Author: Sanju
-

Ramani Kalyanam Movie Review: ‘రమణి కళ్యాణం’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
సంజన (దీప్షిక చంద్రన్) చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. అయినా సరే ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు తనే చేసుకుంటుంది. కిషోర్ (శ్రీనివాస రెడ్డి) నడుపుతున్న పబ్లో సింగర్గా పని చేస్తూ నలుగురు పిల్లలు, ఒక బామ్మతో కలిసి జీవిస్తుంటుంది. తనకు చూపు లేదనే విషయాన్ని సానుభూతి కోసం వాడుకోవడానికి ఆమె అస్సలు ఇష్టపడదు. ఆ లోపం తన జీవితానికి సమస్యే కాదనే ధీమాతో బతుకుతుంటుంది. అదే సమయంలో పబ్ యజమాని కిషోర్ స్నేహితుడు…
-

Mamata Banerjee Slams Paid Exit Polls & Warns on EVM Security | ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేక్ | ACTPnews
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ కార్యాలయం నుండి వచ్చిన సర్క్యులర్ల ప్రకారం రూపొందించిన “పెయిడ్ పోల్స్” అని ఆమె కొట్టిపారేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేంద్ర బలగాలను వాడినా తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లను దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, EVMల తరలింపులో అక్రమాలు జరిగే అవకాశం ఉందని…
-

Cockroach Janatha Party: ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన డిమాండ్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 22, 2026 1:05 PM IST నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసింది. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. Credit: Grok దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ (NEET-UG 2026) పేపర్ లీకేజీ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘కాక్రోచ్…
-

Oppo: ఒప్పో నెంబర్ 1 బ్రాండ్.. సంస్థ సేవలపై వినియోగదారులు ఫుల్ ఖుషీ | | ACTPnews
Last Updated:Dec 04, 2020 12:24 PM IST OPPO: ఒప్పో వినియోగదారుల్లో వేచి ఉండే సమయం చాలా తక్కువ అని సమీక్షకు స్పందించిన వారిలో సగానికిపైగా చెప్పగా, వారు తమ సమస్యను తీసుకు వచ్చిన కేవలం 15 నిమిషాల్లో ప్రతిస్పందించారని, అధ్యయన నివేదిక పేర్కొంది. వినియోగదారుల సంతృప్తి విషయంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) నెంబర్ వన్గా నిలిచింది. వినియోగదారుల అభిప్రాయాలను ప్రతిసారీ ఆలకిస్తూ వారికి మరింత దగ్గరవుతోందని.. వినియోగదారుల సంతృప్తిలో ఒప్పో…
-

Kavya Maran: SRH ఓనర్ కావ్య మారన్తో అనిరుద్ పెళ్లి? ఇదిగో నిజానిజాలు, లోలోపల ఇంత జరుగుతోందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 9:43 AM IST ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కావ్య మారన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ఆమె పెళ్లి అనే విషయం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. News18 ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కావ్య మారన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. సన్రైజర్స్…
-

IPL 2026: ‘నేనుండగా.. భయమేల కుమార’ కోచ్కే అభయం ఇచ్చిన బుడ్డోడు.. మనోడు మామూలోడు కాదు సామీ! | | ACTPnews
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ముందు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర తీవ్ర ఒత్తిడికి గురయ్యాడట. గెలుస్తామా? లేదా అన్నట్లు రాజస్థాన్ రాయల్స్ తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లు వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. లక్నోతో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించిన తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. “లక్నో మ్యాచ్కు ముందు వరుస ఓటములతో మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆ మ్యాచ్లోనూ ప్రత్యర్థి జట్టు మా ముందు భారీ…
-

Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్! | ACTPnews
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ గారిపై బండి సంజయ్ వాడిన భాష అభ్యంతరకరమని, ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటేనే తాము కూడా వెనక్కి తగ్గుతామని స్పష్టం చేశారు. బండి సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని, అలాగే క్రిశాంక్ మీద పెట్టిన అక్రమ…
-

Peddi: అప్పుడు చిరంజీవి- శ్రీదేవి.. ఇప్పుడు రామ్ చరణ్- జాన్వీ కపూర్.. తరం మారింది మరి క్రేజ్ సంగతేంటి? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 12:23 PM IST ఒకప్పుడు చిరంజీవి- శ్రీదేవి జోడీ కట్టి థియేటర్లను హౌస్ఫుల్ చేయడమే కాదు బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఇప్పుడు వారి పిల్లలు ఆ స్థానాన్ని ఆక్రమించారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్- జాన్వీ కపూర్ జోడీ కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. News18 తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కేవలం రికార్డుల కోసం మాత్రమే కాదు, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవడానికి పుడతాయి. అలాంటి…
-

Mamata visits EVM strong room: ఈవీఎంలకు సీఎం మమతా కాపలా “ఈవీఎంలు ముట్టుకుంటే ఖబర్దార్”! | ACTPnews
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ సెగలు రాజుకున్నాయి. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్ స్ట్రాంగ్ రూమ్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. ఈవీఎంల తారుమారుకు ప్రయత్నిస్తే ఊరుకోబోనని, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె హెచ్చరించారు. మరోవైపు, ఉత్తర కోల్కతా ఈవీఎంలు ఉన్న నేతాజీ ఇండోర్ స్టేడియం వద్ద టీఎంసీ నేతలు శశి పాంజా, కునాల్ ఘోష్…
-

Rajya Sabha elections 2026: 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. జూన్ 18న పోలింగ్ | | ACTPnews
Last Updated:May 22, 2026 11:16 AM IST దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు స్థానాలు ఇందులో ఉండగా, ప్రముఖ జాతీయ నేతలు ఈ విడతలోనే పదవీ విరమణ చేయనున్నారు. AI దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18వ తేదీన ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం షెడ్యూల్ విడుదల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











