Author: Sanju
-

OTT Thriller: దడ పుట్టించిన తెలుగు క్రైమ్ సినిమా.. ఒక్కో సీన్ రక్తి కట్టించింది.. ఈ రేంజ్ సినిమా మళ్లీ రాదు! | | ACTPnews
థియేటర్లు ఉలిక్కిపడ్డ రవిబాబు ల్యాబ్ సీన్స్! సినిమాకు అసలైన అల్టిమేట్ హైలైట్, బ్యాండ్ బాజా రేంజ్ విలనిజం ఏంటంటే.. రవిబాబు పోషించిన సైకో కిల్లర్ ‘గులాబీ ఫూల్’ క్యారెక్టర్. ఆయన ఆ కటౌట్తో స్క్రీన్ మీదకు వస్తుంటేనే ధడ పుడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ ఆయన తన పర్సనల్ ల్యాబ్లో చేసే ప్రయోగాలు, ఆ వికృతమైన నవ్వు, భూమికను ట్రాప్ చేసే సీన్స్ థియేటర్లలో జనాలతో కేకలు పెట్టించాయి. ఒక పాత ఫ్లాష్బ్యాక్ రివెంజ్…
-

Hyderabad Traffic News: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్తే ట్రాఫిక్లో చిక్కినట్లే | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 8:21 AM IST హైదరాబాద్లో ఉంటున్న వారికి అలర్ట్. బైక్ లేదా కారులో ఈరోజు ఆఫీస్లకు, ఇతరత్రా పనుల కోసం బయటకు వెళ్లే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈరోజు ఈ రూట్లలో వెళ్తున్నారా? భారీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్టే! తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దశాబ్దాల పోరాటం, ఎంతోమంది అమరవీరుల త్యాగఫలంగా సిద్ధించిన ఈ అద్భుత ఘట్టాన్ని…
-

Bhumana Karunakar Reddy | భగవద్గీత స్కామ్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం.. | ACTPnews
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడుపై నిప్పులు చెరిగారు. తన హయాంలో భగవద్గీత పుస్తకాల ముద్రణలో రూ.50 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. “ఈ పుస్తకంలో గీతా సారం లేదని నిరూపించినా, లేదా రూ.50 కోట్లు ఖర్చయ్యిందని చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని భూమన సవాల్ విసిరారు. అదే సమయంలో బి.ఆర్. నాయుడి వ్యక్తిగత వీడియోల వివాదాన్ని ప్రస్తావిస్తూ.. “భక్తి అంటే భామ పూజ అనుకునే…
-

Hyderabad: మిడ్నైట్ హంటర్స్.. విలాసాల కోసం వాటిని చంపుతున్న వైనం.. ఆరుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 4:53 AM IST షాద్ నగర్ అటవీ ప్రాంతాల్లో యధేచ్ఛగా వేట సాగిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలను, వేట కోసం ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని సంపన్న వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు విలాసాల కోసం, మాంసం రుచి కోసం వన్యప్రాణుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలోని మక్తల్, షాద్…
-

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది | ACTPnews
వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పథకాన్ని మహిళల పేరుతోనే అమలు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టారని కొనియాడారు. “చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది.. జగన్ గారు మహిళల శక్తిని గుర్తించి వారికి రాజకీయం నుంచి ఆర్థికం వరకు అన్నిటా పెద్దపీట వేశారు” అని స్పష్టం చేశారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్…
-

Hyderabad: మటన్ షాప్ నుంచి కత్తి.. యూట్యూబ్ నుంచి నేర పాఠాలు.. కిరాతకంగా ప్రియుడి హత్య.. డ్రమ్ములో మృతదేహం.. జీడిమెట్ల హత్యలో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 5:04 AM IST యూట్యూబ్ వీడియోల ప్రేరణతో హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తల్లి అరుణ, కుమారుడు సాయిరత్నంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సినిమా ఫక్కీలో హత్య చేసి, ఆధారాలు దొరకకుండా తప్పించుకోవచ్చని భావించిన తల్లీకొడుకుల ప్లాన్ రివర్స్ అయింది. మద్యం తాగి వేధిస్తున్నాడనే కోపంతో, అడ్డుగా ఉన్న వ్యక్తిని యూట్యూబ్ వీడియోల…
-

Hyderabad: బాలికల ట్రాప్ కేసులో ముగిసిన కస్టడీ.. తల్లి, మేనమామ సహా మరో ఐదుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 5:30 AM IST ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేస్తూ మంగళవారం మరో ఐదుగురిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇందులో నిందితుల తల్లి మరియు మేనమామ కూడా ఉండటం గమనార్హం. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సంపన్న కుటుంబాల బాలికలను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ట్రాప్ చేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన…
-

Iran President: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజీనామా! క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం | | ACTPnews
Last Updated:Jun 01, 2026 7:42 AM IST ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని తీవ్రవాద శ్రేణులు దేశంలోని కీలక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మసూద్ పెజెష్కియాన్ Iran President: ఇరాన్ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేస్తూ సుప్రీం లీడర్ కార్యాలయానికి లేఖ సమర్పించారనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం…
-

Hyderabad: హైదరాబాద్లోని 6 అద్భుతమైన ప్రదేశాలు ఇవే.. సమ్మర్లో విజిట్ చేస్తే మీకు హిల్ స్టేషన్ ఫీలింగ్ కలుగుతుంది | | ACTPnews
1. లోటస్ పాండ్: జూబ్లీ హిల్స్లోని రోడ్ నెం. 12లో ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఉన్న తామర కొలను (లోటస్ పాండ్), ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం. దీనికి ప్రవేశం ఉచితం. ఈ కొలను ఒక సంరక్షిత ప్రాంతం, ఇక్కడ మీరు వికసిస్తున్న తామర పువ్వులను, అనేక దేశీయ , విదేశీ పక్షులను చూడవచ్చు. ఇక్కడి చెట్లు ఎంత దట్టంగా ఉంటాయంటే, నేరుగా సూర్యరశ్మి నేలను చేరడం చాలా అరుదు, దీనివల్ల ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం…
-

RK Roja | ఏపీలో నారావారి నరకాసుర పాలన! ఆర్కే రోజా ఫైర్ | ACTPnews
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం “నారావారి నరకాసుర పాలన” సాగుతోందని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత కోసం నిలబడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి వంటి నేతలతో కలిసి కేక్ కట్ చేసిన రోజా, కూటమి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












