Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

TTD Electricity Saving: టిటిడిలో విద్యుత్ పొదుపుకు కఠిన నిబంధనలు.. ఉద్యోగులకు ఈవో వార్నింగ్..! TTD energy conservation. | | ACTPnews
Last Updated:Jul 02, 2026 7:45 PM IST టీటీడీ విద్యుత్ పొదుపునకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనవసర వినియోగాన్ని నియంత్రించి, సహజ వనరులను పరిరక్షించాలని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. News18 విద్యుత్ పరిరక్షణ, సహజ వనరుల సద్వినియోగం, స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. టీటీడీ పరిపాలనా భవనంతో పాటు అన్ని విభాగాల కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అనుబంధ సంస్థల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించి,…
-

Harish Rao Fires On Jupally Krishna Rao : సబ్జెక్ట్ లేక జూపల్లి తోక ముడిచాడు..! | ACTPnews
మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్న జూపల్లి, ఈరోజు 7 లక్షల కోట్లు అంటూ ఒక్కరోజులోనే లక్ష కోట్ల అప్పు తగ్గించేశారని ఎద్దేవా చేశారు. ఈరోజు చర్చకు వచ్చి ఉంటే అసలు అప్పు 4 లక్షల కోట్లేనని తేలిపోయేదన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్…
-

Pawan Kalyan: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 8:36 PM IST ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆయన, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన…
-

Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు | TGTDC Introduces One-Day Tour | బిజినెస్ | ACTPnews
Last Updated:Jul 02, 2026 6:50 PM IST Tour Package | తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హ్యాండ్లూమ్ కళలను ఒకే రోజులో చూసే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి సౌకర్యంగా, తక్కువ ఖర్చుతో తెలంగాణ ప్రత్యేకతను ఆస్వాదించాలనుకునే వారికి ఈ కొత్త టూర్ ప్యాకేజీ మంచి ఆప్షన్. Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు తెలంగాణ…
-

Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 4:03 PM IST రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఆదమరిస్తే దారుణం జరిగిపోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్లో షాకింగ్ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి. Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అత్యంత దారుణమైన కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. జూన్ 20వ తేదీన రాత్రి సమయంలో ప్లాట్ఫాంపై తమ తల్లిదండ్రుల పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని ఆగంతుకులు అత్యంత చాకచక్యంగా అపహరించారు. నిద్రలేచి చూసుకునేసరికి పక్కన పడుకున్న…
-

చేతిలో స్మార్ట్ఫోన్తో నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న 13 ఏళ్ల కుర్రాడు! | బిజినెస్ | ACTPnews
Last Updated:Jul 02, 2026 2:03 PM IST రీల్స్ చూసే వయసులో లక్షలు సంపాదిస్తున్నాడు.. ఈ 8వ తరగతి పిల్లాడి టాలెంట్ తెలిస్తే ఐటీ ఉద్యోగులు కూడా అసూయపడతారు! చేతిలో స్మార్ట్ఫోన్తో నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న 13 ఏళ్ల కుర్రాడు! ఉదయం నిద్రలేవగానే సెల్ ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ సమయం వృథా చేసే యువత ఉన్న ఈ రోజుల్లో, కేవలం 13 ఏళ్ల వయసులో ఓ 8వ తరగతి…
-

తిరుమలలో సినీ ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో రాజేంద్రప్రసాద్, సాయికుమార్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 12:47 PM IST తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, సాయికుమార్..! + News18 ప్రముఖ సీనియర్ సినీ నటులు పద్మశ్రీ రాజేంద్రప్రసాద్, డైలాగ్ కింగ్ సాయికుమార్ గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. ఉదయం కేటాయించిన వీఐపీ విరామ సమయంలో స్వామివారి సన్నిధికి చేరుకున్న ఈ ఇద్దరు ప్రముఖులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని కనులారా వీక్షించి…
-

తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 10:52 AM IST తిరుమలలో నారా లోకేష్.. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! + News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించిన విశేషమైన తిరుప్పావడ సేవలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు…
-

ఉస్మానియాలో అరుదైన ఘనత.. ఒకే రోగికి 5 అవయవాల మార్పిడి విజయవంతం | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 9:06 AM IST ఉస్మానియా ఆసుపత్రిలో అద్భుతం.. 36 గంటలు, 5 అవయవాలు.. డాక్టర్లు ఏం చేశారంటే? ఉస్మానియాలో అరుదైన ఘనత.. ఒకే రోగికి 5 అవయవాల మార్పిడి విజయవంతం దేశ వైద్య చరిత్రలో హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిరూపిస్తూ వైద్యులు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒకే రోగికి ఏకంగా…
-

టీటీడీ కీలక ప్రకటన.. శ్రీవారికి సమర్పించిన పవిత్ర వస్త్రాల ఈ-వేలం.. భక్తులకు అరుదైన అవకాశం..! | | ACTPnews
Last Updated:Jul 01, 2026 10:41 PM IST టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో భక్తులు సమర్పించిన మేల్చాట్ వస్త్రాలను జూలై 9న ఆన్లైన్ ఈ వేలంలో 47 లాట్లుగా విక్రయించనుంది, వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి News18 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమలతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం తదితర టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో భక్తులు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












