Author: Sanju
-

UPSC prelims 2026: నేడే యూపీఎస్సీ సివిల్ సర్సీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన కీలక నిబంధనలు ఇవే! | | ACTPnews
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలను, డ్రెస్ కోడ్ నిబంధనలను విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ వివరాలు లోతుగా పరిశీలిద్దాం. పరీక్ష సమయాలు – గేట్ల మూసివేతపై కఠిన రూల్స్ ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో (పెన్ అండ్ పేపర్ మోడ్) రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ (జనరల్ స్టడీస్ – పేపర్ 1): ఉదయం 9:30 గంటల…
-

గొల్లపల్లి రిజర్వాయర్పై రాజకీయ వేడి.. మెగా రెడ్డి vs నిరంజన్ రెడ్డి మాటల యుద్ధం..! megha reddy niranjan reddy war of words over gollapalli reservoir. | | ACTPnews
Last Updated:Apr 09, 2026 9:04 PM IST గొల్లపల్లి రిజర్వాయర్పై వనపర్తిలో రాజకీయ వేడి, ఎమ్మెల్యే మెగా రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు + గొల్లపల్లి రిసర్వాయర్ పై ప్రస్తుత పరిస్థితి ఇదే …. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్పై వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో వనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే Megha Reddy మరియు మాజీ ఎమ్మెల్యే Niranjan Reddy ఒకరిపై ఒకరు తీవ్ర…
-

DC vs PBKS: ఢిల్లీకి చుక్కలు చూపించిన పంజాబ్.. అలవోకగా 266 పరుగుల ఛేజింగ్ ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 25, 2026 7:48 PM IST ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. credit:x టార్గెట్ 265.. టోర్నీలోనే బెస్ట్ బౌలింగ్ సైడ్ అని పేరు తెచ్చుకన్న ఢిల్లీ.. ఎంత బ్యాటింగ్ లైనప్ ఉన్నా, ఇంత భారీ టార్గెట్ అంటే ప్రెజర్లో కష్టమే అనుకున్నారు. కానీ 265 కాదు కదా.. 300 టార్గెట్ కూడా ఈజీగా ఛేజింగ్ చేసేలా…
-

Senior Leader Jeevan Reddy Meet KCR at Erravelli Residence | కేసీఆర్ ఫామ్హౌస్కు జీవన్ రెడ్డి | ACTPnews
ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు ఇతర ముఖ్య నేతలు కేసీఆర్ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులందరూ ఒకేసారి కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో ఈ భేటీ…
-

ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన.. అమెరికాకు అప్పగించాలని డిమాండ్ | | ACTPnews
Last Updated:May 26, 2026 5:24 AM IST ఇరాన్ వద్ద ఉన్న యురేనియాన్ని వెంటనే అమెరికాకు అప్పగించి తరలించి ధ్వంసం చేయడం లేదా ఇరాన్ సమన్వయంతో అంతర్జాతీయ పర్యవేక్షణలో నిర్వీర్యం చేయడం జరుగుతుందని ట్రంప్ తెలిపారు. యూఎస్ – ఇరాన్ వార్ పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న విస్తృత ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దోహాలో కీలక చర్చలు కొనసాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల్లో అత్యంత వివాదాస్పద అంశమైన ఇరాన్ సుసంపన్న యురేనియం…
-

తిరుమలలో ప్రకృతి అద్భుతం.. మండుటెండలో వడగండ్ల వాన.. శ్రీవారి భక్తులకు వరుణుడి చల్లని కానుక..! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 8:16 PM IST తిరుమలలో 39 డిగ్రీల ఎండ తర్వాత మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో భారీ వర్షం, వడగండ్లు కురిశాయి, భక్తులకు చల్లదనం, రహదారులు జలమయమయ్యాయి + News18 కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రకృతి పరవశంతో పులకించిపోయింది. గత కొన్ని రోజులుగా సప్తగిరులపై భానుడు నిప్పులు చెరుగుతుండటంతో, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయారు. అయితే గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో…
-

RCB vs GT Qualifier 1: రెచ్చిపోయిన రజత్ పటిదార్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతటే? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 9:31 PM IST టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిధార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) రెచ్చిపోయాడు. PC : X.com RCB vs GT Qualifier 1: గుజరాత్ టైటాన్స్ (GT vs RCB)తో ధర్మశాల వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ 1 పోరులో ఆర్సీబీ (RCB vs GT)…
-

DK Aruna: అమరచింతలో రాజకీయ రణరంగం.. ఎంపీ డీకే అరుణ పర్యటనలో ఉద్రిక్తత! అవమానం చేశారని ఆరోపణలు.. | | ACTPnews
Last Updated:Apr 11, 2026 12:46 PM IST అమరచింతలో పెద్ద చెరువు అమృత్ 2.0 పనులపై డీకే అరుణ భూమి పూజకు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, పోలీసు బందోబస్తు, మంత్రి వాకిటి శ్రీహరిపై ఆమె తీవ్ర విమర్శలు + News18 వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ డీకే అరుణ పర్యటన సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. ఒక పక్క రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…
-

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
రామచందర్ రావు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందన్నారు. హైదరాబాద్లో తాగునీరు, కాలుష్య నియంత్రణ, వర్షాల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ——– 2.అరెస్ట్కు నేను సిద్ధం ప్రొఫెసర్ నాగేశ్వర్ తనపై నమోదైన కేసుల విషయంలో తాను…
-

KTR | తెలంగాణలో ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోంది -కేటీఆర్ | ACTPnews
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుతం ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా దోపిడీలోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన కేటీఆర్.. ప్రలోభాలకు లొంగకుండా నిలబడినందుకు వారిని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని విమర్శించారు. ముఖ్యంగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











