Author: Sanju

  • Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబు పాల‌న మ‌హిళ‌ల‌ను చీక‌ట్లోకి తీసుకెళ్లింది | ACTPnews

    Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబు పాల‌న మ‌హిళ‌ల‌ను చీక‌ట్లోకి తీసుకెళ్లింది | ACTPnews

    వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పథకాన్ని మహిళల పేరుతోనే అమలు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టారని కొనియాడారు. “చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది.. జగన్ గారు మహిళల శక్తిని గుర్తించి వారికి రాజకీయం నుంచి ఆర్థికం వరకు అన్నిటా పెద్దపీట వేశారు” అని స్పష్టం చేశారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్…

    Continue Reading

  • Hyderabad: మటన్ షాప్ నుంచి కత్తి.. యూట్యూబ్ నుంచి నేర పాఠాలు.. కిరాతకంగా ప్రియుడి హత్య.. డ్రమ్ములో మృతదేహం.. జీడిమెట్ల హత్యలో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: మటన్ షాప్ నుంచి కత్తి.. యూట్యూబ్ నుంచి నేర పాఠాలు.. కిరాతకంగా ప్రియుడి హత్య.. డ్రమ్ములో మృతదేహం.. జీడిమెట్ల హత్యలో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 06, 2026 5:04 AM IST యూట్యూబ్ వీడియోల ప్రేరణతో హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తల్లి అరుణ, కుమారుడు సాయిరత్నంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సినిమా ఫక్కీలో హత్య చేసి, ఆధారాలు దొరకకుండా తప్పించుకోవచ్చని భావించిన తల్లీకొడుకుల ప్లాన్ రివర్స్ అయింది. మద్యం తాగి వేధిస్తున్నాడనే కోపంతో, అడ్డుగా ఉన్న వ్యక్తిని యూట్యూబ్ వీడియోల…

    Continue Reading

  • Hyderabad: బాలికల ట్రాప్ కేసులో ముగిసిన కస్టడీ.. తల్లి, మేనమామ సహా మరో ఐదుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: బాలికల ట్రాప్ కేసులో ముగిసిన కస్టడీ.. తల్లి, మేనమామ సహా మరో ఐదుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 06, 2026 5:30 AM IST ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేస్తూ మంగళవారం మరో ఐదుగురిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇందులో నిందితుల తల్లి మరియు మేనమామ కూడా ఉండటం గమనార్హం. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సంపన్న కుటుంబాల బాలికలను లక్ష్యంగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ట్రాప్ చేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన…

    Continue Reading

  • Iran President: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజీనామా! క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం | | ACTPnews

    Iran President: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజీనామా! క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 7:42 AM IST ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని తీవ్రవాద శ్రేణులు దేశంలోని కీలక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మసూద్ పెజెష్కియాన్ Iran President: ఇరాన్ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేస్తూ సుప్రీం లీడర్ కార్యాలయానికి లేఖ సమర్పించారనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం…

    Continue Reading

  • Hyderabad: హైదరాబాద్‌లోని 6 అద్భుతమైన ప్రదేశాలు ఇవే.. సమ్మర్‌లో విజిట్ చేస్తే మీకు హిల్ స్టేషన్ ఫీలింగ్ కలుగుతుంది | | ACTPnews

    Hyderabad: హైదరాబాద్‌లోని 6 అద్భుతమైన ప్రదేశాలు ఇవే.. సమ్మర్‌లో విజిట్ చేస్తే మీకు హిల్ స్టేషన్ ఫీలింగ్ కలుగుతుంది | | ACTPnews

    1. లోటస్ పాండ్:  జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నెం. 12లో ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఉన్న తామర కొలను (లోటస్ పాండ్), ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం. దీనికి ప్రవేశం ఉచితం. ఈ కొలను ఒక సంరక్షిత ప్రాంతం, ఇక్కడ మీరు వికసిస్తున్న తామర పువ్వులను, అనేక దేశీయ , విదేశీ పక్షులను చూడవచ్చు. ఇక్కడి చెట్లు ఎంత దట్టంగా ఉంటాయంటే, నేరుగా సూర్యరశ్మి నేలను చేరడం చాలా అరుదు, దీనివల్ల ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం…

    Continue Reading

  • RK Roja | ఏపీలో నారావారి నరకాసుర పాలన! ఆర్కే రోజా ఫైర్ | ACTPnews

    RK Roja | ఏపీలో నారావారి నరకాసుర పాలన! ఆర్కే రోజా ఫైర్ | ACTPnews

    తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం “నారావారి నరకాసుర పాలన” సాగుతోందని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత కోసం నిలబడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి వంటి నేతలతో కలిసి కేక్ కట్ చేసిన రోజా, కూటమి…

    Continue Reading

  • Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే! | | ACTPnews

    Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే! | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 8:53 AM IST కొత్తగా నియమితులైన వారిలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఈ నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా వి. మోహన సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. supreme court Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను…

    Continue Reading

  • YSRCP Complain to Collector Over Alleged Land Encroachment by GITAM | కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు | ACTPnews

    YSRCP Complain to Collector Over Alleged Land Encroachment by GITAM | కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు | ACTPnews

    ఆంధ్రప్రదేశ్‌లో గీతం సంస్థపై భూకబ్జా ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. YSR Congress Party నేతలు జిల్లా కలెక్టర్‌ను కలిసి గీతం సంస్థపై ఫిర్యాదు చేశారు. K. K. Raju మరియు మాజీ ఎమ్మెల్యే Vasupalli Ganesh Kumar నేతృత్వంలో పలువురు నాయకులు గీతం భూ ఆక్రమణపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీతం ఆక్రమించిందని ఆరోపిస్తున్న భూముల్లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కూడా వారు కోరారు. అదే రోజున వందలాది…

    Continue Reading

  • Bhumana Karunakar Reddy Slams Chandrababu Govt | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews

    Bhumana Karunakar Reddy Slams Chandrababu Govt | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews

    తిరుమలలో జరిగిన నెయ్యి ట్యాంకర్ ఘటనపై మాజీ Tirumala Tirupati Devasthanams ఛైర్మన్ Bhumana Karunakar Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇందాపూర్ డెయిరీకి చెందిన నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన ఘటనపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వ పాపాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా కన్నెర్ర చేశాడేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే 2019 ఎన్నికల ముందు N. Chandrababu Naidu ప్రభుత్వం శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ కోసం టీటీడీ బోర్డు అనుమతి…

    Continue Reading

  • Iran News: కొంపముంచిన ఇజ్రాయెల్.. ఇక హార్ముజ్ తెరిచేది లేదన్న ఇరాన్.. అమెరికాతో చర్చలకు బ్రేక్ | | ACTPnews

    Iran News: కొంపముంచిన ఇజ్రాయెల్.. ఇక హార్ముజ్ తెరిచేది లేదన్న ఇరాన్.. అమెరికాతో చర్చలకు బ్రేక్ | | ACTPnews

    అసలే అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలు కనిపించట్లేదు. పైగా తరచూ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనపై ప్రభావం చూపిస్తుండటం మనకు సమస్య. అంతా హార్ముజ్ జలసంధి దగ్గర వచ్చింది. దాన్ని ఓపెన్ చెయ్యకపోతే, అన్నీ సమస్యలే. మనకు చమురు, ఎల్పీజీ గ్యాస్ సప్లై సరిగా సాగదు. రెండు నెలలుగా ఈ సమస్యను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా చర్చలకు బ్రేక్ వేసేసింది కాబట్టి.. ఇది మనకు పెద్ద సమస్యే. వంటగ్యాస్…

    Continue Reading