Tag: ఏ
-

JEE Advanced: JEE అడ్వాన్స్డ్ పాస్ అయినా 12వ మార్కులు తక్కువా? ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? | | ACTPnews
Last Updated:Jun 01, 2026 2:07 PM IST JEE Advanced 2026 Results Controversy: జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో క్వాలిఫై అయినవారు 12వ సీబీఎస్ఈ OSM మార్కులపై ఆందోళన లేకుండా వెంటనే JoSAA 2026 కౌన్సెలింగ్కు నమోదు కావాలని ఐఐటీ రూర్కీ సూచించింది. News18 JEE Advanced 2026 Results Controversy: తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులలో ఒక వైపు సంతోషాన్ని, మరోవైపు కొత్త ఆందోళనను రేకెత్తించాయి.…
-

TTD Events: భక్తులకు అలర్ట్.. మే నెలలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల! ఏ రోజు ఏం జరుగుతుందంటే.. | | ACTPnews
Last Updated:Apr 26, 2026 9:53 AM IST తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మే నెలంతా TTD ఆధ్వర్యంలో పౌర్ణమి కలశాభిషేకాలు, శనివారాల విశేష పూజలు, హనుమజ్జయంతి, హనుమంత వాహనం, సీతారాముల కల్యాణం నిర్వహణ మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు.. వాటి వివరాలు..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన, అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం. ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ఆలయంలో మే నెలలో భక్తుల కోసం…
-

New Assembly Constituencies: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఇవే.. ఏ పార్టీకి లాభమో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 02, 2026 2:19 PM IST New Assembly Constituencies: చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు తిరగబోతోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 7 నుంచి 10 లేదా 11కి పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త…
-

కూర రుచి నచ్చలేదని భార్యతో గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే జడుసుకుంటారు..! | | ACTPnews
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన ప్రస్తుతం అందరినీ షాక్కు గురిచేస్తోంది. సాధారణంగా కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం కూర రుచి నచ్చలేదనే కారణంతో ఒక మహిళపై జరిగిన దాడి మానవత్వానికే మచ్చలా మారింది. వంటగదిలో ప్రేమతో తయారు చేసిన భోజనం చివరికి ఆ మహిళ జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం, నాసిక్ ప్రాంతానికి చెందిన…
-

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News) | ACTPnews
Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్కి కౌంటర్గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…
-

భర్తతో పాటు ప్రియుడు కూడా ఒకే ఇంట్లో ఉండాలంటూ భార్య డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..! | | ACTPnews
Last Updated:May 27, 2026 5:27 PM IST మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. ఇక్కడ ఒక మహిళ తన భర్తతో పాటు ప్రియుడిని కూడా ఒకే ఇంట్లో ఉంచుకోవాలని పట్టుబట్టింది. ప్రియుడిని తనతో ఉంచితేనే ఆ ఇంట్లో ఉంటానని భర్తకు స్పష్టం చేసింది. News18 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. ఇక్కడ ఒక మహిళ తన భర్తతో పాటు ప్రియుడిని కూడా ఒకే ఇంట్లో ఉంచుకోవాలని పట్టుబట్టింది.…
-

Tollywood: పర్సంటేజ్ వివాదంపై పవన్ కళ్యాణ్తో నిర్మాతల అత్యవసర సమావేశం.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 10:55 AM IST టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారిన పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్తో నిర్మాతల అత్యవసర సమావేశం జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారిన పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ ఇష్యూ ఏపీ…
-

Manne Krishank : నా భార్య ఏం పాపం చేసింది.. దమ్ముంటే నాతో పెట్టుకోండి | ACTPnews
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ గురువారం కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆయన తీవ్రంగా స్పందించారు. “రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, నా భార్యపై తప్పుడు వార్తలు రాస్తారా? ఆమె ఏం పాపం చేసింది?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ ఫోన్ల స్కామ్ను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థల అక్రమ మైనింగ్ను బయటపెట్టినందుకే తనపై ఈ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రభ పత్రిక…
-

Petrol Prices: పెట్రోల్ ధరల్లో హైదరాబాద్ టాప్… లీటర్కు ఏ రాష్ట్రంలో ఎంత ఉందంటే | Hyderabad Tops Indias Petrol Price Chart Check Per-Litre Fuel Rate | | ACTPnews
మే 15, 2026 తర్వాత ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీ రూ.97.77, ముంబై రూ.106.64, కోల్కతా రూ.108.74, చెన్నై రూ.103.90, గురుగ్రామ్ రూ.98.29, నోయిడా రూ.98.04, బెంగళూరు రూ.106.17, భువనేశ్వర్ రూ.104.57, చండీగఢ్ రూ.97.27, హైదరాబాద్ రూ.110.89, జైపూర్ రూ.108.19, లక్నో రూ.97.58, పాట్నా రూ.108.55, తిరువనంతపురం రూ.110.75. అదే సమయంలో డీజిల్ ధరలు న్యూఢిల్లీ రూ.90.67, ముంబై రూ.93.14, కోల్కతా రూ.95.13, చెన్నై రూ.95.47, గురుగ్రామ్ రూ.90.77, నోయిడా రూ.91.31, బెంగళూరు…
-

Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు! | ACTPnews
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశంలో పోలీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితుడు మధు కుటుంబ పోషణ బాధ్యత, వారి పిల్లల చదువుల బాధ్యతను బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా తాము గమనిస్తూనే ఉన్నామని, తప్పు చేసిన వారు భవిష్యత్తులో తప్పించుకోలేరని హెచ్చరించారు. గతంలో ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా రీ-ఓపెన్ చేసి, బాధ్యులైన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











