Tag: national news

  • Hyderabad: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఒకసారి చలికాలం కాపాడింది! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఒకసారి చలికాలం కాపాడింది! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 30, 2026 6:04 AM IST విద్యాసంస్థల నిర్వాహకుడు ముజాహిద్ అలంబార్ అలీయాస్ బాబా ఆదేశాల మేరకు సుపారీ ముఠా సభ్యులు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. అయితే దీనిపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖాజా మొయిజుద్దీన్ Hyderabad: రాజధానిలో కోట్ల విలువైన భూవివాదాలు, కోర్టు కేసుల చుట్టూ తిరగలేక ఓ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రొఫెషనల్ న్యాయవాదిని అంతమొందించేందుకు పక్కా వ్యూహంతో సుపారీ ముఠాను రంగంలోకి దించిన…

    Continue Reading

  • Kakani  : మత్స్యకారుల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం..కాకాణి  ఫైర్! | ACTPnews

    Kakani : మత్స్యకారుల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం..కాకాణి ఫైర్! | ACTPnews

    నెల్లూరులో ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర మత్స్య సంపదను అక్రమంగా దోచుకుంటున్న తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లను స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే, రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం వాటిని వదిలిపెట్టిందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే ఈ బోట్లను వదిలేశారని, ఇందులో ఎంపీ బీదా మస్తాన్ రావు, కావలి సీఐ పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మత్స్యకార గ్రామ…

    Continue Reading

  • CPI Narayana : ట్రంప్‌ను నిలదీయండి.. మోదీపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    CPI Narayana : ట్రంప్‌ను నిలదీయండి.. మోదీపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    విజయవాడలో సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ఇరాన్ నేతలకు ఫోన్ చేసి సానుభూతి తెలపడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిలదీయాల్సింది పోయి, ఇరాన్‌తో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నారు. గతంలో వెనిజులాలో మదురోను అరెస్టు చేసినట్లే, ఇప్పుడు ఇరాన్ చమురు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ట్రంప్…

    Continue Reading

  • తిరుమలలో రాజకీయ ప్రచారం కలకలం.. విజయ్ ఫొటోతో విజిల్ ఊదిన మహిళ..! political vigil controversy in tirumala video with vijay photo goes viral. | | ACTPnews

    తిరుమలలో రాజకీయ ప్రచారం కలకలం.. విజయ్ ఫొటోతో విజిల్ ఊదిన మహిళ..! political vigil controversy in tirumala video with vijay photo goes viral. | | ACTPnews

    Last Updated:Apr 19, 2026 10:32 PM IST తిరుమలలో Tamilaga Vettri Kazhagamకు మద్దతుగా విజిల్ ఊదిన మహిళా భక్తురాలు, విజిల్‌పై Vijay ఫొటోతో రాజకీయ ప్రచారం వీడియో వైరల్, టీటీడీపై భద్రత ప్రశ్నలు. + విజయ్ ఫొటోతో ఉన్న విజిల్‌తో తిరుమలలో ప్రచారం..! తిరుమలలో మరోసారి భక్తుల అత్యుత్సాహం చర్చనీయాంశంగా మారింది. పవిత్రక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో నియమ నిబంధనలు మరింత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, కొందరు భక్తులు వాటిని లెక్కచేయకుండా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది.…

    Continue Reading

  • Chandrababu Naidu Birthday: చంద్రబాబు బర్త్ డేకి లక్ష మందికిపైగా అన్నదానం.. టీటీడీకీ భాష్యం రామకృష్ణ భారీ విరాళం | | ACTPnews

    Chandrababu Naidu Birthday: చంద్రబాబు బర్త్ డేకి లక్ష మందికిపైగా అన్నదానం.. టీటీడీకీ భాష్యం రామకృష్ణ భారీ విరాళం | | ACTPnews

    Last Updated:Apr 20, 2026 5:46 PM IST Chandrababu Naidu Birthday: తెలుగు రాష్ట్రాల్లోనే పేరు గడించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా తన వంతుగా తిరుమలలో భక్తులకు ఒకరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చంద్రబాబు పేరు మీదుగా రామకృష్ణ నిర్వహించారు. + Bhashyam Ramakrishna donation Tirumala: ఒకే సందర్భంలో రెండు మంచి పనులు చేయడం అరుదుగా జరుగుతుంది.…

    Continue Reading

  • Bhumana Karunakar Reddy  : టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఘాటు వ్యాఖ్యలు.. | ACTPnews

    Bhumana Karunakar Reddy : టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఘాటు వ్యాఖ్యలు.. | ACTPnews

    టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టినట్లు నటించారని, ఇదంతా ఒక పెద్ద నాటకమని ఆయన ఆరోపించారు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయమయ్యాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక అటెండర్ కూడా పట్టించుకోని వ్యక్తిగా బీఆర్ నాయుడును అభివర్ణించిన భూమన, దేవాలయ ప్రతిష్టను కాపాడాలంటే ఆయనను తక్షణమే…

    Continue Reading

  • Tirumala: శ్రీవారి గోల్డ్ డాలర్స్‌కి పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనుగోలు చేసిన భక్తులు | | ACTPnews

    Tirumala: శ్రీవారి గోల్డ్ డాలర్స్‌కి పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనుగోలు చేసిన భక్తులు | | ACTPnews

    Last Updated:Apr 21, 2026 10:07 AM IST Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది.గతేడాదితో పోలిస్తే ఈసారి డాలర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. Tirumala Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు…

    Continue Reading

  • టీటీడీకి కాసుల వర్షం.. శ్రీవారి లడ్డూతో పాటూ వీటికి భారీగా పెరిగిన డిమాండ్.. క్యూలో నిలబడి మరీ ఎందుకు కొంటున్నారో తెలుసా? | | ACTPnews

    టీటీడీకి కాసుల వర్షం.. శ్రీవారి లడ్డూతో పాటూ వీటికి భారీగా పెరిగిన డిమాండ్.. క్యూలో నిలబడి మరీ ఎందుకు కొంటున్నారో తెలుసా? | | ACTPnews

    Last Updated:Apr 22, 2026 6:18 AM IST తిరుమలలో శ్రీవారి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది, బంగారం వెండి రాగి డాలర్ల విక్రయంతో టీటీడీకి ఆదాయం పెరిగి ధార్మిక సేవలకు వినియోగం, భక్తులు ఆన్‌లైన్ విక్రయ విస్తరణ కోరుతున్నారు News18 కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం, ఆ స్వామి ఆశీస్సులకు గుర్తుగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించేవి ‘శ్రీవారి డాలర్లు’. ప్రస్తుతం తిరుమలలో ఈ డాలర్ల అమ్మకాలు విపరీతంగా…

    Continue Reading

  • శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati | | ACTPnews

    శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati | | ACTPnews

    భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…

    Continue Reading

  • ChandrababuNaidu : అమరావతిలో ఉంటే 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు! | ACTPnews

    ChandrababuNaidu : అమరావతిలో ఉంటే 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు! | ACTPnews

    అమరావతి రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని కాలుష్య రహిత ‘బ్లూ-గ్రీన్’ సిటీగా నిర్మిస్తున్నామని, ఇక్కడ నివసించే వారు ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల ఇతరులకంటే 20 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చి గొప్ప త్యాగం చేశారని కొనియాడారు. గతంలో…

    Continue Reading