Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Kanipakam Temple: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. పూర్తి వివరాలు ఇవే | | ACTPnews
Last Updated:May 10, 2026 4:55 PM IST Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో…
-

అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ | Medicover Hospitals has launched Advanced Eye Center at Hi-Tech City | బిజినెస్ | ACTPnews
Last Updated:May 15, 2026 2:55 PM IST మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించింది. ముఖ్య అతిథిగా సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని పాల్గొన్నారు. అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ సెంటర్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ…
-

Hyderabad: పథకం లవర్ది.. అమలు కల్పనది.. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ఒక నేపాలీ ప్రేమ కథా చిత్రం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 4:44 AM IST నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్రే భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్ లాంటి అత్యంత సంపన్న, సురక్షిత ప్రాంతంలో…
-

Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 4:56 AM IST బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా వల విసురుతున్న ఈ ముఠాలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈసారి ఏకంగా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) పేరు వాడుకుంటూ, బాధితుల ఇళ్లకే కొరియర్ ద్వారా ఫోన్లు పంపించి, గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక అంతరాష్ట్ర హైటెక్ ముఠాను…
-

Highway Accident: విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 4 వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | | ACTPnews
Last Updated:May 24, 2026 6:47 AM IST హైదరాబాద్ విజయవాడ NH 65లో అబ్దుల్లాపూర్మెట్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు, నాలుగు వాహనాలు ఢీ, పలువురికి స్వల్ప గాయాలు, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సలో. News18 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH 65) మరోసారి ప్రమాదానికి వేదికైంది. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నియంత్రణ కోల్పోయిన…
-

Sachin at AU : మనస్సాక్షిని చంపుకోవద్దు..సచిన్ భావోద్వేగం | ACTPnews
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోమవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో సందడి చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. “మా నాన్న కూడా ఒక ప్రొఫెసర్, ఆయనకు చదువు అంటే ప్రాణం. మేము ఎంతో సామాన్య నేపథ్యం నుంచి వచ్చాము, కేవలం రెండు గదుల ఇంట్లోనే సర్దుకునేవాళ్లం” అని తన మూలాలను గుర్తు చేసుకున్నారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మనస్సాక్షిని చంపుకోవద్దని విద్యార్థులకు హితబోధ…
-

Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. “ఏయూ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 2014 విభజన తర్వాత ఏపీకి ఏయూ మరియు సీబీఎన్ అనేవి రెండు పెద్ద బ్రాండ్లని…
-

Tirumala: తిరుమల కొండపై పోలీసుల స్పీడ్ యాక్షన్.. తప్పిపోయిన చిన్నారిని అరగంటలో పేరెంట్స్కి అప్పగింత | | ACTPnews
Last Updated:May 11, 2026 9:42 AM IST Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు. News18 Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని…
-

తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! | | ACTPnews
Last Updated:May 12, 2026 10:42 PM IST తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు..! + News18 తిరుమల పర్వతాలు మరోసారి భక్తిరసంలో మునిగిపోయాయి. వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హనుమ జయంతి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థం వరకు భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












