Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Fuel Saving India: సైకిల్ యాత్రతో పొదుపు సందేశం.. మోదీ చెప్పారని కాదన్న భూమన కరుణాకర్ రెడ్డి | | ACTPnews
Last Updated:May 15, 2026 2:21 PM IST Viral Video: దేశ ఆర్థిక పరిస్థితులు, రాబోయే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలకు పొదుపు అవసరంపై కీలక సందేశం ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. ప్రధాని చేసిన హెచ్చరికలను ప్రతి భారతీయుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. + fuel saving India Viral Video: దేశ ప్రజలు దుబారా(అనవసరమైన ఖర్చులు) తగ్గించుకోవాలి. ఆర్ధికంగా స్థిరపడాలంటే, ఆదాయం పెంచుకోవాలంటే కొన్ని…
-

Harish Rao Fires on Telangana Police & Govt | దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలోనే! | ACTPnews
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు బంగారం దోపిడీ వంటి ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దొంగను పట్టుకున్న క్రిశాంక్ మీద అక్రమ కేసులు పెట్టి వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను వదిలేసి, బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలో ఉందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయని హరీష్ రావు నిలదీశారు.…
-

Wrong Call: స్నేహితురాలికి చేయబోతే సైకో తగిలాడు.. లేడీ టైలర్ను టార్గెట్ చేసిన నకిలీ డాక్టర్..! Hyderabad doctor harassment case. | | ACTPnews
Last Updated:May 21, 2026 10:52 PM IST హైదరాబాద్ యూసుఫ్గూడలో సరితకు రాంగ్ కాల్ చేసిన విఘ్నేష్ అనే నకిలీ డాక్టర్, ఫోన్ వాట్సాప్ ద్వారా అశ్లీల వేధింపులు, సరిత ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు News18 ఆ ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని ప్రశాంతత లేకుండా చేస్తుందని ఆ మహిళ ఊహించలేదు. స్నేహితురాలికి చేయబోయి.. పొరపాటున పడిన ఆ రాంగ్ నెంబర్, ఆమెకు ఒక పీడకలలా మారింది. డాక్టర్ ముసుగులో ఉన్న…
-

TTD Donation: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీకి విరాళంగా ఆధునిక ‘ఒలెక్ట్రా’ ఎలక్ట్రిక్ బస్సు! | | ACTPnews
Last Updated:May 16, 2026 12:39 PM IST TTD Donation: తిరుమలలో భక్తుల కోసం టీటీడీకి వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ చైర్మన్ వర్థమాన్ జైన్ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు విరాళం, ఉచిత, కాలుష్య రహిత రవాణా సేవలు బలోపేతం కానున్నాయి News18 భక్తులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు టీటీడీ మరో ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ శ్రీ వర్థమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఆధునిక…
-

TTD Brahmotsavam: నారాయణవనంలో వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే! | | ACTPnews
Last Updated:May 21, 2026 8:49 AM IST TTD Brahmotsavam: టీటీడీ నారాయణవనంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 28 నుంచి జూన్ 5 వరకు వైభవంగా, భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలతో నిర్వహించనుంది News18 నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మే 28 నుంచి జూన్ 5 వరకు…
-

Comedian Ali: అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అంటున్న కమెడియన్ అలీ.. | | ACTPnews
Last Updated:Dec 16, 2020 5:19 PM IST Comedian Ali: ఇన్ని రోజులు నటుడిగా ప్రేక్షకులను పలకరించిన అలీ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూ బాగుండాలి అందులో నేనుండాలి.. ఇన్ని రోజులు నటుడిగా ప్రేక్షకులను పలకరించిన అలీ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూ బాగుండాలి…
-

Perni Nani | ‘అమరావతిలో భారీ దోపిడీ’ – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు | ACTPnews
అమరావతి రాజధానిలో ప్లాట్ల కేటాయింపులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించుకుంటున్న ఇంటి పక్కన ఉన్న 3800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే “గ్రీన్ బెల్ట్”గా ఎలా మార్చారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. సచివాలయం, అసెంబ్లీకి మధ్యలో బాబుకు ప్లాటు ఎలా వచ్చిందని, సాధారణ రైతులకు అక్కడ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ.. అమరావతిలో అడ్డగోలుగా…
-

Bandi Sanjay Son: బండి సంజయ్కి సన్ స్ట్రోక్.. భగీరథ్ హనీట్రాప్, పోక్సో కేసుతో పొలిటికల్ లైఫ్ ఖతమేనా..! | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 09, 2026 4:05 PM IST Bandi Sanjay Son: బీజేపీ కీలక నేత, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవి పోవడం ఖాయమా..? గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూనివర్సిటీలో తన తోటి స్టూడెంట్ని కొట్టిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్ మరోసారి తండ్రి పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే పని చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. …
-

Tirumala: తిరుమలకు వస్తే తిప్పలు తప్పవు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. అప్పటి వరకు కొండపైకి రావొద్దని ప్రకటన | | ACTPnews
Last Updated:May 21, 2026 10:14 AM IST Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు పూర్తవడం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. tirumala rush today Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు,…
-

Lotto Smile: ఈ ల్యాటరీలో గెలిస్తే రూ.2,200 కోట్లు.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి | బిజినెస్ | ACTPnews
ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన లాటరీ ఆట అయిన అమెరికన్ పవర్బాల్ ప్రస్తుతం తొమ్మిది చిత్రాల భారీ జాక్పాట్ను అందిస్తుంది. $ 304,000,000 USD (భారతీయ కరెన్సీలో రూ. 22 బిలియన్). పవర్బాల్ను ఎవరైనా చివరిసారిగా గెలిచి మూడు నెలలకు పైగా అయ్యింది మరియు రాబోయే డ్రాలో దీనిని గెలవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి పవర్బాల్ మరియు ఇతర విదేశీ లాటరీల కోసం అధికారిక టిక్కెట్లను సురక్షితంగా కొనుగోలు చేయడానికి వేలాది మంది భారతీయ ప్రజలు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











