Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Murder: ప్రేమించాడు.. బలయ్యాడు.. సీతాఫల్మండిలో బీటెక్ విద్యార్థి దారుణ హత్య! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 5:06 AM IST యువతి కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. యావన్ను పిలిపించి పలుమార్లు హెచ్చరించారు కూడా. ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు బెదిరించినట్లు సమాచారం. ప్రతీకాత్మక చిత్రం Murder: నగరంలో మరోమారు ప్రేమ వ్యవహారం రక్తసిక్తమైంది. కళ్లల్లో వందల కలలు, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఒక యువకుడు “ప్రేమ” పేరుతో ప్రాణాలు కోల్పోయాడు. కన్నబిడ్డ మనసును అర్థం చేసుకోవాల్సిన…
-

Hyderabad: భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త అదృశ్యం.. మిస్టరీగా మారిన ఫోన్ కాల్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 5:21 AM IST చంద్రప్పకు ఉన్న మద్యపానం అలవాటు కుటుంబంలో చిచ్చు పెట్టింది. చంద్రప్ప మద్యానికి బానిసై, తరచూ మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తేవి. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం సహజం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య పుట్టింటికి వెళ్లిందన్న బాధతో, మనస్తాపానికి గురైన…
-

IRCTC Tour: ఈ టూర్ ప్యాకేజీకి ఫుల్ డిమాండ్… రైలులో మరో 60 ఖాళీ బెర్తుల్ని చేర్చిన ఐఆర్సీటీసీ… హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక యాత్ర | బిజినెస్ | ACTPnews
Last Updated:May 08, 2026 6:19 PM IST IRCTC Tourism | ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి అనేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాపులర్ టూర్ ప్యాకేజీలో మరో 60 బెర్తుల్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర గురించి తెలుసుకోండి. IRCTC Tour: ఈ టూర్ ప్యాకేజీకి ఫుల్ డిమాండ్… రైలులో మరో 60 ఖాళీ బెర్తుల్ని చేర్చిన ఐఆర్సీటీసీ… హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక…
-

Hyderabad: పనిమనిషే హంతకురాలు.. విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్యలో నమ్మలేని నిజాలు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 4:31 AM IST వృద్ధురాలైన తల్లికి సేవలు చేసేందుకు కల్పన అనే నేపాలీ మహిళను పనిలో పెట్టుకున్నారు. కొద్దికాలంలోనే ఇంటి సభ్యుల నమ్మకాన్ని గెలుచుకున్న కల్పన, వారి ఇంట్లోనే ఒక గదిలో ఉండేది. అయితే, ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆమె భారీ దోపిడీకి పథకం రచించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రశాసన్ నగర్లో కలకలం రేగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ…
-

తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:07 AM IST తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం కావాలని అయ్యన్న, పేదల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని నారాయణస్వామి ప్రార్థించారు. + తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు నిత్యం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. సామాన్యుల నుంచి…
-

టీటీడీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.50 కే శ్రీవారి సన్నిధిలో అడ్మిషన్, గోల్డెన్ ఛాన్స్ వదులుకోకండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:39 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. News18 సంగీతం, నాట్యం దైవదత్తమైన కళలు. సప్తగిరీశుని సన్నిధిలో ఆ కళలను అభ్యసించడం, ప్రాచీన సంప్రదాయాలను నేర్చుకోవడం ఎంతో అదృష్టం. కళాకారులుగా ఎదగాలని, ప్రపంచ వేదికలపై తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని…
-

Talliki Vandanam Success | గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ..10,091 కోట్లు | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ‘తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేశారు. మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 10,091 కోట్లు జమ అయ్యాయి. గతంలో కంటే మెరుగ్గా, ప్రతి బిడ్డకు రూ. 10,500 చొప్పున అందిస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. తల్లులు ఈ నిధులను తమ పిల్లల విద్యా అవసరాలకే వినియోగించాలని సీఎం కోరారు.…
-

Tirumala: రాత్రి తిరుమల మాడ వీధుల్లో అద్భుతం..! ఈ దృశ్యాలు చూస్తే జన్మ తరించినట్లే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:52 AM IST పౌర్ణమి వెన్నెల్లో తిరుమల శ్రీవారి గరుడసేవ అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. News18 నింగిలో నిండు చందమామ ప్రశాంతమైన వెన్నెలను విరజిమ్ముతుంటే, ఆ శ్వేత కాంతిలో కలియుగ వైకుంఠం సప్తగిరి కమనీయంగా మెరిసిపోయింది. భక్తజనుల గోవింద నామస్మరణతో పవిత్రమైన తిరుమల గిరులు నలుదిక్కులా మారుమోగాయి. ప్రతినెలా వచ్చే పౌర్ణమి పర్వదినం కోసం ఎంతో…
-

అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:31 PM IST శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక అద్భుతమైన స్మార్ట్ వీల్చైర్ను రూపొందించారు. కేవలం తల, కళ్ల కదలికలతోనే ఈ కుర్చీని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! చేతులు కదపాల్సిన అవసరం లేదు.. ఎవరి సహాయం అసలే అక్కర్లేదు! కేవలం కళ్ల కదలికలు, తల ఊపుతూ కనుసైగలతోనే చక్రాల కుర్చీని…
-

Hyderabad: హైదరాబాద్లో అరుదైన ఖగోళ వింత.. నేడు ‘నీడ’ మాయం! సమయం ఎప్పుడంటే? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 5:51 AM IST అటువంటి ఒక అరుదైన, ఆసక్తికరమైన ఖగోళ ఘటనకు నేడు మన భాగ్యనగరం వేదిక కానుంది. సాధారణంగా ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ మనల్ని వెన్నంటే ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: వెలుతురు ఉంటే నీడ ఉంటుంది. చీకటిలోనే నీడ ఉండదు. అయితే ఈరోజు హైదరాబాద్ అరుదైన ఖగోళ వింతకు వేదిక కానుంది. నేడు (శనివారం) కాసేపు నీడ మాయం కానుంది. ప్రకృతి ప్రసాదించే అద్భుతాలలో ఖగోళ వింతలు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












