Author: Sanju
-

Nipah Virus: కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్.. మరోసారి విజృంభించిన వైరస్ | | ACTPnews
Last Updated:Jun 15, 2026 11:35 AM IST కేరళలో నిఫా కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. కేరళతో సరిహద్దులు పంచుకునే పొరుగు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూరు, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల అధికారులు సరిహద్దు చెక్పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. నిఫా వైరస్ Nipah Virus: కేరళలో మరోసారి ప్రమాదకరమైన ‘నిఫా’ (Nipah Virus) వైరస్ కలకలం రేపింది. కోజికోడ్ జిల్లా రమణట్టుకర మున్సిపాలిటీ పరిధికి చెందిన 43 ఏళ్ల…
-

FIFA World Cup 2026: ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు.. అదరగొట్టేందుకు రెడీ! | | ACTPnews
ఫిఫా ప్రపంచ కప్లో ఆడాలనే భారతదేశ నిరీక్షణ ఈసారి కూడా కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్లో భారత్కు ఒక ప్రత్యేకమైన కనెక్షన్ లభించింది. పంజాబ్, కేరళ, తమిళనాడు మూలాలున్న నలుగురు అద్భుతమైన ఫుట్బాల్ ఆటగాళ్లు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్బాల్ మహాసమరంలో అడుగుపెట్టారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. న్యూజిలాండ్, ఖతార్, డీఆర్ కాంగో, ఆస్ట్రేలియా దేశాల తరఫున బరిలోకి దిగుతున్న ఆ నలుగురు ప్రవాస భారతీయుల వివరాలు ఇవే…
-
Deer: లేడి పిల్లకు కన్నీటి వీడ్కోలు.. కన్న కూతురును సాగనంపుతున్నట్లుగా భావోద్వేగం..! | | ACTPnews
Last Updated:Jun 10, 2026 3:21 PM IST కొన్నిసార్లు మనుషులు, జంతువుల మధ్య ఏర్పడే బంధం రక్తసంబంధాలను కూడా మించిపోతుంది. ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ అనే భావాలు జాతులు, భాషలు, సరిహద్దులు దాటి హృదయాలను కలుపుతాయి. అలాంటి హృద్యమైన ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కొన్నిసార్లు మనుషులు, జంతువుల మధ్య ఏర్పడే బంధం రక్తసంబంధాలను కూడా మించిపోతుంది. ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ అనే భావాలు జాతులు, భాషలు, సరిహద్దులు దాటి హృదయాలను కలుపుతాయి. అలాంటి…
-

23 ఏళ్ల యువతి సంచలనం.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో విజయం | | ACTPnews
Last Updated:Jun 10, 2026 4:20 PM IST 23 ఏళ్ల చారు అనే యువతి SSC, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ నియామకాలు సహా మొత్తం 19 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె అసాధారణ విజయాలను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్డ్ మెడల్తో సత్కరించనున్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే చారు విజయగాథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. News18 ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం లక్షలాది…
-

Top10 News: స్కూళ్లు ప్రారంభం.. సీఎం రేవంత్ పాలనపై సెటైర్లు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
సీఎం రేవంత్ రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అనీ, కాంగ్రెస్ సర్కారు వేలాది మంది ఇళ్లను కూల్చడమే కాకుండా ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డేనని ఆరోపిస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2. రేపే స్కూళ్లు ప్రారంభం. రాష్ట్రంలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం…
-

Bengal Politics: బెంగాల్ రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు.. మమత ఊహించని పాలిటిక్స్! | | ACTPnews
కీ ఫాక్ట్స్: రెబల్ TMC ఎంపీలు సుమారు 19-20 మంది ఉన్నారు. TMC మొత్తం లోక్ సభ ఎంపీలు సుమారు 28-29 మంది ఉన్నారు. రెబెల్ ఎంపీలు జూన్ 14న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. కకోలీ ఘోష్ దాస్తిదార్, సుదీప్ బంద్యోపాధ్యాయ, సాయని ఘోష్, యూసుఫ్ పఠాన్ వంటి నాయకులు.. తాము త్రిపుర ఆధారిత నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాతో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఈ గ్రూపు NDAకు మద్దతు ఇస్తామనీ, ప్రధాని…
-

హైదరాబాద్లో భారీ డ్రగ్స్ దందా బట్టబయలు.. రూ.26 లక్షల గంజాయి స్వాధీనం..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 14, 2026 9:51 PM IST హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT), గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. News18 హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT),…
-

Gen Z Girls Meet KTR : కేటీఆర్ను కలిసిన జెన్ జీ యువతులు.. | | ACTPnews
Last Updated: Jun 14, 2026, 21:43 IST తెలంగాణ భవన్లో ఈరోజు ఒక అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు జెన్ జీ (Gen Z) యువతులు నేరుగా వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. లండన్లోని కింగ్స్ కాలేజీలో చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీకి చెందిన అశ్విని.. తాము భవిష్యత్తులో రాజకీయ…
-

Ind vs Pak Womens T20: స్మృతి మంధన హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్కి భారత మహిళా జట్టు భారీ టార్గెట్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 14, 2026 9:02 PM IST Ind vs Pak Womens T20: అమ్మాయిలు ఇరగ దీశారు. 20 ఓవర్లూ చక్కగా ఆడేసి.. పాకిస్థాన్కి భారీ టార్గెట్ ఇచ్చారు. ఇక దాయాది దేశానికి బౌలింగ్లో చుక్కలు చూపించడమే మిగిలివుంది. స్మృతి మంధన హాఫ్ సెంచరీ (Image – ICC) ఇండియా మహిళా క్రికెట్ జట్టు ICC విమెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో తన మొదటి మ్యాచ్లో ఆర్చ్ రైవల్స్ పాకిస్తాన్తో తలపడుతూ బ్యాటింగ్…
-

PM Modi: భారత రాజకీయాల్లో మోదీ సరికొత్త చరిత్ర.. ప్రపంచ దేశాల అధినేతల అభినందనలు | | ACTPnews
Last Updated:Jun 10, 2026 5:12 PM IST భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీకి ప్రపంచ దేశాల అగ్రనేతలు ఘనంగా అభినందనలు తెలిపారు. News18 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











