Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Hyderabad: 20 రోజుల్లోనే 2.60 లక్షల వాటర్ ట్యాంకర్ల సరఫరా.. హైదరాబాద్లో మునుపెన్నడూ లేనివిధంగా పెరిగిన నీటి డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 12:39 PM IST మే నెల ప్రారంభమైన మొదటి 20 రోజుల్లోనే నగరవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల ట్యాంకర్లను జలమండలి సరఫరా చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మహా నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తోడు భూగర్భ జలాలు (Groundwater Levels) పాతాళానికి పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నీటి కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో తాగునీటి అవసరాల కోసం…
-

Vidadala Rajini Slams Lokesh's Red Book | లోకేశ్ పై విడదల రజని ఫైర్ | ACTPnews
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. లోకేశ్ ప్రచారం చేసిన ‘రెడ్ బుక్’ ఇప్పుడు ‘బ్లడ్ బుక్’గా మారిందని ఆమె ధ్వజమెత్తారు. దాదాపు 2500 మందిపై అక్రమ కేసులు పెట్టారని, 390 మంది వైసీపీ శ్రేణులను హత్య చేశారని ఆమె సంచలన గణాంకాలను బయటపెట్టారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు మరియు జర్నలిస్టులపైనా దాడులు ఆగడం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.…
-

Pithapuram Politics: మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ ఝలక్..! ఫిఠాపురం కింగ్ రియాక్షన్ ఇదే | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews
Last Updated:May 07, 2026 3:44 PM IST Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్మకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్కో పదవి పోగొట్టుకుంటున్న వర్మకు ఈసారి ఆ బాధ్యతల నుండి కూడా తొలగించింది పార్టీ హైకమాండ్. + Pithapuram Politics Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం…
-

దర్శకుడిగా మారిన యాక్టింగ్ గురు మహేష్.. కొత్తవారికి సినిమా ఛాన్స్ | | ACTPnews
Last Updated:Dec 02, 2020 12:29 PM IST Mahesh gangimalla: తన స్వీయ దర్శకత్వంలో అభినయ జాపిక ప్రొడక్షన్లో ‘అభివ్యక్తి’ అనే టైటిల్తో రూపొందిస్తున్నారు మహేష్. ఈ చిత్రాన్ని పాత , కొత్త నటీనటుల కలయికతో రూపొందిస్తున్నారు. యాక్టింగ్ రీసర్చ్ సెంటర్ స్థాపించి ఎంతో మంది హీరో, హీరోయిన్లను , నటీనటులను సినీ పరిశ్రమకు అందించిన యాక్టింగ్ గురు మహేశ్ గంగిమల్ల సరికొత్త పాత్రను టాలీవుడ్లో పోషించేందుకు సిద్దమయ్యారు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో అభినయ…
-

Oppo: ఒప్పో నెంబర్ 1 బ్రాండ్.. సంస్థ సేవలపై వినియోగదారులు ఫుల్ ఖుషీ | | ACTPnews
Last Updated:Dec 04, 2020 12:24 PM IST OPPO: ఒప్పో వినియోగదారుల్లో వేచి ఉండే సమయం చాలా తక్కువ అని సమీక్షకు స్పందించిన వారిలో సగానికిపైగా చెప్పగా, వారు తమ సమస్యను తీసుకు వచ్చిన కేవలం 15 నిమిషాల్లో ప్రతిస్పందించారని, అధ్యయన నివేదిక పేర్కొంది. వినియోగదారుల సంతృప్తి విషయంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) నెంబర్ వన్గా నిలిచింది. వినియోగదారుల అభిప్రాయాలను ప్రతిసారీ ఆలకిస్తూ వారికి మరింత దగ్గరవుతోందని.. వినియోగదారుల సంతృప్తిలో ఒప్పో…
-

Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్! | ACTPnews
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ గారిపై బండి సంజయ్ వాడిన భాష అభ్యంతరకరమని, ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటేనే తాము కూడా వెనక్కి తగ్గుతామని స్పష్టం చేశారు. బండి సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని, అలాగే క్రిశాంక్ మీద పెట్టిన అక్రమ…
-

Hyderabad: హైదరాబాద్లో ఏసీల మోత.. గురువారం 4,750 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 8:31 AM IST ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు 24 గంటలూ నిరంతరాయంగా తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మహా నగరం హైదరాబాద్ ప్రస్తుతం తీవ్రమైన వేడిగాలులతో కుతకుత ఉడుకుతోంది. భానుడి భగభగలకు తోడు నగర వీధులు నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఆరుబయట పరిస్థితి అలా ఉంటే,…
-

Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా | | ACTPnews
Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…
-

Kothi Kommachi: రికార్డు టైమ్లో ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ పూర్తి చేసిన సతీష్ వేగేశ్న.. | | ACTPnews
Last Updated:Dec 12, 2020 5:27 PM IST Kothi Kommachi: కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్ లో షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. అయితే ఈ అసాధ్యాన్ని దిగ్విజయంగా సుసాధ్యం చేసి చూపించారు ‘కోతి కొమ్మచి’ టీం. కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్…
-

BRS Leaders Meets DGP C.V. Anand | బండి సంజయ్పై యాక్షన్ తీసుకోవాలి | ACTPnews
బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నిన్న (మే 8) తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను కలిశారు. కరీంనగర్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు, పార్టీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











