Author: Sanju

  • BhumanaKarunakar Reddy: పరకామణిలో రూ. 87 లక్షల గోల్‌మాల్!  భూమన కరుణాకర్ రెడ్డి | ACTPnews

    BhumanaKarunakar Reddy: పరకామణిలో రూ. 87 లక్షల గోల్‌మాల్! భూమన కరుణాకర్ రెడ్డి | ACTPnews

    తిరుమల పరకామణిలో జరుగుతున్న అవినీతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను లెక్కింపు సమయంలో దారి మళ్లిస్తున్నారని, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని ఆరోపించారు. విదేశీ కరెన్సీ విలువను తక్కువ చేసి చూపడం, బంగారం దొంగతనాలు వంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో దోషులను కాపాడకుండా వెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. తిరుమలలో గోమాతల మరణాలు, నెయ్యి కొరతపై…

    Continue Reading

  • Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా…

    Continue Reading

  • రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం వినూత్న ప్రయత్నం.. సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ విగ్రహం..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం వినూత్న ప్రయత్నం.. సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ విగ్రహం..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 01, 2026 7:33 PM IST రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. News18 రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన…

    Continue Reading

  • తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఢీ.. భక్తులకు స్వల్ప గాయాలు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఢీ.. భక్తులకు స్వల్ప గాయాలు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 01, 2026 4:17 PM IST తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు పొందిన 12వ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. + News18 తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు…

    Continue Reading

  • Ebola Crisis: ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం.. ఆ రెండు దేశాల్లో ఏకంగా 1100కి పైగా కేసులు.. డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తం! | | ACTPnews

    Ebola Crisis: ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం.. ఆ రెండు దేశాల్లో ఏకంగా 1100కి పైగా కేసులు.. డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తం! | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 10:53 AM IST ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరిక (ఇంటర్నేషనల్ హెల్త్ అలర్ట్) జారీ చేసిన కొన్ని వారాలకే ఈ గణాంకాలు వెలువడటం గమనార్హం. ఎబోలా వైరస్ Ebola Crisis: ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ (Ebola Virus) మహమ్మారి మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR Congo), పొరుగు దేశమైన ఉగాండాలలో 1,100 మందికి పైగా ఎబోలా బారిన పడినట్లు అనుమానిస్తున్నట్లు…

    Continue Reading

  • Tirumala Heavy Rains: తిరుమలలో కుండపోత వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirumala Heavy Rains: తిరుమలలో కుండపోత వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 01, 2026 5:51 PM IST తిరుమల శ్రీవారి సన్నిధిలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం భక్తులకు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా తిరుమలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. + News18 తిరుమల శ్రీవారి సన్నిధిలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం భక్తులకు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా తిరుమలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు…

    Continue Reading

  • Devineni Avinash | రేషన్ బియ్యం మాఫియాపై దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    Devineni Avinash | రేషన్ బియ్యం మాఫియాపై దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాశ్ ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శల దాడి పెంచారు. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనికి ఎంపీ కార్యాలయమే అడ్డాగా మారిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 లక్షలు, ఎంపీకి కోటి రూపాయలు కమీషన్లు ముట్టజెపుతూ పేదల నోటి కాడ కూడును దోచుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బియ్యం దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ తీరు వల్ల విజయవాడ ప్రతిష్ట…

    Continue Reading

  • CM Vijay | నల్ల కోటు అందుకే..అసలు సీక్రెట్ చెప్పిన విజయ్ | ACTPnews

    CM Vijay | నల్ల కోటు అందుకే..అసలు సీక్రెట్ చెప్పిన విజయ్ | ACTPnews

    తిరుచ్చిలో జరిగిన భారీ కృతజ్ఞత బహిరంగ సభలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ధరించే ‘నల్ల కోటు’ వెనుక ఉన్న అసలు సీక్రెట్ మరియు ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతను ఈ వేదికపై విజయ్ బయటపెట్టారు. “మీరు నన్ను సీఎంగా కాదు.. ప్రజలకు ప్రధాన సేవకుడిగా (చీఫ్ సర్వెంట్) ఎన్నుకున్నారు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల్లో తమకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. రాబోయే అన్ని ఎన్నికల్లో…

    Continue Reading

  • PM Modi: ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత భేటీ.. చైనాకు అడ్డుకట్టే వేయడమే లక్ష్యంగా భారత్ వ్యూహాత్మక అడుగులు! | | ACTPnews

    PM Modi: ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత భేటీ.. చైనాకు అడ్డుకట్టే వేయడమే లక్ష్యంగా భారత్ వ్యూహాత్మక అడుగులు! | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 12:38 PM IST ఆగ్నేయాసియాలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకుంటూ, భారత్-మయన్మార్ మధ్య దౌత్య సంబంధాలను పునర్నిర్మించడంలో ఈ భేటీ అత్యంత కీలకమైనదిగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత PM Modi: భారత పర్యటనలో ఉన్న మయన్మార్ సైనిక పాలనా విభాగం (జుంటా) అధినేత, ఆ దేశ అధ్యక్షుడు ‘మిన్ ఆంగ్ హ్లైంగ్’ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…

    Continue Reading

  • Weather Forecast: రాష్ట్రంలో మారిన వాతావరణం.. నగరంలో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు! తాజా అప్‌డేట్.. | | ACTPnews

    Weather Forecast: రాష్ట్రంలో మారిన వాతావరణం.. నగరంలో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు! తాజా అప్‌డేట్.. | | ACTPnews

    Last Updated:May 07, 2026 4:36 AM IST Weather Forecast: తెలంగాణలో ఎండలు తగ్గే సూచనలు, ఐఎండీ ప్రకారం వచ్చే రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు, పిడుగులు, రైతులు, జీహెచ్‌ఎంసీ అప్రమత్తం News18 తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports