Category: World

All word Telugu news updates

  • Top 10 News: హాస్పిటల్‌కు సీఎం చంద్రబాబు.. వైజాగ్‌‌లో కంపించిన భూమి.. టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Top 10 News: హాస్పిటల్‌కు సీఎం చంద్రబాబు.. వైజాగ్‌‌లో కంపించిన భూమి.. టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    స్వరసామ్రాజ్ఞి ఎస్‌.జానకి అంత్యక్రియలు ముగిశాయి. శనివారం రాత్రి ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కర్ణాటక ప్రభుత్వం మైసూరులో అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించింది.జానకి మనవరాలు అప్సర విద్యుల ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. వేలాది పాటలతో అలరించిన జానకమ్మను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 2. పవన్ కళ్యాణ్‎కు సర్జరీ.. హాస్పిటల్‌కు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్…

    Continue Reading

  • China: ‘బావి’ తుపాను ధాటికి చైనా అతలాకుతలం.. 20 లక్షల మంది తరలింపు | | ACTPnews

    China: ‘బావి’ తుపాను ధాటికి చైనా అతలాకుతలం.. 20 లక్షల మంది తరలింపు | | ACTPnews

    Last Updated:Jul 12, 2026 7:03 PM IST China: చైనాను వారం రోజుల వ్యవధిలోనే వరుసగా రెండో తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. అత్యంత శక్తివంతమైన ‘బావి’ తుఫాన్ తూర్పు చైనాలో రెండు వేర్వేరు చోట్ల తీరాన్ని దాటడంతో అక్కడి ప్రభుత్వం దాదాపు 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపానుకు దెబ్బతిన్న భవనాలు సుమారు 1,000 కిలోమీటర్ల (620 మైళ్లు) వెడల్పుతో – దాదాపు ఫ్రాన్స్ దేశమంత వైశాల్యంతో వ్యాపించిన ఈ భారీ…

    Continue Reading

  • Flipkart Delivery Boy: ఆర్డర్ డెలివరీ కోసం వచ్చాడు.. వెంటనే బాత్రూంలోకి.. తర్వాత అతడు చేసిన పనికి.. | | ACTPnews

    Flipkart Delivery Boy: ఆర్డర్ డెలివరీ కోసం వచ్చాడు.. వెంటనే బాత్రూంలోకి.. తర్వాత అతడు చేసిన పనికి.. | | ACTPnews

    ‘మర్యాదపూర్వకంగానే వద్దని చెప్పాను’ మహిళ తెలిపిన వివరాల ప్రకారం, పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చిన నిందితుడు వాష్‌రూమ్ వాడుకుంటానని అడిగాడు. దానికి ఆమె నిరాకరిస్తూ, అపరిచితులను తన ఫ్లాట్‌లోకి అనుమతించనని స్పష్టం చేసింది. “నేను మర్యాదపూర్వకంగానే చాలాసార్లు వద్దని చెప్పాను. అపరిచితులను నా ఫ్లాట్‌లోకి రానివ్వనని స్పష్టంగా చెప్పాను. అత్యవసరమైతే పక్కనున్న ఇరుగుపొరుగు వారిని (పురుషులను) అడగమని సూచించాను. అయినా నా మాట వినకుండా, అతను తన చెప్పులు విడిచి నా అనుమతి లేకుండా బలవంతంగా నా…

    Continue Reading

  • Lindsey Graham: లిండ్సే గ్రాహం మరణం వెనుక ఇరాన్! విష ప్రయోగం జరిగిందా? ఆ పర్యటన అనంతరం మృతి | | ACTPnews

    Lindsey Graham: లిండ్సే గ్రాహం మరణం వెనుక ఇరాన్! విష ప్రయోగం జరిగిందా? ఆ పర్యటన అనంతరం మృతి | | ACTPnews

    Last Updated:Jul 12, 2026 4:42 PM IST Lindsey Graham: అమెరికా సీనియర్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ కీలక నేత లిండ్సే గ్రాహం ఆకస్మిక మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతుండగా, ఇరాన్ మాత్రం దీనిని స్వాగతిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. లిండ్సే గ్రాహం మరోవైపు, సౌత్ కారోలినాకు చెందిన 71 ఏళ్ల ఈ నేత మరణం వెనుక ఉన్న పరిస్థితులపై సోషల్ మీడియాలో పలు కుట్ర సిద్ధాంతాలు (Conspiracy Theories) హల్చల్ చేస్తున్నాయి. గ్రాహం మరణంపై…

    Continue Reading

  • Mojtaba Khamenei: సస్పెన్స్‌కు తెర.. వచ్చే వారం ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

    Mojtaba Khamenei: సస్పెన్స్‌కు తెర.. వచ్చే వారం ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

    Last Updated:Jul 12, 2026 3:43 PM IST Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి దివంగత అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం మంగళవారం టెహ్రాన్‌లో భారీ సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. మోజ్తబా ఖమేని అయితే ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సంస్మరణ సభ జూలై 23, మంగళవారం సాయంత్రం 5…

    Continue Reading

  • Pahalgam Cloudburst: పహల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్.. చిక్కుకున్న పర్యాటకులు.. ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్! | | ACTPnews

    Pahalgam Cloudburst: పహల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్.. చిక్కుకున్న పర్యాటకులు.. ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్! | | ACTPnews

    ఆవూరా (Awoora), దేహ్‌వాథూ (Dehwathu) అటవీ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల మధ్య ఎడతెగని భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక వాగులు ఉద్ధృతంగా ప్రవహించి, బట్‌కూట్ దగ్గర లిద్దర్ నదిలో కలిశాయి. వరద నీరు కనీసం 6 హోటళ్లలోకి వెళ్లింది. పహల్గామ్ షోర్ వంటివి నీట మునిగాయి. హోటళ్లలో వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. స్థానిక నివాసుల ఇళ్లు, హట్స్ కూడా నీటి ముంపులో చిక్కుకున్నాయి. గోడలు కూలడం,…

    Continue Reading

  • Iran War: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడు గల్లంతు | | ACTPnews

    Iran War: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడు గల్లంతు | | ACTPnews

    భారత విదేశాంగ శాఖ ప్రకటన “ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జిఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నౌకలో ఉన్న 11 మంది భారతీయ పౌరులలో ఇప్పటివరకు 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతైనట్లు సమాచారం ఉంది. మా రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది. మాకు సహకరిస్తున్న ఒమన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.” ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు “తీవ్ర ఆందోళనకరం” అని భారత…

    Continue Reading

  • EPFO Amnesty Scheme 2026: పీఎఫ్ ట్రస్టులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అమ్నెస్టీ స్కీమ్ పూర్తి మార్గదర్శకాలు ఇవే! | బిజినెస్ | ACTPnews

    EPFO Amnesty Scheme 2026: పీఎఫ్ ట్రస్టులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అమ్నెస్టీ స్కీమ్ పూర్తి మార్గదర్శకాలు ఇవే! | బిజినెస్ | ACTPnews

    పథకం బ్యాక్‌గ్రౌండ్, ముఖ్య ఉద్దేశం: తాజా చట్టపరమైన మార్పుల ప్రకారం.. ఫైనాన్స్ యాక్ట్ 2026, ఆదాయపు పన్ను ఫ్రేమ్‌వర్క్‌ను ఉద్యోగుల భవిష్య నిధి చట్టం, 1952లోని చట్టపరమైన, పరిపాలనాపరమైన నిబంధనలతో లింక్ చేసింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వివరించిన వివరాల ప్రకారం, ఇకపై ఆదాయపు పన్ను చట్టం 2025 కింద పీఎఫ్ ట్రస్టులకు గుర్తింపు దక్కాలంటే, అవి తప్పనిసరిగా EPF చట్టం, 1952లోని సెక్షన్ 17 కింద మినహాయింపు పొంది ఉండాలి. ఈ అమ్నెస్టీ స్కీమ్…

    Continue Reading

  • Indo-Pacific Partners: ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్! | | ACTPnews

    Indo-Pacific Partners: ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్! | | ACTPnews

    Last Updated:Jul 12, 2026 12:05 PM IST Indo-Pacific Partners: అమెరికా లాగానే చైనా కూడా శక్తిమంతమైన దేశంగా మారుతోంది. అందువల్ల ఈ రెండు దేశాలూ భారత్‌కి అతి పెద్ద సమస్య కాగలవు. ఇండియా మూడో పెద్ద దేశంగా ఎదగబోతోంది. అయినప్పటికీ వీటికి చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ.. వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్! ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం వేగంగా పెరుగుతున్న తరుణంలో, అమెరికా…

    Continue Reading

  • Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! | | ACTPnews

    Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! | | ACTPnews

    అసలేమిటీ వివాదం? బలవంతపు శ్రమ, మితిమీరిన పారిశ్రామిక సామర్థ్యం వంటి ఆరోపణలపై భారత్ సహా 60 దేశాలపై ఈ ఏడాది మార్చిలో యూఎస్‌టీఆర్ (USTR) ‘సెక్షన్ 301’ కింద రెండు దర్యాప్తులను ప్రారంభించింది. జూన్ 3న ఈ దర్యాప్తు ఫలితాలను వెల్లడించిన యూఎస్‌టీఆర్, ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% సుంకాన్ని.. అలాగే భారత్,…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed