Author: Sanju
-

Telugu Serials: ఒక్క క్లిక్తో 6 సీరియల్స్.. భాగ్యంకు మొగుడుతో తన్నులు… పొదరిల్లులో చక్రికి స్పాట్, మళ్లీ అవనికి కష్టాలు! | | ACTPnews
intinti ramayanam Serial: ‘ఇంటింటి రామాయణం’ మే 30 ఎపిసోడ్లో, కమల్, శ్రీకర్ కొబ్బరి బొండంలో వోడ్కా కలుపుకోగా, అది తెలియక భానుమతి, పల్లవి తాగేసి ఇల్లంతా డాన్స్లతో రచ్చ రచ్చ చేస్తారు. మరోవైపు, శ్రియను ఆస్తి ఆశతో, రాజేశ్వరిని భరత్-పల్లవిల పుట్టుక రహస్యం బయటపెడతాననే భయంతో లొంగదీసుకుని ఇంటికి రప్పించానని అవని చెప్పడంతో అక్షయ్ షాక్ అవుతాడు. చివరగా, ఆరాధ్య బర్త్డే డ్రస్సును పాడుచేసింది పల్లవేనని కనిపెట్టిన అవని, ఆ నిజం బయటపెడితే కమల్ తరిమికొడతాడని…
-

Tirumala: శ్రీవారి గోల్డ్ డాలర్స్కి పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనుగోలు చేసిన భక్తులు | | ACTPnews
Last Updated:Apr 21, 2026 10:07 AM IST Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది.గతేడాదితో పోలిస్తే ఈసారి డాలర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. Tirumala Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు…
-

Jr NTR: తాత, బాబాయ్ చేయని సాహసం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. ఆ పౌరాణిక పాత్రకు తారక్ రెడీ.. | | ACTPnews
సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్పై భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ను పూర్తి స్థాయి పౌరాణిక పాత్రలో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ తరహా పాత్రలకు బాగా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. త్రివిక్రమ్ సృజనాత్మకత, ఎన్టీఆర్ నటన కలిస్తే తెలుగు ప్రేక్షకులకు మరో విజువల్ వండర్ దక్కే…
-

Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది | | ACTPnews
Last Updated:May 30, 2026 12:58 PM IST ప్రస్తుతం త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పోరాట సన్నద్ధతను మెరుగుపరచడం, భవిష్యత్తు యుద్ధ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన నొక్కిచెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతానికి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం స్పష్టం చేశారు. సాయుధ…
-

టీటీడీకి కాసుల వర్షం.. శ్రీవారి లడ్డూతో పాటూ వీటికి భారీగా పెరిగిన డిమాండ్.. క్యూలో నిలబడి మరీ ఎందుకు కొంటున్నారో తెలుసా? | | ACTPnews
Last Updated:Apr 22, 2026 6:18 AM IST తిరుమలలో శ్రీవారి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది, బంగారం వెండి రాగి డాలర్ల విక్రయంతో టీటీడీకి ఆదాయం పెరిగి ధార్మిక సేవలకు వినియోగం, భక్తులు ఆన్లైన్ విక్రయ విస్తరణ కోరుతున్నారు News18 కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం, ఆ స్వామి ఆశీస్సులకు గుర్తుగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించేవి ‘శ్రీవారి డాలర్లు’. ప్రస్తుతం తిరుమలలో ఈ డాలర్ల అమ్మకాలు విపరీతంగా…
-

Ajith Mother Demise: అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూత! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 10:27 AM IST Ajith Mother Demise: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర శోకం వ్యక్తమవుతోంది. అజిత్ తల్లి మోహిని శనివారం ఉదయం కన్నుమూశారు News18 Ajith Mother Demise: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర శోకం వ్యక్తమవుతోంది. అజిత్ తల్లి మోహిని శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య…
-

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati | | ACTPnews
భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…
-

Upendra: అక్కడ విజయ్, ఇక్కడ ఉపేంద్ర.. సీఎం కుర్చీపై శివరాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 12:10 PM IST కన్నడ స్టార్ హీరో, ‘శివన్న’గా పిలవబడే శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. News18 కన్నడ స్టార్ హీరో, ‘శివన్న’గా పిలవబడే శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్లోబల్ స్టార్ రామ్…
-

Vantara: వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. చట్టబద్ధమైన, ప్రపంచ స్థాయి పరిరక్షణ చర్యలను అభినందించిన అత్యున్నత న్యాయస్థానం | | ACTPnews
Last Updated:May 30, 2026 12:03 PM IST వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు Vantara: గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం ‘వంతారా’ (Vantara)కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ…
-

ChandrababuNaidu : అమరావతిలో ఉంటే 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు! | ACTPnews
అమరావతి రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని కాలుష్య రహిత ‘బ్లూ-గ్రీన్’ సిటీగా నిర్మిస్తున్నామని, ఇక్కడ నివసించే వారు ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల ఇతరులకంటే 20 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చి గొప్ప త్యాగం చేశారని కొనియాడారు. గతంలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












