Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

టీటీడీ కీలక ప్రకటన.. శ్రీవారికి సమర్పించిన పవిత్ర వస్త్రాల ఈ-వేలం.. భక్తులకు అరుదైన అవకాశం..! | | ACTPnews
Last Updated:Jul 01, 2026 10:41 PM IST టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో భక్తులు సమర్పించిన మేల్చాట్ వస్త్రాలను జూలై 9న ఆన్లైన్ ఈ వేలంలో 47 లాట్లుగా విక్రయించనుంది, వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి News18 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమలతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం తదితర టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో భక్తులు…
-

Akshara Govindam: చిన్నారుల తొలి అడుగు ఇక శ్రీవారి సాక్షిగా.. జూలై 3 నుంచి టిటిడి అక్షర గోవిందం ప్రారంభం..! | | ACTPnews
ప్రధాన కార్యక్రమానికి ముందు శ్రీ వకుళామాత ఆలయ సమీపంలోని యాగశాలలో వేదపండితులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధనతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతకు చతుర్కలశ స్నపనం, పంచగవ్యాభిషేకం, క్షీరాభిషేకం, జలాభిషేకం, వివిధ హోమాలను మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో డా. ఎ. శరత్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని…
-

Harish Rao Sensational Comments : రేవంత్కు ఓడిపోతాననే భయం పట్టుకుంది | ACTPnews
కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనివ్వనని, 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని అని ప్రగల్భాలు పలికిన రేవంత్, ఇప్పుడు అధికారం శాశ్వతం కాదు అంటున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ గెలిచినా ఏమీ చేయడు…
-

Hyderabad: జైలు నుంచి విడుదలైన 4 రోజులకే వరుస చోరీలు.. హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠా అరెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 01, 2026 4:51 AM IST ముఠా సూత్రధారితో సహా ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 2,25,000 నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలో వరుస దోపిడీలు, ఆస్తి నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ ‘బ్రూస్ లీ’ గ్యాంగ్ను చిలకలగూడ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ముఠా సూత్రధారితో సహా ముగ్గురు పాత…
-

హైదరాబాద్లో ఉంటున్న వారికి సూపర్ గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు వచ్చేశాయ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 01, 2026 2:29 PM IST సిటీలో ఉంటున్న వారికి అదిరే గుడ్ న్యూస్. ఎందుకంటే భారీ డిస్కౌంట్ ఆఫర్లు వచ్చేశాయి. సీజనల్ సేల్ నడుస్తోంది. హైదరాబాద్లో ఉంటున్న వారికి సూపర్ గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు వచ్చేశాయ్! భాగ్యనగర వాసులకు తీపికబురు. ఫ్యాషన్ ప్రియులకు పండుగ వాతావరణం వచ్చేసింది. బ్రాండెడ్ దుస్తులను ఆకర్షణీయమైన ధరలకు సొంతం చేసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభమైంది. జూన్ మధ్య…
-

నేటి నుంచి ఈ రూట్ 3 నెలలు క్లోజ్.. హైదరాబాద్ వాసులకు అలర్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 01, 2026 2:40 PM IST మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ రోజు నుంచి ఈ దారి 3 నెలలు క్లోజ్లోనే ఉంటుంది. నేటి నుంచి ఈ రూట్ 3 నెలలు క్లోజ్.. హైదరాబాద్ వాసులకు అలర్ట్! హైదరాబాద్లో ఇంటున్న వారికి కీలక అలర్ట్. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కారిడార్ వాహనదారులకు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న మల్టీ లెవల్…
-

Hyderabad: ORRపై కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునే క్రమంలో కాల్పులు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 01, 2026 6:19 AM IST Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో జరిగిన పోలీసుల కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ మోస్ట్ వాంటెడ్ దొంగను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. ప్రతీకాత్మక చిత్రం గత నాలుగు రోజులుగా నల్గొండ జిల్లాకు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు ఒక దొంగ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే…
-

Hyderabad: హైదరాబాద్లో 20 వేలకు పైగా అక్రమ వలసదారులు.. గుర్తించే పనిలో నిఘా వర్గాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 01, 2026 6:42 AM IST నిఘా వర్గాలు, ఇమిగ్రేషన్ బ్యూరో సంయుక్తంగా సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో మొత్తం 21,563 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు లెక్కతేల్చారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: భాగ్యనగరంలో అక్రమ వలసదారుల ఉనికి కలకలం రేపుతోంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో, స్థానిక నిఘా వర్గాలు, పోలీసులు జరిపిన…
-

Congress Leader Shahuddin : ప్రకాశ్ గౌడ్పై కాంగ్రెస్ నేత ఫైర్! | ACTPnews
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై కాంగ్రెస్ నేత షాబుద్దిన్ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టులో, స్పీకర్ వద్ద తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పిన ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ కమిటీ సమావేశాల్లో అసలు కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇవ్వకుండా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రకాష్ గౌడ్ అనుచరుల పెత్తనంపై ఏఐసీసీ, టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. Source…
-

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు షాక్.. జులై 1 నుంచి ఆ టోకెన్ల పంపిణీ నిలిపివేత..! | | ACTPnews
Last Updated:Jun 30, 2026 7:36 PM IST తిరుమలలో భారీ రద్దీ కారణంగా టీటీడీ జులై 1 ఎస్ఎస్డీ Slotted Sarva Darshan టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపి, భక్తులు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచించింది News18 తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కొండపై భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఆలయ పరిసరాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, వేచి ఉండే ప్రాంతాలు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












