Category: World

All word Telugu news updates

  • Siddaramaiah Resigns: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కర్ణాటకలో కాంగ్రెస్‌కి పెద్ద సవాలే! | | ACTPnews

    Siddaramaiah Resigns: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కర్ణాటకలో కాంగ్రెస్‌కి పెద్ద సవాలే! | | ACTPnews

    Last Updated:May 28, 2026 3:14 PM IST Siddaramaiah Resigns: సిద్ధరామయ్య రాజీనామా జస్ట్ రాజీనామా కాదు.. అది కర్ణాటక రాజకీయాలపై అనుకూల, వ్యతిరేక ప్రభావాల్ని చూపించగలదు. ఓటర్లు ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కీలక అంశం. సిద్ధరామయ్య రాజీనామా (Image credit – PTI) కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్‌ భవన్‌ సెక్రెటరీకి సమర్పించారు.…

    Continue Reading

  • Karnataka Power Shift: కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కాసేపట్లో.! | | ACTPnews

    Karnataka Power Shift: కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కాసేపట్లో.! | | ACTPnews

    Last Updated:May 28, 2026 1:41 PM IST Karnataka Power Shift: కర్ణాటకలో మార్పు మొదలవుతోంది. ఇక డీకే శివకుమార్ పాలన మొదలవ్వబోతోంది. రాజీనామా చేసేందుకు సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. కాసేపట్లో ఇది జరగబోతోంది. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కాసేపట్లో.! బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు వచ్చేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఉదయం తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్…

    Continue Reading

  • CBSE Issue: సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం లోపాలు నిజమే.. బాధ్యత తీసుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ | | ACTPnews

    CBSE Issue: సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం లోపాలు నిజమే.. బాధ్యత తీసుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ | | ACTPnews

    Last Updated:May 28, 2026 1:13 PM IST Breaking news కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలపై పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశపెట్టిన డిజిటల్ మూల్యాంకన విధానం కారణంగా విద్యార్థుల సమాధాన పత్రాలు తారుమారు అయ్యాయని, మార్కులు తగ్గాయని, స్కాన్ చేసిన కాపీలు బ్లర్‌గా ఉన్నాయని లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం…

    Continue Reading

  • Lakshadweep: లక్షద్వీప్‌లో సీప్లేన్ సేవలు.. పర్యాటక రంగంలో భారీ మార్పులకు శ్రీకారం | | ACTPnews

    Lakshadweep: లక్షద్వీప్‌లో సీప్లేన్ సేవలు.. పర్యాటక రంగంలో భారీ మార్పులకు శ్రీకారం | | ACTPnews

    Last Updated:May 28, 2026 11:46 AM IST ఇప్పటివరకు లక్షద్వీప్‌కు వెళ్లాలంటే అగత్తి వరకు మాత్రమే పరిమిత విమాన సౌకర్యం ఉండేది. అక్కడి నుంచి నౌకల ద్వారానే ఇతర ద్వీపాలకు చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం లభించనుంది. Representational image లక్షద్వీప్‌లోని నీలిరంగు సముద్ర ద్వీపాల మధ్య సీప్లేన్‌లో ప్రయాణించే కల త్వరలో నిజం కానుంది. పర్యాటకం, రవాణా…

    Continue Reading

  • NEET UG Re Exam 2026: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌పై కేంద్రం కీలక నిర్ణయాలు.. కఠిన భద్రతతో పరీక్ష నిర్వహణ | | ACTPnews

    NEET UG Re Exam 2026: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌పై కేంద్రం కీలక నిర్ణయాలు.. కఠిన భద్రతతో పరీక్ష నిర్వహణ | | ACTPnews

    ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, గతంలో జరిగిన NEET UG పరీక్షలో బయటపడిన లోపాలు, అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రీ-ఎగ్జామ్‌ను పూర్తిగా భద్రతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. NEET UG రీ-పరీక్ష జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్నారు. భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో ఈ పరీక్ష పెన్-అండ్-పేపర్ విధానంలో…

    Continue Reading

  • Pinarayi Vijayan: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. సీఎంఆర్ఎల్ కేసు మళ్లీ హాట్ టాపిక్ | | ACTPnews

    Pinarayi Vijayan: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. సీఎంఆర్ఎల్ కేసు మళ్లీ హాట్ టాపిక్ | | ACTPnews

    న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం… విజయన్ ఇటీవల నివాసం మార్చిన తిరువనంతపురంలోని అతని అద్దె నివాసంలో కూడా కేంద్ర ఏజెన్సీ తనిఖీలు నిర్వహించింది. వీణా తైక్కండియిల్ కూడా అక్కడే నివాసముంటున్నట్లు అర్థమవుతుంది. వీణా యాజమాన్యంలోని ఐటీ సంస్థ అయిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు సంబంధించిన దర్యాప్తుతో ఈ సోదాలకు సంబంధం ఉంది. సీఎంఆర్ఎల్‌పై ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరగడం, ఆ కంపెనీకి, దాని అధికారులకు…

    Continue Reading

  • Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews

    Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews

    Last Updated:May 27, 2026 9:40 AM IST బైజూ రవీంద్రన్ ఒకప్పుడు భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు. News18 ఒకప్పుడు భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగపూర్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయ…

    Continue Reading

  • కూర రుచి నచ్చలేదని భార్యతో గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే జడుసుకుంటారు..! | | ACTPnews

    కూర రుచి నచ్చలేదని భార్యతో గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే జడుసుకుంటారు..! | | ACTPnews

    మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన ప్రస్తుతం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. సాధారణంగా కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం కూర రుచి నచ్చలేదనే కారణంతో ఒక మహిళపై జరిగిన దాడి మానవత్వానికే మచ్చలా మారింది. వంటగదిలో ప్రేమతో తయారు చేసిన భోజనం చివరికి ఆ మహిళ జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం, నాసిక్ ప్రాంతానికి చెందిన…

    Continue Reading

  • భర్తతో పాటు ప్రియుడు కూడా ఒకే ఇంట్లో ఉండాలంటూ భార్య డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..! | | ACTPnews

    భర్తతో పాటు ప్రియుడు కూడా ఒకే ఇంట్లో ఉండాలంటూ భార్య డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..! | | ACTPnews

    Last Updated:May 27, 2026 5:27 PM IST మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. ఇక్కడ ఒక మహిళ తన భర్తతో పాటు ప్రియుడిని కూడా ఒకే ఇంట్లో ఉంచుకోవాలని పట్టుబట్టింది. ప్రియుడిని తనతో ఉంచితేనే ఆ ఇంట్లో ఉంటానని భర్తకు స్పష్టం చేసింది. News18 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. ఇక్కడ ఒక మహిళ తన భర్తతో పాటు ప్రియుడిని కూడా ఒకే ఇంట్లో ఉంచుకోవాలని పట్టుబట్టింది.…

    Continue Reading

  • పెళ్లి పేరుతో లక్షల్లో మోసం?.. ఈ 42 మంది పెళ్లి కొడుకుల కథ వెంటే షాక్ అవుతారు..! | | ACTPnews

    పెళ్లి పేరుతో లక్షల్లో మోసం?.. ఈ 42 మంది పెళ్లి కొడుకుల కథ వెంటే షాక్ అవుతారు..! | | ACTPnews

    Last Updated:May 27, 2026 6:27 PM IST మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్ గ్రౌండ్ లో ఒకేసారి నలభై రెండు మంది కంటే ఎక్కువ మంది పెళ్లికొడుకులు పెళ్లి ఊరేగింపుతో వచ్చి తమ వధువుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. News18 మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports