Author: Sanju

  • Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం పదవికి సిద్ధ రామయ్య నేడు రాజీనామా చేయనున్నారా? | | ACTPnews

    Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం పదవికి సిద్ధ రామయ్య నేడు రాజీనామా చేయనున్నారా? | | ACTPnews

    బుధవారం నుంచి కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు వేగంగా చోటుచేసుకోవడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా గురువారం ఉదయం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కీలక అల్పాహార సమావేశంపై అందరి దృష్టి నిలిచింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, సీనియర్ నేతలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం రాజకీయ మార్పులపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. పార్టీ…

    Continue Reading

  • CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా | ACTPnews

    CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా | ACTPnews

    తెలంగాణ శాసనసభలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పలువురు బీఆర్ఎస్ నేతల కంపెనీలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు నేతృత్వంలో సిరిసిల్ల, నేరెళ్ల ప్రాంతాల్లో ఇసుక మాఫియా సాగిందని ఆరోపించారు. వీటితో పాటు గంగుల కమలాకర్ గ్రానైట్ మైనింగ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల…

    Continue Reading

  • MLA Bendalam Ashok  : బ్లడీ బాస్టర్డ్.. నువ్వెవడ్రాగిరిజనులపై ఎమ్మెల్యే  బూతుల పురాణం! | ACTPnews

    MLA Bendalam Ashok : బ్లడీ బాస్టర్డ్.. నువ్వెవడ్రాగిరిజనులపై ఎమ్మెల్యే బూతుల పురాణం! | ACTPnews

    శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పట్ల అత్యంత గర్వంగా, అసభ్యకరంగా ప్రవర్తించారు. అసెంబ్లీలో తమ సమస్యల గురించి మాట్లాడాలని కోరినందుకు గిరిజన సంఘం నేతలను ఉద్దేశించి “బ్లడీ బాస్టర్డ్.. నువ్వు ఎవర్రా నన్ను అడగడానికి?” అంటూ బూతులు అందుకున్నారు. “బుర్ర ఉండే మాట్లాడుతున్నారా.. బుర్ర దె*గి మాట్లాడుతున్నారా?” అని అవమానిస్తూ, తన నియోజకవర్గంలో ఏం చేయాలో తనకు తెలుసని, ‘హాఫ్ నాలెడ్జ్’ వ్యక్తులు తన దగ్గరకు రావద్దని ఆయన రెచ్చిపోయి మాట్లాడారు. ప్రజా…

    Continue Reading

  • Karnataka Politics: సీఎం సిద్ధరామయ్య రాజీనామాపై సస్పెన్స్.. డీకే ఇంకా వేచిచూడాల్సిందే! | | ACTPnews

    Karnataka Politics: సీఎం సిద్ధరామయ్య రాజీనామాపై సస్పెన్స్.. డీకే ఇంకా వేచిచూడాల్సిందే! | | ACTPnews

    డి.కె. శివకుమార్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవడానికి అనేక పరిపాలనా, రాజకీయ కారణాలు ఉన్నాయి. అందువల్ల, ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు మరింత సమయం కావాలని అంటున్నారు. అసలు, డి.కె. శివకుమార్ ఈరోజే ముఖ్యమంత్రి ఎందుకు కాలేరు? కారణాలు చూడండి. గవర్నర్ హఠాత్తుగా ముంబైకి బయలుదేరారు! మొదటి కారణం గవర్నర్ ముంబై పర్యటన. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియలో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన తర్వాత, దానిని ఆమోదించడం, కొత్త ముఖ్యమంత్రిని ఆహ్వానించడం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

    Continue Reading

  • Nandamuri Family at NTR Ghat: ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి ఫ్యామిలీ | ACTPnews

    Nandamuri Family at NTR Ghat: ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి ఫ్యామిలీ | ACTPnews

    తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ కుమార్తెలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, అలాగే బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఘాట్ను సందర్శించి తమ పితృదేవుడికి ఘన నివాళులు…

    Continue Reading

  • హైదరాబాద్ టు నేపాల్ టూర్… ఉచితంగా వీసా… పశుపతినాథ్ ఆలయ దర్శనం | IRCTC Tourism announced Nepal tour from Hyderabad covers Pashupathinath Temple | | ACTPnews

    హైదరాబాద్ టు నేపాల్ టూర్… ఉచితంగా వీసా… పశుపతినాథ్ ఆలయ దర్శనం | IRCTC Tourism announced Nepal tour from Hyderabad covers Pashupathinath Temple | | ACTPnews

    నేపాల్‌కు వెళ్లే భారతీయ పౌరులకు, అక్కడికి చేరుకునే తేదీ నుండి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్‌పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ID తప్పనిసరి. భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రస్తుతం ‘వీసా ఆన్ అరైవల్’ ఉచితంగా లభిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి ట్రిపుల్ షేరింగ్‌కు రూ.58,300, డబుల్ షేరింగ్‌కు రూ.62,900, సింగిల్ షేరింగ్‌కు రూ.75,600 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో వసతి,…

    Continue Reading

  • Karnataka: సిద్ధరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్.. కర్ణాటక రాజకీయాల్లో కీలక సన్నివేశం.. | | ACTPnews

    Karnataka: సిద్ధరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్.. కర్ణాటక రాజకీయాల్లో కీలక సన్నివేశం.. | | ACTPnews

    Last Updated:May 28, 2026 10:55 AM IST బెంగళూరులో జరిగిన ఒక అల్పాహార సమావేశంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశీర్వాదం కోసం కౌగిలించుకుని, ఆ తర్వాత పాదాలకు నమస్కరిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్యను కలిసిన డీకే శివకుమార్ (ఫోటోలు: సీఎన్ఎన్-న్యూస్18) కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార నివాసంలో జరిగిన కీలక అల్పాహార సమావేశంలో…

    Continue Reading

  • CM Chandrababu : సమాజానికి ఆ 'గొడ్డలి పార్టీ' చాలా హానికరం! | ACTPnews

    CM Chandrababu : సమాజానికి ఆ 'గొడ్డలి పార్టీ' చాలా హానికరం! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజానికి ఆ “గొడ్డలి పార్టీ” (వైసీపీ) అత్యంత హానికరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, గొడ్డలి పోటు రాజకీయాలు, వినాశకర పాలనపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.…

    Continue Reading

  • CM Chandrababu Naidu : రికార్డ్స్ బద్దలకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం! | ACTPnews

    CM Chandrababu Naidu : రికార్డ్స్ బద్దలకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం! | ACTPnews

    తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్లో సరికొత్త జోష్ నింపేలా ప్రసంగించారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బద్దలకొట్టాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీకి మరియు దాని అండగా ఉన్న కార్యకర్తలకే సాధ్యమని ఆయన ఘనంగా ప్రకటించారు. కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జరిగిన ఈ సభలో.. రాష్ట్రాన్ని మళ్లీ నెంబర్ వన్గా నిలిపేందుకు, సంక్షేమం మరియు అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు తమ ప్రభుత్వం…

    Continue Reading

  • Karnataka: సీఎం కుర్చీకి గుడ్‌బై చెప్పిన సిద్దరామయ్య.. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన | | ACTPnews

    Karnataka: సీఎం కుర్చీకి గుడ్‌బై చెప్పిన సిద్దరామయ్య.. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన | | ACTPnews

    Last Updated:May 28, 2026 11:16 AM IST కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు తన మంత్రివర్గ సహచరులకు తెలియజేయడంతో, రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వ మార్పునకు నాంది పడింది. (ఫైల్ ఫోటో: పీటీఐ) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన మంత్రివర్గ సహచరులకు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రధాన నాయకత్వ మార్పు ప్రారంభమైనట్లు సంకేతం అందింది. హైకమాండ్ ఆదేశాల మేరకు…

    Continue Reading