Author: Sanju
-

ఆస్తమా బాధితుల కోసం చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లిలో భారీ ఏర్పాట్లు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 7:02 AM IST మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. News18 మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది భక్తులు, రోగులు హాజరయ్యే ఈ కార్యక్రమం రేపు రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో…
-

Alia Bhatt: అందమే అసూయ పడేలా సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్లో ఆలియా భట్.. బాస్ లేడీ లుక్తో సోషల్ మీడియాలో సెన్సేషన్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 8:39 PM IST బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ తన స్టైలిష్ కార్పొరేట్ లుక్తో మరోసారి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టుకు మద్దతు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. News18 బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తన ఫ్యాషన్ ఎంపికలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా ప్రమోషన్లు కావొచ్చు, అంతర్జాతీయ ఈవెంట్లు కావొచ్చు.. ప్రతి సందర్భంలోనూ తనదైన స్టైల్తో…
-

Donald Trump: ‘మోదీ గొప్ప నాయకుడు.. సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానికి అభినందనలు’: ట్రంప్ | | ACTPnews
Last Updated:Jun 11, 2026 7:34 AM IST సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన నాయకుడిగా సరికొత్త మైలురాయిని అధిగమించిన పీఎం మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘనంగా అభినందనలు తెలిపారు. News18 Donald Trump: భారతదేశ రాజకీయ ప్రస్థానంలో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన నాయకుడిగా సరికొత్త మైలురాయిని అధిగమించిన పీఎం మోదీకి అమెరికా అధ్యక్షుడు…
-

అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య.. పిజ్జా డెలివరీకి వెళ్లి తిరిగిరాని లోకాలకు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 9:49 AM IST అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. News18 అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో…
-

Telugu Serials: ఆ గుణను లేపేయాల్సింది విజయానంద్.. అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేశావ్… ఛీ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Podarillu Serial Episode June 8th: ‘పొదరిల్లు’ జూన్ 8 ఎపిసోడ్లో తన వెనుక పడుతూ మాటిమాటికీ ఫోన్లు చేస్తోందని శైలజను కేశవ లాగిపెట్టి కొట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు కన్నాకు జ్వరం రావడంతో మహాలక్ష్మి నారాయణను అడిగి టాబ్లెట్స్ తెప్పిస్తుంది. రాత్రి చక్రి ఉద్యోగం నుండి ఆలస్యంగా ఇంటికి రావడంతో మహాలక్ష్మి తిండి తినకుండా అతని కోసం ఆరాటంగా ఎదురుచూస్తుంది; కానీ ఉదయం చక్రి ఆ విషయం అడగ్గా కేవలం ఇంట్లో వాళ్ల కోసమే…
-

Tollywood Director: రాజకీయాల్లోకి టాలీవుడ్ తోపు డైరెక్టర్.. అది కూడా త్రిషకు పోటీగా.. ఇదెక్కడి మాస్రా మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 12:05 PM IST Tollywood Director: తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ గ్లామర్ వార్ షురూ కాబోతోందా? స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి కౌంటర్గా స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి… News18 Tollywood Director: సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం, పార్టీలు పెట్టడం లేదా ఉన్న పార్టీల్లో చేరి పదవులు అనుభవించడం మనకు తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ గ్లామర్కు ఉన్న క్రేజ్…
-

Top10 News: వర్షాలు.. ట్రాఫిక్ సమస్యలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
తెలంగాణలో వర్షాలు జోరందుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలీసులు, మున్సిపల్, హైడ్రా, విద్యుత్ శాఖల అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. 2. దోషిని ఉరితీయాలి ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష దాడిపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని…
-

Ind vs Afg ODI: ధర్మశాల వన్డేలో పట్టు బిగించిన ఇండియా.. ఆఫ్ఘనిస్థాన్ 194కి ఆలౌట్, రోహిత్ అరుదైన రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 13, 2026 8:07 PM IST India vs Afghanistan ODI: ఇండియా జట్టు.. ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్లను ఒక్కొక్కరిని క్రమం తప్పకుండా పెవిలియన్కు పంపింది. గుర్నూర్ బ్రార్ వంటి డెబ్యూ ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇచ్చారు. ధర్మశాల వన్డేలో పట్టు బిగించిన ఇండియా (Image- x – BCCI) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా – ఆఫ్ఘనిస్థాన్ మొదటి వన్డే మ్యాచ్ని వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించారు.…
-

Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో రష్మిక మందన్నా? సాయి పల్లవిని కాదని నేషనల్ క్రష్ని పెట్టడానికి కారణం ఇదే | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 12:21 PM IST భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో హీరోయిన్ రష్మిక మందన్నా నటించనున్నట్లు వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. News18 భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్పై గత కొంతకాలంగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ…
-

Hyderabad fish prasadam 2026 : చేప నిజంగా ఆస్తమాను తగ్గిస్తుందా? మందు కాస్తా ప్రసాదంగా మారిన కథ | తెలంగాణ వార్తలు | ACTPnews
ఏమిటీ చేప ప్రసాదం? బత్తిని కుటుంబీకుల కథనం ప్రకారం.. నిజాంల కాలంలో వారి పూర్వీకుడైన బత్తిని వీరన్న గౌడ్కు ఒక సాధువు ఈ రహస్య వనమూలికా ఫార్ములాను అందించారు. దీనిని వాణిజ్యపరంగా వాడుకోకుండా, ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయాలనే నిబంధనతో ఈ సాంప్రదాయం ఐదు తరాలుగా సాగుతోంది. బతికున్న ఒక చిన్న కొర్రమీను చేప పిల్ల నోట్లో పసుపు రంగు వనమూలికల ముద్దను ఉంచి రోగుల చేత మింగించడం దీని ప్రత్యేకత. చేప పిల్ల గొంతు గుండా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











