Author: Sanju
-

Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లల్ని కనండి” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. “పిల్లలను కనడానికి ఇదేమన్నా వేలంపాటా? రూ. 30 వేలు, రూ. 40 వేలు ఇస్తామంటూ వేలంపాటలు పెడతారా?” అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కొక్కరినే కన్నారని.. ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని…
-

SRH vs CSK IPL 2026: చెన్నైకి చుక్కలు చూపించిన సన్రైజర్స్.. 5 వికెట్ల తేడాతో విజయం.. ప్లే ఆఫ్స్కి క్వాలిఫై | క్రీడా వార్తలు | ACTPnews
మ్యాచ్ సారాంశం: CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెమ్మదిగా ఉన్న పిచ్పై CSK 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. డ్యూవాల్డ్ బ్రెవిస్ 44 పరుగులు, సంజు సామ్సన్, శివమ్ దుబే, కార్తిక్ శర్మలు మంచి కేమియోలు ఇచ్చారు. SRH బౌలింగ్లో కెప్టెన్ పాట్ కమిన్స్ 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షకీబ్ హుస్సేన్ 34 పరుగులు ఇఛ్చి 2 వికెట్లు తీసి రాణించాడు. గాయం…
-

First Time: ఘనంగా ‘ఫస్ట్ టైమ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
AI ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా HI( హ్యూమన్ ఇంటలిజెన్స్) తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈవెంట్ కి అతిథులుగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ విచ్చేయగా ముఖ్యఅతిథిగా అందాల తార పాయల్ రాజ్ పుత్ విచ్చేశారు. ఈ సందర్భంగా…
-

CM Vijay: విజయ్ చుట్టూ బిగుస్తున్న రాజకీయ ఉచ్చు.. సీఎం కుర్చీకి ముప్పు తప్పదా? | | ACTPnews
అంతర్గతంగా కదులుతున్న పునాదులు.. మంత్రి ఆదవ్ అర్జున మీడియా ముందుకు వచ్చి “కూటమి బలంగా ఉంది, కేబినెట్ అంతా ఒకే కుటుంబంలా ఉంటుంది” అని ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం అంత ప్రశాంతంగా లేవని స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మేజారిటీ (సొంత బలం) దానికి లేదు. కాంగ్రెస్, వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), వీసీకే (VCK) మరియు ఐయూఎంఎల్…
-

Owaisi Challenges PM Modi | దమ్ముంటే సమాధానం చెప్పు! మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ | ACTPnews
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, అందుకే ప్రజలు బంగారం కొనడం ఆపేయాలని, ఇంధనం ఆదా చేయాలని ప్రధాని కోరడంపై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని ఒకవైపు చెబుతూ.. మరోవైపు ప్రజలను బంగారం కొనొద్దని కోరడం ఏంటి?” అని ప్రశ్నించారు. మోదీకి దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై నిజాలు చెప్పాలని సవాల్…
-

Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:May 20, 2026 2:55 PM IST Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు. + News18 Warangal Politics: ఉమ్మడి వరంగల్…
-

Drishyam 3 First Review: దృశ్యం 3 ఫస్ట్ రివ్యూ.. ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామాలో మతిపోగొట్టే ట్విస్టులు!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 3:00 PM IST 2013లో విడుదలైన ‘దృశ్యం’ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న కొత్త సినిమా దృశ్యం 3. మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో హైలైట్ అయ్యే అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.. News18 భారతీయ చలనచిత్ర రంగంలోనే ట్రెండ్సెట్టర్గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం 3’ (Drishyam 3). ఇప్పుడీ సినిమా విడుదలకు సిద్ధమైంది. మలయాళ…
-

Byreddy Siddharth Reddy | మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
కర్నూలు రాజకీయాల్లో వైఎస్సార్సీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఏపీ మంత్రి టీజీ భరత్ను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. తనను తిట్టే వారికి, తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. తనకు అసెంబ్లీ టికెట్ రాలేదని మంత్రి అంటున్నారని… “నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ…
-

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. పంత్కు దక్కని చోటు | క్రీడా వార్తలు | ACTPnews
ఈసారి జట్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం విశేషం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు వన్డే జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యలకు చోటు దక్కినా.. వారి ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మహ్మద్ షమి విషయంపై సెలక్షన్ కమిటీ చర్చించలేదని తెలిపారు. ఈ సిరీస్లో యువ క్రికెటర్లకు భారీ అవకాశం దక్కింది. హర్ష్ దూబె,…
-

‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్.. హీ-మ్యాన్గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 2:33 PM IST హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. News18 హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











