Tag: పలసల
-

Kavitha | ఇది ప్రజా పాలన కాదు అరాచక పాలన .. కవితను అడ్డుకున్న పోలీసులు | ACTPnews
కంచన్బాగ్లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రి ఎదుట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు తెలంగాణ జాగృతి నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనను పరామర్శించేందుకు వచ్చిన కవితను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత.. “నేను ఎందుకు వెళ్లకూడదో సమాధానం చెప్పాలి” అంటూ పోలీసులను నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, రేవంత్…
-

Tirumala: తిరుమల కొండపై పోలీసుల స్పీడ్ యాక్షన్.. తప్పిపోయిన చిన్నారిని అరగంటలో పేరెంట్స్కి అప్పగింత | | ACTPnews
Last Updated:May 11, 2026 9:42 AM IST Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు. News18 Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని…
-

Hyderabad: జవహర్నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
నమ్మకంగా ఇంట్లో చేరి.. పుట్టినరోజు నాటకంతో స్కెచ్ పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ లోని అత్యంత విలాసవంతమైన ‘మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్’లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ పనిచేసే రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు గమనించారు. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసి లగ్జరీ లైఫ్ గడపాలని వారు పక్కా స్కెచ్…
-

Hyderabad: హైదరాబాద్లో నడిరోడ్డుపై యువతి కిడ్నాప్.. ఆ నలుగురి కోసం పోలీసుల పరుగులు | | ACTPnews
Last Updated:May 20, 2026 8:57 AM IST Hyderabad: హైదరాబాద్లో అమ్మాయిలకు రక్షణ కరువైపోతుందనడానికి మంగళవారం రాత్రి జరిగిన ఓ సంఘటనే నిదర్శనంగా మారింది. అత్తాపూర్ ప్రాంతంలో ఓ యువతి నడిరోడ్డుపై నిల్చుండగా థార్ కారులో నలుగురు యువకులు వచ్చి ఆమెను కారులో తీసుకెళ్లారు. Hyderabad Hyderabad: హైదరాబాద్లో అమ్మాయిలకు రక్షణ కరువైపోతుందనడానికి మంగళవారం రాత్రి జరిగిన ఓ సంఘటనే నిదర్శనంగా మారింది. అత్తాపూర్ ప్రాంతంలో ఓ యువతి నడిరోడ్డుపై నిల్చుండగా థార్ కారులో నలుగురు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











