Tag: national news
-

KTR Sensational Comments : జీవో 17 రద్దు అయ్యేదాకా వదిలేది లేదు! | ACTPnews
కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు, రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు, జీవో 17 రద్దు అయ్యే వరకు రాహుల్ గాంధీని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మూర్ఖపు…
-

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ | | ACTPnews
Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…
-

Tirumala | శ్రీవారి భక్తులకు భోజనం వడ్డించిన చంద్రబాబు ఫ్యామిలీ | ACTPnews
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానం చేయడం ఈ కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా రూ. 44 లక్షలను టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా అందజేసి, ఒకరోజు అన్నదాన వితరణ బాధ్యతను స్వీకరించారు. దర్శనం అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ మరియు దేవాన్ష్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.…
-

Victim Veena Questions Pawan Kalyan | పవన్… కమిటీ ఏమైంది? వీణ సంచలన వీడియో | ACTPnews
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ శనివారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. “అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు వేసిన త్రిసభ్య కమిటీ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా?” అని ఆమె ప్రశ్నించారు. కమిటీ నివేదిక రాకముందే, చర్యలు తీసుకోకముందే అరవ శ్రీధర్ పార్టీ కండువా కప్పుకుని బహిరంగ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆమె నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆయనకు ఇంటర్నల్గా క్లీన్ చిట్ ఇచ్చారా అని అనుమానం…
-

Tirumala Temple: తిరుమలలో సినీ తారలు.. శ్రీవారిని దర్శించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు! | | ACTPnews
Last Updated:Apr 19, 2026 10:48 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, తమన్నా భాటియా మానస వారణాసి విఐపి దర్శనం, 78586 మంది దర్శనం, 29232 మంది తలనీలాలు, హుండీ ఆదాయం 3.27 కోట్లు + శ్రీవారిని దర్శిoచుకున్న ఇద్దరు టాప్ హీరోయిన్స్..! కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తజన సందోహంతో పోటెత్తాయి. నిత్యం వేలాది మంది సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోవడం పరిపాటి. తాజాగా, టాలీవుడ్, బాలీవుడ్…
-

Chittoor leopard: నగరంలోకి చిరుత ఎంట్రీ.. కాలనీలో కలకలం, ప్రజల్లో టెన్షన్..! leopard roaming in chittoor city rescue operation causes tension. | | ACTPnews
Last Updated:Apr 19, 2026 3:36 PM IST చిత్తూరు దొడ్డిపల్లి జగనన్న లేఔట్లో గాయపడిన చిరుత పులి సంచారం కలకలం, కాలనీ భయంతో వణుకు, అటవీశాఖ అప్రమత్తం, తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రానుంది + చిత్తూరు నగరంలో చిరుత కలకలం..! చిత్తూరు నగరంలో ఊహించని ఘటన కలకలం రేపుతోంది. నగర నడిబొడ్డునే చిరుత పులి సంచారం కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్లో గత మూడు…
-

Bandi Bhagirath: పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. భగీరథ్ ఎక్కడా..?,వెలుగులోకి కొత్త వీడియో | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 12, 2026 10:35 AM IST Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరోవైపు ఈకేసులో బండి సంజయ్ది ముమ్మాటికి తప్పేనని..అతడ్ని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. Bandi Bhagirath Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్…
-

Anakapalli | అనకాపల్లిలో బాబు, పవన్ భారీ సభ ..అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు | ACTPnews
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేదిక నిర్మాణ…
-

తిరుపతిలో 3 రోజులు ఆధ్యాత్మిక సందడి.. రామానుజాచార్యుల మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు..! ttd ready for sri ramanujacharya avatar celebrations in tirupati. | | ACTPnews
Last Updated:Apr 19, 2026 8:58 PM IST తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఏప్రిల్ 20 నుంచి 22 వరకు అన్నమాచార్య కళామందిరంలో భక్తి కార్యక్రమాలతో జరగనున్నాయి శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలకు టీటీడీ ఘన ఏర్పాట్లు..! తిరుపతిలో భక్తి వాతావరణం మరింత పరవశించనుంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు సమన్వయంతో ఈ…
-

శ్రీవారి భక్తుల కోసం రూ.1.13 కోట్ల బస్సు.. తిరుమలలో ప్రత్యేక పూజల మధ్య ప్రారంభం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 4:26 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు మరో కీలక అడుగు పడింది. దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థలలో ఒకటైన నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఆధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed









