Author: Sanju
-

Hyderabad Jobs: పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూ పాస్ అయితే చాలు.. నెలకు రూ.48 వేల జీతంతో హైదరాబాద్లో ఉద్యోగం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 7:01 AM IST హైదరాబాద్లో ఉంటున్నారా? ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకు తీపికబురు. ఇంటర్వ్యూకు వెళ్లి జాబ్లో చేరిపోండి. నెలకు రూ.48 వేల వరకు జీతం పొందొచ్చు. Hyderabad Jobs: పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూ పాస్ అయితే చాలు.. నెలకు రూ.48 వేల జీతంతో హైదరాబాద్లో ఉద్యోగం! జాబ్ కోసం చూస్తున్న వారికి తీపికబురు. హైదరాబాద్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. విద్యా బోధనా రంగంలో స్థిరపడి, మంచి కెరీర్…
-

రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్లో.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 7:18 AM IST మీరూ జాబ్ కోసం వేరే ఊరికి వెళ్తున్నారా? అయితే ఈ యువకుడికి ఎదురైన చేదు అనుభవం మీకో గుణపాఠం! రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్లో.. ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ఒక్కోసారి ఎదురయ్యే అనుభవాలు తీవ్ర నిరాశకు గురిచేస్తుంటాయి. ఉన్న ఊరిని విడిచి, మంచి ఉద్యోగం సాధించాలనే తపనతో ఎంతో కష్టపడి సుదూర ప్రాంతాలకు వెళ్లినా, కొన్ని కంపెనీల వ్యవహారశైలి…
-

Hyderabad Ram Mandir: అయోధ్య రామ మందిరం ఇప్పుడు హైదరాబాద్లోనే..! సమ్మర్ కావడంతో కూకట్పల్లికి పెద్ద సంఖ్యలో భక్తుల రాక | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 29, 2026 1:07 PM IST Hyderabad Ram Mandir: అయోధ్యలోని ప్రసిద్ధ రామ మందిరాన్ని పోలిన ఒక బృహత్ ఆలయాన్ని హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ప్రారంభించారు. ఈ ఆలయాన్ని ఆకట్టుకునే సాంప్రదాయ వాస్తుశైలిలో నిర్మించారు. ఇది భక్తులకు అయోధ్య వంటి అనుభూతిని అందిస్తుంది. ఆలయ ప్రారంభోత్సవంతో ఈ ప్రదేశం ఒక ముఖ్యమైన మతపరమైన , పర్యాటక కేంద్రంగా మారింది. స్థానికులతో పాటు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా గణనీయమైన ఉత్సాహాన్ని…
-

స్పెషల్ పాస్పోర్ట్ మేళా… ఒక్క రోజే 4,000 అపాయింట్మెంట్స్… వెంటనే అప్లై చేయండి | Special Passport Mela in Telangana on May 9 | | ACTPnews
అక్కడ మీ పత్రాలు చెక్ చేస్తారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి డాక్యుమెంట్లు, చిరునామా ప్రూఫ్, పుట్టిన తేదీ ప్రూఫ్ ఇవ్వాలి. అలాగే ఫోటోలు కూడా తీసుకుంటారు. అక్కడే మీ బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు, అంటే వేలి ముద్రలు, ఫోటో, సంతకం తీసుకుంటారు. ఈ ప్రక్రియ తర్వాత మీ వివరాలు పోలీస్ వెరిఫికేషన్కు పంపిస్తారు. పోలీసులు మీ చిరునామా, ఇచ్చిన సమాచారం సరిచూస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే పాస్పోర్ట్ ప్రింట్ చేసి…
-

JEE Advanced 2026 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్ ఔట్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి | | ACTPnews
56 వేల మందికి పైగా అర్హత.. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,87,389 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 1,79,694 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విద్యార్థులు ఇప్పుడు దేశంలోని ఐఐటీలు, అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ను పరిగణనలోకి తీసుకునే ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం JoSAA కౌన్సెలింగ్లో పాల్గొననున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి…
-

Supreme Court: పెళ్లైతే ఏంటి? కుమార్తెకు సొంతింట్లో అన్ని హక్కులు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. | | ACTPnews
Last Updated:Jun 03, 2026 5:58 AM IST వివాహిత కుమార్తెల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కుటుంబ సభ్యురాలిగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఏఐ ఇమేజ్… దేశంలో మహిళల హక్కులు, కుటుంబ వ్యవస్థలో వారి స్థానం, సమానత్వం వంటి అంశాలపై మరోసారి కీలక చర్చకు దారితీసే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం జరిగిన తర్వాత కుమార్తెను పుట్టింటి కుటుంబానికి దూరమైన వ్యక్తిగా పరిగణించడం చట్టపరంగానూ, రాజ్యాంగపరంగానూ సమంజసం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం…
-

కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు.. ఓట్ల తొలగింపుపై కుట్ర జరుగుతోందని ఆరోపణ ! YSRCP criticism on coalition government | | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:48 PM IST ఆర్.కే. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్ల తొలగింపు, హామీల అమలు వైఫల్యం, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పనితీరుపై ఆరోపణలు చేశారు + News18 మాజీ మంత్రి ఆర్.కే. రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందంటూ ఆమె సంచలన ఆరోపణలు…
-

Tirumala Police Honesty: తిరుమలలో ట్రాఫిక్ పోలీసు నిజాయితీ..4.50 లక్షల తాళిబట్టు అప్పగింత..! | | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:57 PM IST తిరుమలలో హుబ్లీకి చెందిన సునీల్ కుమార్ కుటుంబం మరిచిన 4.5 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు ఉన్న బ్యాగ్ను ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి.వి. రావు తిరిగి ఇచ్చి ప్రశంసలు పొందారు News18 శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి ఆందోళనను ఆనందంగా మార్చిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన శ్రీ సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వర…
-

Telangana highway expansion: తెలంగాణకు కేంద్రం వరం. హైవే విస్తరణకి కేబినెట్ ఆమోదం.. ఉత్తరాన అభివృద్ధికి కీలకం | తెలంగాణ వార్తలు | ACTPnews
ఈ నిర్ణయం తెలంగాణలోని ఉత్తర ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారుల సామర్థ్యం తక్కువ కావడం వల్ల ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండేది. ఈ విస్తరణతో ఆర్మూర్-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం సుమారు 1.5 గంటలు తగ్గనుంది. అలాగే జగిత్యాల-కరీంనగర్ మధ్య సుమారు 45 నిమిషాలు తగ్గుతుందని ది హిందూ తన రిపోర్టులో అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు మూడు ప్యాకేజీలుగా విభజించారు. – ఆర్మూర్-జగిత్యాల సెక్షన్ (NH-63): 63.6…
-

TS SSC Results 2026 | టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా ‘టాప్’.. 99.30 శాతంతో రికార్డు! | | ACTPnews
Last Updated: Apr 29, 2026, 18:27 IST తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన విజయాలపై విద్యాశాఖ మంత్రి కె. కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించడం గర్వకారణమని మంత్రి అన్నారు. “ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











