Author: Sanju
-

DK Shivakumar: ‘డీకే శివకుమార్ సీఎం అవుతారని 40 ఏళ్ల క్రితమే చెప్పా’.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు | | ACTPnews
నలభై ఏళ్ల నాటి జ్యోతిష్య అంచనా న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. డీకే శివకుమార్ సుమారు 40 సంవత్సరాల క్రితం మొదటిసారి తన వద్దకు వచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన జాతకాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఒకరోజు ఆయన కచ్చితంగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారని తాను జోస్యం చెప్పానన్నారు. “చాలా సంవత్సరాల క్రితం డీకే శివకుమార్ నా వద్దకు వచ్చినప్పుడు, ఆయన జాతకంలో గ్రహాల స్థితి చాలా…
-

YS Sharmila : జగన్కు దమ్ముంటే అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలి! | ACTPnews
విజయనగరం జిల్లా జామిలో పర్యటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, తన సోదరుడు వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్వర్పై ఇండియా కూటమి ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి వైసీపీ ఎంపీలు సంతకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని గతంలో జగన్ చేసిన ఆరోపణల్లో నిజాయితీ ఉంటే, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని…
-

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. | | ACTPnews
Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…
-

CBSE: సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం.. బయటపడ్డ స్కానింగ్ లోపాలు.. విద్యార్థుల ఆందోళన | | ACTPnews
Last Updated:May 30, 2026 9:31 AM IST ఇటీవల 12వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత జవాబు పత్రాలు అదలాబదలి కావడం, స్కానింగ్ సమస్యలు తలెత్తడం, సాంకేతిక లోపాలు బయటపడటంతో ఈ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి భారీ డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఇటీవల 12వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత జవాబు పత్రాలు…
-

YS Jagan : విజయవాడలో జగన్ ఇఫ్తార్ సందడి.. ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు! | | ACTPnews
Last Updated: Mar 18, 2026, 22:18 IST విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించిన ఆయన, అందరికీ ఉర్దూలో ముందస్తుగా ‘రంజాన్ ముబారక్’ తెలిపారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యానికి ప్రతీక అని, సమాజంలో శాంతి, సోదరభావం అత్యంత అవసరమని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్సీపీ…
-

CM Chandrababu : తిరుమలలో దేవాన్ష్ బర్త్డే వేడుకలు.. | ACTPnews
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో, అర్చకులు వారికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళిన చంద్రబాబు కుటుంబం, అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. దేవాన్ష్ పేరిట అన్నదాన ట్రస్టుకు విరాళం…
-

Vande Mataram: తమిళనాడులో అలా.. కేరళలో ఇలా.. ‘వందేమాతరం’పై ఇరు రాష్ట్రాల్లో భిన్న పరిణామాలు | | ACTPnews
Last Updated:May 30, 2026 10:06 AM IST ఒకవైపు తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో వందేమాతరం గేయానికి సముచిత గౌరవం దక్కగా, మరోవైపు కేరళ అసెంబ్లీలో మాత్రం ఈ గేయాన్ని కుదించి కేవలం కొన్ని లైన్లు మాత్రమే ప్లే చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. విజయ్, కేరళ అసెంబ్లీ Vande Mataram: దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో జాతీయ గేయమైన ‘వందేమాతరం’ (Vande Mataram) ఆలపించే విషయంలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు, రాజకీయ చర్చలు…
-

Hyderabad: నేపాలీ కల్పన నేర ప్రస్థానం.. ఐఏఎస్ అధికారి భార్య హత్య కేసులో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 5:00 AM IST పక్కా స్కెచ్తో దోపిడీలకు పాల్పడే ఒక ‘మాయలేడి’ అని పోలీసుల విచారణలో తేలింది. నేపాలీ మూలాలున్న కల్పన అనే ఈ నిందితురాలి నేర చరిత్ర ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్…
-

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి ఆ దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్! | | ACTPnews
సాధారణ రోజుల కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. గత మూడేళ్ల గణంకాలను పరిశీలించిన టీటీడీ యంత్రాంగం, ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నా, ప్రస్తుతం 75 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య…
-

CBSE Portal Hack: సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి.. అందుకే ఫీజుల్లో గందరగోళం.. విద్యాశాఖ అధికారి వెల్లడి | | ACTPnews
Last Updated:May 30, 2026 11:30 AM IST సీబీఎస్ఈ పోర్టల్పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. దాంతో సైట్లో రీ వ్యాల్యూయేషన్ కోసం ఫీజుల మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. రూ. 1 నుంచి రూ. 67 వేల మధ్య కనిపించింది. దీనిపై విద్యాశాఖా అధికారి స్పందించారు. ఫైల్ ఫోటో CBSE Portal Hack: సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను పొందేందుకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎదుర్కొన్న ప్రధాన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











