Tag: పరతయక
-

KS Bharat: షాకిచ్చిన తెలుగు క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై.. కోహ్లీ, రోహిత్, ద్రావిడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 8:53 PM IST 2023లో ఆస్ట్రేలియాపై నాగపూర్లో టెస్ట్ అరంగేట్రం చేశారు. ఆయన తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ను ఇంగ్లాండ్పై స్వంత గడ్డ అయిన వైజాగ్లో ఆడారు. మొత్తంగా 12 ఇన్నింగ్స్లలో 20.09 సగటుతో 221 పరుగులు చేశారు. కేఎస్ భరత్ (ఫైల్ ఫోటో) KS Bharat: భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (KS Bharat) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.…
-

Ebola virus India: భారత్లో ఎబోలా టెన్షన్.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ | | ACTPnews
Last Updated:Jun 02, 2026 2:20 PM IST Ebola virus India: ఇండియాలో ఎబోలా కేసులు లేవు. ఇది నిజం. కాకపోతే.. ఒక కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుడటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడే సమస్య వచ్చింది. అందుకే కేంద్రం అప్రమత్తమైంది. ప్రతీకాత్మక చిత్రం కాంగో, ఉగాండా తదితర ఆఫ్రికా దేశాల్లో ఎబోలా (Ebola Virus) వ్యాధి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలాలోని అత్యంత ప్రమాదకరమైన ‘బుండిబుగ్యో’ (Bundibugyo) స్ట్రెయిన్ వేగంగా…
-

శ్రీవారి భక్తుల కోసం రూ.1.13 కోట్ల బస్సు.. తిరుమలలో ప్రత్యేక పూజల మధ్య ప్రారంభం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 4:26 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు మరో కీలక అడుగు పడింది. దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థలలో ఒకటైన నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఆధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన…
-

పద్మావతి అమ్మవారికి ప్రత్యేక కానుక.. భక్తుల సేవాభావం వైరల్..! two air conditioners donated by devotees to sri padmavathi temple. | | ACTPnews
Last Updated:Apr 22, 2026 8:33 PM IST తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ రెండు ఏసీలు విరాళంగా ఇచ్చారు, పరాకామణి విభాగంలో వినియోగించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ..! తిరుచానూరులోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (Sri Padmavathi Ammavari Temple) మరోసారి భక్తుల సేవాభావానికి వేదికగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ తమ…
-

Rohit Sharma ESA Initiative: వాంఖడే స్టేడియంలో ప్రత్యేక వేడుక.. వేలాది చిన్నారులతో పండగలా IPL మ్యాచ్ | క్రీడా వార్తలు | ACTPnews
ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం క్రికెట్ ఆడటం మాత్రమే కాదు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది పేద, వెనుకబడిన చిన్నారుల జీవితాల్లో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలను నింపడం. రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, నీతా అంబానీ ఆలోచనల నుండి పురుడుపోసుకున్న ఈ సామాజిక కార్యక్రమం ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ఆశయాల గురించి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన భావోద్వేగ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











