Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

మూవీ మొఘల్ రామానాయుడు 85వ జయంతి వేడుకలు.. | | ACTPnews
Last Updated:Jun 06, 2020 12:26 PM IST Ramanaidu Birth Anniversary: మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలింఛాంబర్ ఆవరణలో జరిగింది. మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలింఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ…
-

Chiranjeevi Nagarjuna KCR: హైదరాబాద్లో సినిమా సిటీ.. టాలీవుడ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా.. | | ACTPnews
Last Updated:Nov 07, 2020 8:05 PM IST Chiranjeevi Nagarjuna KCR: హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినిమా ప్రముఖులతో ఎప్పటికప్పుడు భేటీ అవుతూనే ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల…
-

Kavitha Demands Return of Pharma City Lands to Farmers | ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఫైర్ | ACTPnews
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన “ఫ్యూచర్ సిటీ” పేరుతో జరుగుతున్న భూ సేకరణను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు భూములు మరియు వడ్ల కొనుగోలు విషయంలో ప్రజలను తప్పుదోవ…
-

Tirumala Temple: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా.. టీటీడీ ఉద్యోగిగా నమ్మించి లక్షల దోపిడీ.. కేటుగాడు అరెస్ట్! | | ACTPnews
Last Updated:May 15, 2026 12:36 PM IST Tirumala Temple: తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగించిన బొడపాటి నవీన్ చౌదరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, రూ.45 వేల నగదు, రెడ్ మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు News18 తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, దర్శన టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు కాజేస్తున్న ఓ కేటుగాడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. పవిత్రమైన…
-

Sajjala Ramakrishna Reddy Strong Counter to Chandrababu & Lokesh | మీ రాజకీయ సమాధి ఖాయం! | ACTPnews
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్లు గుర్తుపెట్టుకోవాలని.. వారిని రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. లోకేష్ గతంలో గెలవకుండానే దొడ్డిదారిన వచ్చి మంత్రి అయ్యారని, ఇప్పుడు డిఫక్టో చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే తమను ‘గొడ్డలి పార్టీ’ అని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. Source link
-

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
ఎండల తీవ్రత నుండి ఉపశమనం.. ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో…
-

Hyderabad: ఇన్స్టాగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్.. నకిలీ యాప్తో వైద్యులను బురిడీ కొట్టించి రూ.2 కోట్ల టోకరా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 5:56 AM IST క్లిక్ చేసిన కొద్దిసేపటికే ‘ప్రతిమా బన్సల్’ అనే పేరుతో ఒక మహిళ సదరు వైద్యుడి వాట్సాప్ నంబర్కు మెసేజ్ పంపి సంప్రదించింది. తాము అంతర్జాతీయ స్థాయి ట్రేడింగ్ నిర్వహిస్తామని, తమ ద్వారా పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల లాభాలు వస్తాయని నమ్మబలికింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టించే సైబర్ కేటుగాళ్లు ఈసారి సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వైద్యులను లక్ష్యంగా చేసుకున్నారు.…
-

Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ధాన్యం కొనుగోళ్లు బాగున్నాయని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని చెబుతున్నారు.. కానీ నేను చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను” అని హరీశ్ రావు అన్నారు. నెల రోజులుగా వడ్లు కొనడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, 44 డిగ్రీల ఎండలో…
-

Ebola virus: శంషాబాద్ విమానాశ్రయంలో ‘ఎబోలా’ అలర్ట్.. విదేశీ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం! | | ACTPnews
Last Updated:May 22, 2026 7:21 AM IST ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్, అనుమానితులకు ఐసోలేషన్ చికిత్స News18 ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ముందస్తుగా కట్టడి చేసేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం..…
-

Kothi Kommachi Shooting: వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కోతి కొమ్మచ్చి’ ! | | ACTPnews
Last Updated:Nov 22, 2020 2:45 PM IST Satish Vegesna Kothi Kommachi: శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న.. శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











