Weather Updates: దేశంలోకి వచ్చేసిన రుతుపవనాలు.. ఇక దంచి కొట్టే వానలు | ACTPnews

Weather Updates: దేశంలోకి వచ్చేసిన రుతుపవనాలు.. ఇక దంచి కొట్టే వానలు



ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయి. కేరళ తీరాన్ని బలంగా తాకిన రుతుపవనాలు.. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వైపు వేగంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి వాతావరణం చల్లబడుతోంది. రాబోయే రోజుల్లో దంచి కొట్టబోయే భారీ వర్షాలు, వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసిన జిల్లాల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *