Author: Sanju
-

IPL 2026 Eliminator: ఇవాళ ఐపీఎల్ ఎలిమినేటర్ పోరు.. సన్రైజర్స్ Vs రాజస్థాన్ మ్యాచ్పై భారీ ఉత్కంఠ.. ఎవరి బలం ఎంత? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 7:22 AM IST పంజాబ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం బ్యాటర్లకు మాత్రమే కాకుండా బౌలర్లకూ సహకరించే సమతుల్య పిచ్గా గుర్తింపు పొందింది. మ్యాచ్ ఆరంభంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉండగా, మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత కీలకమైన…
-

Bellamkonda Sreenivas: సింపుల్గా టాలీవుడ్ స్టార్ హీరో పెళ్లి.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసమే కొండపైన బెల్లంకొండ వారి వివాహం | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:06 PM IST తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం, కుటుంబ సభ్యులు, తెలుగు రాష్ట్రాల నేతలు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది + News18 తిరుమల పుణ్యక్షేత్రం సాక్షిగా సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై, అత్యంత పవిత్రమైన వాతావరణంలో ఈ…
-

Jeevan Reddy on Revanth: రేవంత్ని ఓడించే ..పార్టీలోనే చేరుతా..! | ACTPnews
మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు మార్పు కోరుకుని కేసీఆర్ను గద్దె దించారని, కానీ ఇప్పుడు కేవలం రెండేళ్లలోనే “రేవంత్ రెడ్డి పోవాలి” అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యంగా ప్రాణహిత జలాల వినియోగంపై దృష్టి సారించలేదని విమర్శించారు. మేడిగడ్డ నివేదిక వచ్చినా పునర్నిర్మాణం చేపట్టకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.…
-

Kurasala Kannababu | చంద్రబాబుకు కన్నబాబు సీరియస్ వార్నింగ్! | ACTPnews
మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం (ఏప్రిల్ 6, 2026) విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్ చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. “అమరావతి అవినీతిపై ఎక్కుపెట్టిన గన్ లాగా కూటమి నేతలకు మావిగన్ కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఒక పక్క రాష్ట్రంలో జీతాలకే డబ్బుల్లేవు అని చెబుతూనే, మరోపక్క రూ. 2 లక్షల కోట్లతో అమరావతిని…
-

Kavitha on 'Save Singareni' | సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం! | ACTPnews
సింగరేణి కాలరీస్ (SCCL) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు, మేధావులతో కలిసి ఆమె చర్చలు జరిపారు. సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని ఆమె అభివర్ణించారు. బొగ్గు గనుల వేలం పేరుతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. 42 వేల మంది కార్మికుల భవిష్యత్తును కాపాడేందుకు తాము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని, అవసరమైతే ఢిల్లీలో నిరసనలు చేపడతామని కవిత…
-

Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:20 PM IST మేలో తిరుమలలో కూర్మ జయంతి గరుడసేవ, అన్నమాచార్య జయంతి, హనుమజ్జయంతి, నమ్మాళ్వార్ ఉత్సవాలు, వరదరాజస్వామి తిరునక్షత్రం, టీటీడీ ముందస్తు ప్లాన్ సూచన News18 మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు ఉత్సవాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.…
-

Rupee value: భారీగా పుంజుకున్న రూపాయి.. చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు ! | బిజినెస్ | ACTPnews
Last Updated:May 21, 2026 9:52 AM IST అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 52 పైసలు పుంజుకుంది. బుధవారం నాటి ముగింపు 96.82 నుండి గురువారం నాటి ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి 96.30 స్థాయికి బలపడింది. News18 విదేశీ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా దిగిరావడంతో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ట్రేడింగ్లో ఒక్కసారిగా దూసుకుపోయింది. బుధవారం నాటి…
-

Bandi Bhagirath: పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథ్కు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన మేడ్చల్ కోర్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 7:31 PM IST లోతైన దర్యాప్తు జరపడానికి కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పేట్బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసుల అభ్యర్థనను పాక్షికంగా అంగీకరిస్తూ మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. బండి భగీరథ్ Bandi Bhagirath: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారానికి కారణమైన మైనర్ బాలిక…
-

Motkur Municipality Controversy: మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ | యాదాద్రి భువనగిరి వార్తలు (Yadadri Bhuvanagiri News) | ACTPnews
Last Updated:Apr 07, 2026 2:58 PM IST Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది. పనుల ఆమోదానికి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టిన తీర్మానంపై కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పాటు అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. + మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది.…
-

ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన సక్సెస్.. ఇండియాకు రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు | | ACTPnews
Last Updated:May 21, 2026 10:34 AM IST ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన భారతదేశానికి భారీ పెట్టుబడులను తెచ్చిపెట్టింది. సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల (40 బిలియన్ డాలర్లు) విలువైన నూతన పెట్టుబడి ఒప్పందాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఖరారయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల (యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) అధికారిక పర్యటన భారతదేశ ఆర్థిక రంగానికి భారీ ఊతాన్ని ఇచ్చింది. ఈ విదేశీ పర్యటన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











