Author: Sanju
-

BrahMos Deal: ఆసియాన్ దేశాల వైపు భారత్ చూపు.. వియత్నాంతో బ్రహ్మోస్ డీల్.. నెక్ట్స్ ఇండోనేషియా | | ACTPnews
“నాకు తెలిసినంత వరకు, ఇండోనేషియా, వియత్నాం రెండింటితోనూ ఒప్పందాలు తుది దశలో ఉన్నాయి. వాస్తవానికి, వియత్నాంతో ఒప్పందం ఇప్పటికే కుదిరిందని నేను భావిస్తున్నాను. బహుశా బహిరంగంగా ప్రకటించకపోయినా, ఇప్పటికే కుదిరింది,” అని షాంగ్రి-లా డైలాగ్లో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ విలేకరులతో అన్నారు. ఈ దేశాలు మిత్ర, విదేశీ దేశాల కోవలోకి వస్తాయనీ, ఈ రకమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి భారతదేశం సంతోషిస్తుందని సింగ్ నొక్కి చెప్పారు. “ఆసియాన్ దేశాల పట్ల…
-

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ | | ACTPnews
Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…
-

Drinkar Sai Movie: ట్రెండింగ్లో ‘డ్రింకర్ సాయి’ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 8:14 PM IST ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. News18 ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్…
-

Tirumala | శ్రీవారి భక్తులకు భోజనం వడ్డించిన చంద్రబాబు ఫ్యామిలీ | ACTPnews
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానం చేయడం ఈ కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా రూ. 44 లక్షలను టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా అందజేసి, ఒకరోజు అన్నదాన వితరణ బాధ్యతను స్వీకరించారు. దర్శనం అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ మరియు దేవాన్ష్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.…
-

Risk Movie: ‘రిస్క్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. విడుదల ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 8:20 PM IST సంపంగి, 16 వంటి సినిమాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. News18 సంపంగి, 16 వంటి సినిమాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రిస్క్’.…
-

‘భారత్ చాలా శక్తివంతమైన దేశం’.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలు | | ACTPnews
Last Updated:May 30, 2026 12:19 PM IST భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం కురుపించారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్ ఒక “శక్తివంతమైన” శక్తిగా, వ్యూహాత్మకమైన స్తంభంగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు. News18 భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం…
-

Victim Veena Questions Pawan Kalyan | పవన్… కమిటీ ఏమైంది? వీణ సంచలన వీడియో | ACTPnews
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ శనివారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. “అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు వేసిన త్రిసభ్య కమిటీ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా?” అని ఆమె ప్రశ్నించారు. కమిటీ నివేదిక రాకముందే, చర్యలు తీసుకోకముందే అరవ శ్రీధర్ పార్టీ కండువా కప్పుకుని బహిరంగ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆమె నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆయనకు ఇంటర్నల్గా క్లీన్ చిట్ ఇచ్చారా అని అనుమానం…
-

Tirumala Temple: తిరుమలలో సినీ తారలు.. శ్రీవారిని దర్శించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు! | | ACTPnews
Last Updated:Apr 19, 2026 10:48 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, తమన్నా భాటియా మానస వారణాసి విఐపి దర్శనం, 78586 మంది దర్శనం, 29232 మంది తలనీలాలు, హుండీ ఆదాయం 3.27 కోట్లు + శ్రీవారిని దర్శిoచుకున్న ఇద్దరు టాప్ హీరోయిన్స్..! కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తజన సందోహంతో పోటెత్తాయి. నిత్యం వేలాది మంది సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోవడం పరిపాటి. తాజాగా, టాలీవుడ్, బాలీవుడ్…
-

DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews
డీకే శివకుమార్కి మొదటి నుంచి భక్తి ఎక్కువ. తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అక్కడి వరకూ పర్వాలేదు. ఆయనకు ఈ భక్తి.. మరీ ఎక్కువగా ఉంది. అంటే.. తరచూ స్వాములు, మఠాలకు వెళ్లి ఆశ్వీర్వాదాలు తీసుకోవడం, జ్యోతిష్య సలహాలు పాటించడం వంటివి ఆయన జీవితంలో కనిపిస్తుంటాయి. ఇదే సమస్య అవుతోంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత.. డీకే.. తన దీర్ఘకాలిక జ్యోతిష్యుడు అయిన బెళ్లూరు ద్వారకానాథ్ (రాజగురు ద్వారకానాథ్ గురూజీ) సలహా కోరారు. ఏ రోజు సీఎం పదవి చేపట్టాలి…
-

Chittoor leopard: నగరంలోకి చిరుత ఎంట్రీ.. కాలనీలో కలకలం, ప్రజల్లో టెన్షన్..! leopard roaming in chittoor city rescue operation causes tension. | | ACTPnews
Last Updated:Apr 19, 2026 3:36 PM IST చిత్తూరు దొడ్డిపల్లి జగనన్న లేఔట్లో గాయపడిన చిరుత పులి సంచారం కలకలం, కాలనీ భయంతో వణుకు, అటవీశాఖ అప్రమత్తం, తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రానుంది + చిత్తూరు నగరంలో చిరుత కలకలం..! చిత్తూరు నగరంలో ఊహించని ఘటన కలకలం రేపుతోంది. నగర నడిబొడ్డునే చిరుత పులి సంచారం కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్లో గత మూడు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











