Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirumala : శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ రైళ్లు రెగ్యులర్..! Tirupati new weekly express trains | | ACTPnews
Last Updated:May 06, 2026 5:39 PM IST దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి పండరీపురం, అకోలా వరకు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రకటించింది, ఉమ్మడి మహబూబ్ నగర్ భక్తులకు తిరుమల ప్రయాణం సులభం కానుంది News18 తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను రైల్వేశాఖ ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.…
-

Kavitha New Party: అన్న కేటీఆర్పై అసూయా.. బావ హరీష్పై కోపమా..? కవిత కొత్త పార్టీ వెనుక అసలు కారణం ఇదేనా..! | తెలంగాణ రాజకీయ వార్తలు (Telangana Politics) | ACTPnews
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెడుతున్నారు. పార్టీ ఆవిర్భావానికి శనివారమే ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, తన తండ్రి స్థాపించిన పార్టీ కూడా సజావుగా సాగుతున్న టైమ్లో సొంతంగా ఆమె పార్టీ ఎందుకు పెడుతున్నారని అటు రాజకీయ నాయకులతో పాటు ప్రజలను తొలస్తున్న ప్రశ్న. తండ్రి చాటు కుమార్తెగా…
-

Vinod Kumar | మిస్టర్ రేవంత్.. ఈ రెండేళ్లు పని చెయ్, తర్వాత వచ్చేది మేమే! | ACTPnews
బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేడిపల్లి ప్రాజెక్టు పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. “మిస్టర్ రేవంత్ రెడ్డి.. నీకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఈ మిగిలిన కాలం రాజకీయాలు మానేసి ప్రజల కోసం పని చెయ్” అని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతోందని ఆరోపించారు. “అధికారం ఎవరికీ శాశ్వతం…
-

Manne Krishank : నా భార్య ఏం పాపం చేసింది.. దమ్ముంటే నాతో పెట్టుకోండి | ACTPnews
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ గురువారం కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆయన తీవ్రంగా స్పందించారు. “రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, నా భార్యపై తప్పుడు వార్తలు రాస్తారా? ఆమె ఏం పాపం చేసింది?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ ఫోన్ల స్కామ్ను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థల అక్రమ మైనింగ్ను బయటపెట్టినందుకే తనపై ఈ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రభ పత్రిక…
-

సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. | | ACTPnews
Last Updated:May 06, 2026 9:48 PM IST తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు + News18 తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య…
-

BRS Leader Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారు! | ACTPnews
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి గురువారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తూ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తిరస్కరించడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. “అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా, కనీసం మేడిగడ్డ మరమ్మతులకు సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కడతామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు…
-

Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? | | ACTPnews
Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్కు అందజేసింది. ఈ…
-

ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీటీడీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్..! TTD junior college admissions. | | ACTPnews
Last Updated:May 07, 2026 11:01 PM IST టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026-27 ఇంటర్ అడ్మిషన్లకు ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 3 వరకు, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు News18 ఇంటర్మీడియట్లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి…
-

Tirumala: మాడవీధులకు వేదాల పేర్లు, కూడళ్లకు భక్తుల నామాలు..! ఆధ్యాత్మిక శోభతో కొత్తగా శ్రీవారి సన్నిధి.. పూర్తి వివరాలివే! Tirumala road renaming. | | ACTPnews
Last Updated:May 08, 2026 12:57 PM IST టీటీడీ తిరుమలలో ప్రధాన వీధులు, సర్కిళ్లకు వేదాలు, ఆళ్వార్లు, భక్తుల పేర్లు పెట్టింది, ఔటర్ రింగ్ రోడ్ ను తిరువేంకటపథం, ఇన్నర్ రింగ్ రోడ్ ను అన్నమాచార్య మార్గంగా నామకరణం చేసింది News18 శ్రీవారి భక్తులకు, తిరుమల వెళ్లే యాత్రికులకు ఇది ఒక మధురమైన శుభవార్త. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల గిరిపై ఇకపై అడుగు వేస్తే ఆధ్యాత్మికత అణువణువునా ప్రతిధ్వనించనుంది. గోవిందుడి పాదస్పర్శతో పునీతమైన ఆ…
-

గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara | | ACTPnews
Last Updated:May 08, 2026 1:16 PM IST తిరుపతి గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు, తమిళనాడు గవర్నర్ పై ప్రచారం అబద్ధమని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజాదరణ కోల్పోతుందని అన్నారు + News18 తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్న వేళ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. అనంతరం పలు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











