Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Avinash Reddy : వివేకా హత్య కేసులో సునీత పక్కదారి పట్టిస్తున్నారు.. | ACTPnews
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత నాటకం సృష్టించిందే సునీతారెడ్డి, ఆమె భర్త అని ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాలను సునీత పక్కదారి పట్టించారని, తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై ఆమె ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం హత్య) అనే కోణంలో సునీత ఎందుకు విచారణ…
-

YS Sharmila : జగన్కు దమ్ముంటే అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలి! | ACTPnews
విజయనగరం జిల్లా జామిలో పర్యటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, తన సోదరుడు వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్వర్పై ఇండియా కూటమి ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి వైసీపీ ఎంపీలు సంతకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని గతంలో జగన్ చేసిన ఆరోపణల్లో నిజాయితీ ఉంటే, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని…
-

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. | | ACTPnews
Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…
-

YS Jagan : విజయవాడలో జగన్ ఇఫ్తార్ సందడి.. ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు! | | ACTPnews
Last Updated: Mar 18, 2026, 22:18 IST విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించిన ఆయన, అందరికీ ఉర్దూలో ముందస్తుగా ‘రంజాన్ ముబారక్’ తెలిపారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యానికి ప్రతీక అని, సమాజంలో శాంతి, సోదరభావం అత్యంత అవసరమని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్సీపీ…
-

CM Chandrababu : తిరుమలలో దేవాన్ష్ బర్త్డే వేడుకలు.. | ACTPnews
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో, అర్చకులు వారికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళిన చంద్రబాబు కుటుంబం, అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. దేవాన్ష్ పేరిట అన్నదాన ట్రస్టుకు విరాళం…
-

Hyderabad: నేపాలీ కల్పన నేర ప్రస్థానం.. ఐఏఎస్ అధికారి భార్య హత్య కేసులో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 5:00 AM IST పక్కా స్కెచ్తో దోపిడీలకు పాల్పడే ఒక ‘మాయలేడి’ అని పోలీసుల విచారణలో తేలింది. నేపాలీ మూలాలున్న కల్పన అనే ఈ నిందితురాలి నేర చరిత్ర ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్…
-

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి ఆ దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్! | | ACTPnews
సాధారణ రోజుల కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. గత మూడేళ్ల గణంకాలను పరిశీలించిన టీటీడీ యంత్రాంగం, ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నా, ప్రస్తుతం 75 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య…
-

Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. | | ACTPnews
Last Updated:Apr 17, 2026 8:14 AM IST ఏప్రిల్ 25 నుంచి 27 వరకు తిరుమల నారాయణగిరిలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, ఈ రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవలు రద్దు, భక్తులు ప్రణాళికలు సర్దుబాటు చేయాలి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు..! తిరుమలలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని రెట్టింపు చేసే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వైభవంగా…
-

KTR Sensational Comments : జీవో 17 రద్దు అయ్యేదాకా వదిలేది లేదు! | ACTPnews
కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు, రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు, జీవో 17 రద్దు అయ్యే వరకు రాహుల్ గాంధీని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మూర్ఖపు…
-

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ | | ACTPnews
Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











