Tag: కస
-

Hyderabad: పొట్టకూటి కోసం వచ్చి.. గాలివానలో ప్రాణాలు విడిచిన వలస కూలీలు | తెలంగాణ వార్తలు | ACTPnews
ఘటనా వివరాల్లోకి వెళ్తే.. శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురం వద్ద ఉన్న ఎస్ఎన్సీ (SNC) అనే సంస్థ ఫ్లైఓవర్లు, రైల్వే గ్రిడర్ల తయారీ యూనిట్ను నిర్వహిస్తోంది. ఇక్కడ బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు వందల సంఖ్యలో పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు అంతా సవ్యంగానే సాగింది. అయితే, సాయంత్రం సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. పని ఆపేసిన కూలీలు వర్షం నుంచి రక్షణ పొందేందుకు…
-

Faroe Islands: ఇదేం దిక్కుమాలిన సంప్రదాయం రా బాబు.. వినోదం కోసం 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల నరమేధం! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 2:26 PM IST ఒక్క రోజులో దాదాపు 706 డాల్ఫిన్లు, పైలట్ తిమింగలాలను అత్యంత దారుణంగా వేటాడి చంపేశారు. స్థానికంగా ‘గ్రిందాడ్రాప్’ (Grindadráp) లేదా ‘గ్రిండ్’ అని పిలిచే ఈ వార్షిక వేట సాగర తీరాన్ని రక్తాసిక్తం చేసింది. PC: Sea Shepherd Faroe Islands: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ‘ఫారో దీవుల్లో’ (Faroe Islands) మానవత్వమే సిగ్గుపడేలా ఒక అనాగరిక ఘోరం వెలుగుచూసింది. శతాబ్దాల నాటి…
-

పెద్ది సక్సెస్ కోసం తిరుమలకు బుచ్చిబాబు.. శ్రీవారిని వేడుకున్న దర్శకుడు..! Peddi movie Ram Charan film | | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:21 PM IST రామ్ చరణ్ నటించిన పెద్ది విడుదలకు ముందు దర్శకుడు బుచ్చిబాబు తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు, ఉప్పెనలా ఈ సినిమాకూ శ్రీవారి ఆశీర్వాదం కోరుతూ అభిమానుల్లో హైప్ పెరిగింది + News18 రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ దర్శకుడు బుచ్చిబాబు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విడుదలకు ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం…
-

AI Assistant: రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఏఐ అసిస్టెంట్… మీరూ తెలుగులో మాట్లాడొచ్చు ఇలా | South Central Railway Launches AI-Based ‘Bholu Mini’ | | ACTPnews
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మల్కాజ్గిరి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో స్మార్ట్, ఇంటరాక్టివ్, బహుభాషా సహాయక వ్యవస్థల ద్వారా పనిచేసే తదుపరి తరం ఏఐ-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థలైన భోలు మినీ, భోలు మ్యాక్స్లను ప్రవేశపెట్టింది. ఈ అధునాతన ఇంటరాక్టివ్ విచారణ వ్యవస్థను సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, హైదరాబాద్ డివిజనల్…
-

Hyderabad: మిడ్నైట్ హంటర్స్.. విలాసాల కోసం వాటిని చంపుతున్న వైనం.. ఆరుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 4:53 AM IST షాద్ నగర్ అటవీ ప్రాంతాల్లో యధేచ్ఛగా వేట సాగిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలను, వేట కోసం ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని సంపన్న వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు విలాసాల కోసం, మాంసం రుచి కోసం వన్యప్రాణుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలోని మక్తల్, షాద్…
-

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం వినూత్న ప్రయత్నం.. సికింద్రాబాద్లో భారీ హెల్మెట్ విగ్రహం..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 7:33 PM IST రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. News18 రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన…
-

సీఎం కుర్చీ కోసం ఆధ్యాత్మిక యాత్రా?.. డీకే శివకుమార్ ఆలయ దర్శనాల వెనుక అసలు కథ! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 4:08 PM IST గత కొన్ని నెలలుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (డీకేఎస్) చేసిన ఆలయ సందర్శనలు రాజకీయ, మీడియా వర్గాల్లో విశేష చర్చకు దారితీశాయి. News18 గత కొన్ని నెలలుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (డీకేఎస్) చేసిన ఆలయ సందర్శనలు రాజకీయ, మీడియా వర్గాల్లో విశేష చర్చకు దారితీశాయి. సాధారణంగా రాజకీయ నాయకులు దేవాలయాలకు వెళ్లడం కొత్త విషయం కాకపోయినా, ఆయన పర్యటనలు కర్ణాటక…
-

Pakistan: విలవిల్లాడుతున్న పాకిస్తాన్.. కరాచీలో అంధకారం.. చుక్క నీటి కోసం అల్లాడుతున్న జనం! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:02 PM IST ఎండ తీవ్రతకు ఆహార పదార్థాలు కుళ్ళిపోతున్నా వాటిని భద్రపరుచుకోవడానికి విద్యుత్ లేదు. తాగడానికి, స్నానాలు చేయడానికి నీరు లేదు. చివరకు వంట వండుకోవడానికి గ్యాస్ కూడా రావడం లేదు. ప్రతీకాత్మక చిత్రం Pakistan: సింధు నదీ జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం తెచ్చిపెట్టిన నష్టాల నుండి పాకిస్తాన్ ఇంకా కోలుకోకముందే, ఆ దేశ ఆర్థిక రాజధాని కరాచీ నగరాన్ని తీవ్రమైన మౌలిక వసతుల…
-

బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్లకు గెజిట్ నోటిఫికేషన్…
-

Tirumala Temple: తిరుమలలో సినీ తారలు.. శ్రీవారిని దర్శించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు! | | ACTPnews
Last Updated:Apr 19, 2026 10:48 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, తమన్నా భాటియా మానస వారణాసి విఐపి దర్శనం, 78586 మంది దర్శనం, 29232 మంది తలనీలాలు, హుండీ ఆదాయం 3.27 కోట్లు + శ్రీవారిని దర్శిoచుకున్న ఇద్దరు టాప్ హీరోయిన్స్..! కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తజన సందోహంతో పోటెత్తాయి. నిత్యం వేలాది మంది సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోవడం పరిపాటి. తాజాగా, టాలీవుడ్, బాలీవుడ్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











