Author: Sanju
-

Prakash Raj: మేము గొర్రెలమా తల ఊపడానికి.. నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్, మరో దుమారం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 2:11 PM IST “నాయకుడికి అన్నీ తెలుసు. ఆయన మాటే శాసనం. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, ప్రశ్నించకుండా నాయకుడి మాటను అనుసరించండి” అని నాగబాబు చేసిన ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. News18 వైవిధ్యభరితమైన నటనతోనే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
-

US Iran Conflict: ఇరాన్ భారీ డ్రోన్ల దాడి.. రివర్స్ అటాక్గా పేల్చి వేసిన అమెరికా.. | | ACTPnews
అమెరికా అధికారుల ప్రకారం, ఈ వన్-వే అటాక్ డ్రోన్లు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలు లేదా ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా సైనిక వనరులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిందని న్యూస్ 18 ఇంగ్లీస్ కథనం రాసింది. డ్రోన్లను అడ్డుకున్న అనంతరం, భవిష్యత్తులో మరిన్ని దాడులను నిరోధించేందుకు మరియు సముద్ర రవాణా భద్రతను కాపాడేందుకు ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు చేసింది. ఇందులో గోరుక్ ప్రాంతంలోని…
-

టీటీడీ అక్షర గోవిందంకు గ్రీన్ సిగ్నల్.. చిన్నారులకు ఉచిత విద్యారంభ కిట్లు..! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 1:22 PM IST టీటీడీ తిరుపతి శ్రీ వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం ప్రారంభం, చిన్నారుల అక్షరాభ్యాసానికి ఉచిత కిట్లు, హెచ్డీపీపీ నిర్వహణలో సనాతన ధర్మ, సంస్కృతి అవగాహన లక్ష్యం News18 చిన్నారుల జీవితంలో విద్యారంభం అనేది అత్యంత పవిత్రమైన, మరపురాని ఘట్టం. ఆ తొలి అడుగును భక్తి, సంస్కృతి, సనాతన విలువలతో మేళవించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ‘అక్షర గోవిందం’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి…
-

మైనర్ బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు, రూ.4 లక్షల పరిహారం | | ACTPnews
Last Updated:Jun 06, 2026 12:35 PM IST మధ్యప్రదేశ్ మాలన్పూర్ లో మైనర్ పై లైంగిక దాడి కేసులో గోహద్ ప్రత్యేక కోర్టు ఆశీష్ అలియాస్ అవనీత్ పరమార్ కు 20 ఏళ్ల జైలు, బాధితురాలికి 4 లక్షల పరిహారం విధించింది News18 ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గోహద్ ప్రత్యేక కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.…
-

Jr NTR: అన్నా నువ్వు మా వోనివే.. ‘అడ్రస్ పెట్టు ముందు అడ్రస్ పెట్టు’ అంటూ ఎన్టీఆర్ మాస్ రిప్లై.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 12:55 PM IST ఇన్స్టాగ్రామ్లో ఓ అభిమానికి Jr. NTR ఇచ్చిన సింపుల్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిజీ షెడ్యూల్ మధ్య కూడా అభిమానులపై తారక్ చూపిన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటోంది. News18 యంగ్ టైగర్ ఎన్టీర్ సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించడం చాలా అరుదు. కానీ తాజాగా ట్విటర్లో జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా తన సినిమాలు, ఫిట్నెస్,…
-

OTT Thriller: ఏం సినిమారా బాబో ! హీరో క్యారెక్టర్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది.. పోలీస్ అవ్వాలనుకునే వారికి గూస్బంప్స్ గ్యారెంటీ! | | ACTPnews
సినిమా అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. మన సమాజంపై అత్యంత ప్రభావం చూపే ఒక మాద్యమం. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటులు ప్రతి సినిమాను డబ్బుల కోసం యాక్ట్ చేయరు. తమ నటన, ప్రతిభను నలుగురికి చూపించాలనే పట్టుదలతో సినిమా తీస్తారు. మనం కూడా సినిమా హిట్టైందా లేదా అనే కోణంలో కాకుండా.. అందులోని మంచి విషయాలను, మనల్ని ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ చేయాలి. మనలో చాలా మందికి సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్స్ ఎంతోకాలం…
-

PM Modi: నెహ్రూ నవభారత ఆలోచన నుంచి మోదీ సాంస్కృతిక వైభవం వైపు.. దేశ రాజకీయాల్లో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 11:35 AM IST భారత రాజకీయాల్లో జూన్ 10న చారిత్రక మార్పు జరగనుంది. నిరంతరాయంగా ఎక్కువ కాలం సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించి, సరికొత్త నాగరికత ప్రస్థానానికి నాంది పలుకుతున్నారు. News18 భారత రాజకీయ చరిత్రలో 2026 జూన్ 10 ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై, ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా ప్రధాని…
-

తిరుమలలో తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. టీటీడీ ఏఐ సేవలపై ప్రశంసలు..! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 6:56 AM IST తిరుమలలో పీయూష్ గోయల్ శ్రీవారి దర్శనం, ఏఐ ఆధారిత ఐసీసీసీ సేవలను ప్రశంసించారు, ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో మొక్క నాటి పర్యావరణ సందేశం ఇచ్చారు + News18 తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ ఒకే వేదికపై కలిసిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని…
-

Peddi: జాన్వీపై ఆ కెమెరా యాంగిల్స్ ఏంటి? ముద్దు సీన్లు ఏంటి? బుచ్చిబాబు రియాక్షన్ ఇదే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 9:21 AM IST పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, కొన్ని సీన్లు మరీ శృతిమించేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు, విమర్శకులు మండిపడుతున్నారు. తాజాగా దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అయ్యారు. News18 రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో జాన్వీ కపూర్ను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని,…
-

ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. 16 ఎకరాల పుష్కరిణి.. ఈ క్షేత్ర మహిమ తెలిస్తే షాక్ అవుతారు..! Karvetinagaram Sri Venugopala Swamy Brahmotsavam. | | ACTPnews
ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామివారి దివ్య మూర్తి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. చేతిలో వేణువును ధరించి, పాదాల వద్ద వెన్నకుండతో, వెనుక గోవు రక్షణగా నిలవగా, ఇరువైపులా రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో కలిసి స్వామివారు ఇచ్చే దర్శనం జన్మధన్యమనే అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు, ఏకశిలపై అత్యంత రమణీయంగా చెక్కిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఈ ఆలయ శిల్పకళా వైభవానికి అద్దం పడుతున్నాయి. Source link
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












