Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 11:49 AM IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. + News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం…
-

Botsa Satyanarayana : ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా..? | ACTPnews
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి బస ఏర్పాట్లపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస చేయించడం సరైన నిర్ణయం కాదని, రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, ప్రభుత్వ భవనాలు ఉండగా ప్రైవేట్ సంస్థకు అవకాశం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే ప్రభుత్వ భవనాలను ఆధునీకరించి రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని…
-

Chandrababu Launches Pulse Polio Drive : ఉమ్మడి కుటుంబాలే సమాజానికి బలం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించారు. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రులు మరియు కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సంతానాన్ని…
-

KTR Slams Telangana Speaker Gaddam Prasad : స్పీకర్పై కేటీఆర్ ఫైర్! | ACTPnews
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన అప్పుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కేసీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. RBI, CAG లెక్కల ప్రకారం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లేనని, అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిందని పేర్కొన్నారు. అయితే స్పీకర్ మాత్రం రూ.8 లక్షల కోట్లు, రూ.9 లక్షల కోట్లు, రూ.10…
-

బిర్యానీ లవర్స్కు షాక్.. మెహెఫిల్, షా గౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. బయటపడిన షాకింగ్ నిజాలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 1:46 PM IST హైదరాబాద్లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. News18 హైదరాబాద్లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. అలాంటి ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన…
-

Tragic Accident: ఆటో ఢీ కొట్టడంతో 4 ఏళ్ల చిన్నారి మృతి.. పెళ్లిరోజే కన్నీటి రోజు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 8:33 AM IST వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా మారిపోయింది. News18 వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా…
-

Tirumala: శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ముఖ్య గమనిక.. సోమవారం ఈ సేవలు పూర్తిగా రద్దు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 27, 2026 9:00 PM IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సోమవారం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి…
-

Siya and Ketan Real Case Explained | సియాది క్రిమినిల్ మైండ్.. మామూలు ఆడది కాదు.. మరీ ఇంత ఘోరమా.. ! | ACTPnews
ప్రేమ, పెళ్లి, నమ్మకం.. ఈ మూడు పదాలను నమ్మి ఒక కోటీశ్వరుడి కొడుకు చేసిన తప్పేంటి? మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే భార్య ‘సియా’.. తన కాబోయే భర్త ‘కేతన్’ను బర్త్డే రోజే 400 అడుగుల లోయలోకి తోసేసి ఎలా హతమార్చింది? ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఆడిన ఎమోషనల్ డ్రామాలు ఏంటి? అసలు 33 డిగ్రీల ఎండలో ఒక వ్యక్తి వేసుకున్న ‘హుడీ క్యాప్’ ఆధారంగా పోలీసులు ఈ పక్కా డెత్…
-

Hyderabad: అమెరికాలో చీటింగ్.. ఆపై చేతబడి చేస్తానంటూ బెదిరింపులు.. కట్చేస్తే ఎయిర్ పోర్టులో బుక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 27, 2026 2:41 PM IST Hyderabad: అమెరికాలో మోసాలకు పాల్పడి దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నించిన ఒక ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ప్రతీకాత్మక చిత్రం చామర్తి రామలచ్చారావు అనే ఎన్నారై పూజారిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. చామర్తి రామలచ్చారావు అమెరికాలో పూజారిగా పనిచేస్తూ అక్కడ కూడా పలు చీటింగ్లకు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.…
-

Harish Rao Serious Questions To Revanth : కర్ణాటక బ్యారేజీలపై మౌనం ఎందుకు? | ACTPnews
ఆర్డీఎస్ (RDS) ప్రాజెక్టు మరియు తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న బ్యారేజీల అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ద్వారా రావాల్సిన 15.9 టీఎంసీల నీటి కోసం కేంద్ర మంత్రిని అడిగారా లేదా అని నిలదీశారు. తుంగభద్రపై కర్ణాటక కడుతున్న 3 బ్యారేజీల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, దీనిపై ఏడాదిగా ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












