Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Hyderabad: రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అబిడ్స్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహేందర్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 4:39 AM IST ఇన్స్పెక్టర్ జట్ల మహేందర్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ లోపలే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీకి చిక్కిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహేందర్ Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక…
-

Pawan Reviews : గంజాయి తగులబెట్టించిన పవన్ కళ్యాణ్! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లో పర్యటించారు. పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో గంజాయిని (Marijuana) పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, అత్యాధునిక సాంకేతికతతో సైంటిఫిక్ మరియు ఎకో-ఫ్రెండ్లీ (Eco-Friendly) పద్ధతిలో ధ్వంసం చేసే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. బహిరంగంగా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, జిందాల్ ప్లాంట్ బాయిలర్లలో ఈ వ్యర్థాలను కాల్చి బూడిద చేసే విధానాన్ని…
-

3D Painting: వైరల్గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! | | ACTPnews
Last Updated:Apr 13, 2026 10:11 PM IST 3D Painting: కుప్పం నుంచి వచ్చిన టీవీ సినిమా తిమ్మరాజు పల్లి కోసం కళాకారుడు పురుషోత్తమ్ చేసిన 3D పెయింటింగ్ వైరల్, కిరణ్ అబ్బవరం షేర్ చేయడంతో ప్రచారం పెరిగింది + తిమ్మరాజు పల్లి సినిమా విడుదలకు ప్రత్యేకంగా టీవీ స్క్రీన్లో టీం చిత్రాలు..! కుప్పం ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న చిన్న సినిమా ‘తిమ్మరాజు పల్లి’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక స్థానిక…
-

YS Sharmila | కార్యకర్తల కోసమే పథకాలా? చంద్రబాబు, జగన్లపై షర్మిల ఫైర్! | ACTPnews
ప్రస్తుత రాజకీయాల్లో సంక్షేమ పథకాల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహానేత వైఎస్సార్ పాలనలో పథకాలు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందేవని.. కానీ నేడు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అదే జరిగిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా తమ కూటమి కార్యకర్తలకే పెద్దపీట వేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజలను ఓటర్లుగా కాకుండా మనుషులుగా చూడాలని, రాజకీయాల్లో మార్పు రావాలని…
-

YS Rajasekhara Reddy Statue : నంద్యాలలో ఘోరం.. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) గారి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. Source…
-

CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 10:22 AM IST హరీశ్ రావు పార్టీ మారతాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఐదు కారణాలు ఇవే రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. అసెంబ్లీ…
-

Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్లో డ్రైవర్తో పాటు ఆమె ఉందట | | ACTPnews
Last Updated:Apr 14, 2026 1:19 PM IST Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. + Tirupati Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు…
-

టీటీడీ బిగ్ టెండర్ అలర్ట్.. గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్లు ఆహ్వానం..! ttd tender for collection of gunny bags last date april 22. | | ACTPnews
Last Updated:Apr 14, 2026 4:18 PM IST టీటీడీ ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ టెండర్ ఆహ్వానం, 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమలు, ఈఎండీ 75000, దరఖాస్తుల గడువు ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలు టీటీడీ లో ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం..! తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో కీలక టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి ఆలయం మరియు అనుబంధ…
-

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి | | ACTPnews
బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…
-

Hyderabad: కంచే చేను మేస్తే.. కుమార్తెపై తండ్రి పైశాచికం.. ఐదేళ్ల జైలు శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 4:53 AM IST ఆ తండ్రికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కామాంధుడిలా మారి, పదేళ్ల కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కన్నకూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆ తండ్రికి ఐదేళ్ల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











