Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirumala: తిరుమలలో కిక్కిరిసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్.. సర్వదర్శనానికి 18–24 గంటల వెయిటింగ్..! Tirumala temple crowd. | | ACTPnews
Last Updated:Jun 27, 2026 11:59 AM IST తిరుమలలో భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు నిండగా సర్వదర్శనానికి 18-24 గంటలు, టీటీడీ అన్నప్రసాదం, భద్రత, వైద్య సేవలను పెంచింది + News18 తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ శనివారం కూడా భారీగా కొనసాగుతోంది. వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం…
-

TTD: పిల్లల విద్యారంభం ఇక శ్రీవారి ఆశీస్సులతో.. జూలై 3 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం సేవలు ప్రారంభం..! Akshara Govindam TTD program. | | ACTPnews
Last Updated:Jun 27, 2026 10:26 AM IST టీటీడీ జూలై 3 నుంచి తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం సేవ ప్రారంభం, 3-5 ఏళ్ల చిన్నారులకు విద్యారంభం, వేదోక్త అన్నప్రాశనం, ఉచిత కిట్, రోజుకు 50 మందికి అవకాశం News18 చిన్నారుల జీవితంలో విద్యారంభం, అన్నప్రాశనం వంటి పవిత్ర ఘట్టాలను మరింత ఆధ్యాత్మికంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో విశిష్ట సేవకు శ్రీకారం చుడుతోంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే…
-

Tirumala: వజ్ర కవచంలో దివ్య మంగళరూపం.. కన్నుల పండువగా శ్రీవారి దర్శనం..! Tirumala Jyestabhishekam festival. | | ACTPnews
Last Updated:Jun 26, 2026 10:29 PM IST తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి, రెండో రోజు వజ్రకవచంతో శ్రీ మలయప్పస్వామి దర్శనం, సహస్రదీపాలంకార సేవ, భారీగా భక్తుల రద్దీ + News18 తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో రెండో రోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అత్యంత విలువైన వజ్రకవచాన్ని ధరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. వేద మంత్రోచ్చారణల…
-

ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై రూ. 3 కోట్ల వరకు బీమా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 2:39 PM IST సర్కారు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఊరట. కానీ అదే మైనస్. ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై రూ. 3 కోట్ల వరకు బీమా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వారికి సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో సరికొత్త ఉచిత జీవిత, ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 25న లాంఛనంగా…
-

Tirumala News: టీటీడీ సంచలన నిర్ణయం.. ఇకపై తిరుమలలో ఆ తప్పు జరిగితే యంత్రాలు పట్టేసుకుంటాయి! | | ACTPnews
ప్రతిరోజూ తిరుమలలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నమూనాలను సేకరించి ఇక్కడ నిశితంగా పరీక్షిస్తున్నారు. అన్నదాన వంటశాలలు, వివిధ అన్నప్రసాద కేంద్రాలు, ఫుడ్ కౌంటర్లు, స్థానిక హోటళ్లు, ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విభాగాలు, మార్కెటింగ్ విభాగం గోదాముల్లోని ముడి సరుకుల నుంచి నిత్యం సుమారు 40 ఆహార నమూనాలను తీసుకుంటున్నారు. అదనంగా జలప్రసాదం కేంద్రాలు, ప్రధాన వాటర్ లైన్ల నుంచి మరో 20 నీటి నమూనాలను సేకరించి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.…
-

రూ.45 లక్షల బంగారం బ్యాగ్ దొరికినా టెంప్ట్ కాలేదు.. తిరుపతిలో ఆశ్చర్యపరిచే ఘటన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 7:24 AM IST తిరుపతి హోటల్లో రూ.45 లక్షల బంగారం మర్చిపోయిన ఫ్యామిలీ.. ఆ తర్వాత ఆ క్యాషియర్ ఏం చేశారంటే.. రూ.45 లక్షల బంగారం బ్యాగ్ దొరికినా టెంప్ట్ కాలేదు.. తిరుపతిలో ఆశ్చర్యపరిచే ఘటన! సమాజంలో కనుమరుగవుతున్న నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఓ సాధారణ హోటల్ క్యాషియర్. ఏకంగా 45 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొరికినప్పటికీ, ఏమాత్రం ప్రలోభాలకు గురికాకుండా వాటిని సురక్షితంగా పోలీసులకు అప్పగించి…
-

Muharram Traffic Diversion: మొహర్రం వేళ హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నేడు ఈ రూట్లలో బైక్ తీశారో బుక్కయినట్టే! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 6:24 AM IST హైదరాబాద్లో ఉంటున్న వారికి అలర్ట్. నేడు ఆ రోడ్లన్నీ బంద్, మొహర్రం పండుగ వేళ ట్రాఫిక్ మళ్లింపు. పూర్తి వివరాలు తెలుసుకోండి. Muharram Traffic Diversion: మొహర్రం వేళ హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నేడు ఈ రూట్లలో బైక్ తీశారో బుక్కయినట్టే! హైదరాబాద్ పాతబస్తీ వాసులకు, ఆ మార్గాల్లో ప్రయాణించే వారికి ముఖ్య గమనిక. జూన్ 26వ తేదీ శుక్రవారం నగరంలో జరగనున్న బీబీ-కా-ఆలం ఊరేగింపు…
-

Vangalapudi Anitha : విజయవాడ దుర్గమ్మ చెంత హోంమంత్రి అనిత! | | ACTPnews
Last Updated: Jun 25, 2026, 22:50 IST ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, కూటమి…
-

ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలను ఎవరూ పీకలేరు.. భవిష్యత్తులో వీళ్లకే అత్యంత డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి రంగంపై ఏఐ ఒకే విధమైన ప్రభావం చూపదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏఐ అనేది మనుషుల ఉద్యోగాలన్నింటినీ లాగేసుకోదు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మానవ భావోద్వేగాలు, శారీరక నైపుణ్యం, ఊహించని పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దానికి ఉండవు. ముఖ్యంగా మానవ నిర్ణయాలు, అనుభవం, భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాలు కీలకంగా ఉండే రంగాల్లో…
-

Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త! | బిజినెస్ | ACTPnews
Last Updated:Jun 25, 2026 5:47 PM IST మీరు కూడా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటే.. ఈ విషయం వెంటనే తెలుసుకోండి. Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త! తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, ఆర్థికంగా కలిసొచ్చేలా ప్రముఖ ఆన్లైన్ బస్సు టికెటింగ్ సంస్థ రెడ్బస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












