Author: Sanju

  • Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే! | | ACTPnews

    Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే! | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 8:53 AM IST కొత్తగా నియమితులైన వారిలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఈ నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా వి. మోహన సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. supreme court Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను…

    Continue Reading

  • YSRCP Complain to Collector Over Alleged Land Encroachment by GITAM | కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు | ACTPnews

    YSRCP Complain to Collector Over Alleged Land Encroachment by GITAM | కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు | ACTPnews

    ఆంధ్రప్రదేశ్‌లో గీతం సంస్థపై భూకబ్జా ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. YSR Congress Party నేతలు జిల్లా కలెక్టర్‌ను కలిసి గీతం సంస్థపై ఫిర్యాదు చేశారు. K. K. Raju మరియు మాజీ ఎమ్మెల్యే Vasupalli Ganesh Kumar నేతృత్వంలో పలువురు నాయకులు గీతం భూ ఆక్రమణపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీతం ఆక్రమించిందని ఆరోపిస్తున్న భూముల్లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కూడా వారు కోరారు. అదే రోజున వందలాది…

    Continue Reading

  • Bhumana Karunakar Reddy Slams Chandrababu Govt | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews

    Bhumana Karunakar Reddy Slams Chandrababu Govt | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews

    తిరుమలలో జరిగిన నెయ్యి ట్యాంకర్ ఘటనపై మాజీ Tirumala Tirupati Devasthanams ఛైర్మన్ Bhumana Karunakar Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇందాపూర్ డెయిరీకి చెందిన నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన ఘటనపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వ పాపాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా కన్నెర్ర చేశాడేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే 2019 ఎన్నికల ముందు N. Chandrababu Naidu ప్రభుత్వం శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ కోసం టీటీడీ బోర్డు అనుమతి…

    Continue Reading

  • Iran News: కొంపముంచిన ఇజ్రాయెల్.. ఇక హార్ముజ్ తెరిచేది లేదన్న ఇరాన్.. అమెరికాతో చర్చలకు బ్రేక్ | | ACTPnews

    Iran News: కొంపముంచిన ఇజ్రాయెల్.. ఇక హార్ముజ్ తెరిచేది లేదన్న ఇరాన్.. అమెరికాతో చర్చలకు బ్రేక్ | | ACTPnews

    అసలే అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలు కనిపించట్లేదు. పైగా తరచూ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనపై ప్రభావం చూపిస్తుండటం మనకు సమస్య. అంతా హార్ముజ్ జలసంధి దగ్గర వచ్చింది. దాన్ని ఓపెన్ చెయ్యకపోతే, అన్నీ సమస్యలే. మనకు చమురు, ఎల్పీజీ గ్యాస్ సప్లై సరిగా సాగదు. రెండు నెలలుగా ఈ సమస్యను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా చర్చలకు బ్రేక్ వేసేసింది కాబట్టి.. ఇది మనకు పెద్ద సమస్యే. వంటగ్యాస్…

    Continue Reading

  • CM Chandrababu | సార్.. నా భూమి కబ్జా చేశారు.. చిటికెలో సాల్వ్ చేసిన సీఎం | ACTPnews

    CM Chandrababu | సార్.. నా భూమి కబ్జా చేశారు.. చిటికెలో సాల్వ్ చేసిన సీఎం | ACTPnews

    నంద్యాల జిల్లా డోన్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతాన్ని గుర్తు చేస్తూ వేదికపైనే సమస్యను పరిష్కరించారు. ప్యాపిలీ మండలానికి చెందిన పొలెం రామచంద్ర అనే వ్యక్తి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన 110 ఏళ్ల నాటి భూమిని కబ్జా చేశారని సీఎంకు మొరపెట్టుకున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేయడంతో, చంద్రబాబు వెంటనే **డోన్ ఆర్డీఓ (RDO)**ను వేదికపైకి పిలిపించారు. “బాధితుడిని ఎందుకు తిప్పుకుంటున్నారు?” అని ప్రశ్నిస్తూ, తక్షణమే…

    Continue Reading

  • Iran News: 50 క్షిపణి సొరంగాల్ని రిపేర్ చేసి, ఓపెన్ చేసిన ఇరాన్.. భారీ యుద్ధం జరగబోతోందా? | | ACTPnews

    Iran News: 50 క్షిపణి సొరంగాల్ని రిపేర్ చేసి, ఓపెన్ చేసిన ఇరాన్.. భారీ యుద్ధం జరగబోతోందా? | | ACTPnews

    ఈ మొత్తం పరిణామాలపై అమెరికా అగ్ర నాయకత్వం భిన్నమైన, ఆసక్తికరమైన ప్రకటనలు చేస్తోంది. యుద్ధ సమయంలో ఇరాన్ క్షిపణి కార్యక్రమం తీవ్రంగా, కోలుకోలేని విధంగా దెబ్బతిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చాలాసార్లు ప్రకటించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్నీ, ప్రయోగ వ్యవస్థల్నీ సమూలంగా నిర్మూలించడం తమ యుద్ధం ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని ఆయన మార్చి నెలలో స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మాట్లాడుతూ,…

    Continue Reading

  • YS Sharmila  | బీజేపీని ఎదురించిన మగాడే లేడు-వైస్ షర్మిల | ACTPnews

    YS Sharmila | బీజేపీని ఎదురించిన మగాడే లేడు-వైస్ షర్మిల | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ అని.. వీరంతా ఆ పార్టీకి బానిసలుగా మారారని మండిపడ్డారు. వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రం ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంలా మారుస్తుంటే, పార్లమెంట్‌లో ప్రశ్నించే “మగాడే లేడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును ఖూనీ చేస్తుంటే ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె…

    Continue Reading

  • Snakes in Hyderabad: హైదరాబాద్‌ మొత్తం నాగు పాములే.. పదేళ్లలో ఎన్ని పాములను పట్టుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews

    Snakes in Hyderabad: హైదరాబాద్‌ మొత్తం నాగు పాములే.. పదేళ్లలో ఎన్ని పాములను పట్టుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews

    Last Updated:May 07, 2026 4:19 AM IST Snakes in Hyderabad: హైదరాబాద్‌లో CCMB, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అధ్యయనం, 2013-2022లో 55 వేల పాములు రక్షణ, 76 శాతం నాగుపాము, జెర్రిపోతు, నగరీకరణతో పాముల-మనుషుల భేటీలు పెరుగుతున్నాయి News18 హైదరాబాద్ మహానగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ ప్రభావం వన్యప్రాణులపై, ముఖ్యంగా పాముల జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్…

    Continue Reading

  • US-Iran War: ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం.. కువైట్‌పైకి దూసుకొచ్చిన మిస్సైల్స్ | | ACTPnews

    US-Iran War: ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం.. కువైట్‌పైకి దూసుకొచ్చిన మిస్సైల్స్ | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 10:38 AM IST ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ మరియు ప్రాంతీయ నౌకలకు ముప్పుగా మారిన రెండు సూసైడ్ డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో అమెరికా సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ప్రతీకాత్మక చిత్రం US-Iran War: మధ్య ఆసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణకు…

    Continue Reading

  • Varudu Kalyani  | ముగ్గురు పిల్లలను కంటే..పిల్లలను మీరు పోషిస్తారా | ACTPnews

    Varudu Kalyani | ముగ్గురు పిల్లలను కంటే..పిల్లలను మీరు పోషిస్తారా | ACTPnews

    రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, కూటమి పాలనలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. తాడేపల్లిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ.. జనాభా పెంచాలని, ముగ్గురు పిల్లలను కనాలని చంద్రబాబు ఇస్తున్న పిలుపుపై సెటైర్లు వేశారు. “ముగ్గురు పిల్లలను కనమంటున్న చంద్రబాబు.. మరి ఆ పిల్లల పోషణ భారమంతా మీరే భరిస్తారా?” అని ప్రశ్నించారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం, ఆర్థిక తోడ్పాటు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports