Category: World
All word Telugu news updates
-

Costly Mango: కిలో కాదు.. ఒక్క పండుకే రూ.500.. ఈ మామిడి పండు హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు..! | | ACTPnews
హింసాగర్, చంపా, బైశాఖి గుటి, గోపాల్భోగ్, లంగ్డా, ఆమ్రపాలి వంటి రకాలు కూడా ఇక్కడ పండుతాయి. తెలుగు రాష్ట్రాల బంగినపల్లి కూడా అక్కడ మంచి ధర పలుకుతోంది. జపాన్కు చెందిన మియాజాకి రకం పండు అద్భుతమైన ఎరుపు రంగులో ఎంతో తియ్యగా ఉంటుంది కానీ దీని ధర విపరీతంగా ఉండటం వల్ల जనాలు కొనలేరు. ఇక్కడి మామిడి రకాల పేర్ల వెనుక విచిత్రమైన జానపద కథలు ఉన్నాయి. చంపా మామిడి పండు తింటుంటే సంపంగి పువ్వు వాసన…
-

SARTHAK-PDS: కోట్ల మంది పేదలకు కేంద్రం భారీ శుభవార్త.. మరో ఐదేళ్లపాటూ..! | | ACTPnews
ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) 2013 అమలును మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం సుమారు 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలు అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ నెట్వర్క్ భారత్లో ఉంది. తాజా నిర్ణయం దాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల పేదలకు రేషన్ బియ్యం మరింత మెరుగ్గా లభిస్తాయి. కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు బ్రీఫింగ్ ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు. ఈ అంబ్రెల్లా…
-

Top10 News: మహానాడు నిర్ణయాలు.. సిద్ధరామయ్య రాజీనామా?.. ఈ రోజు టాప్10 న్యూస్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడు ప్రసంగంలో నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా, రాకపోయినా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. మహిళలు, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తూ కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. 2. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు?: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు…
-

అమెరికా ముందు పాకిస్తాన్ అసలు రంగు బయటపడిందా? ద్వంద్వ వైఖరితో చిక్కుల్లో ఆ దేశ ప్రధాని.. | | ACTPnews
Last Updated:May 27, 2026 10:12 AM IST పాకిస్తాన్, తన ప్రయోజనాలు సాధించుకుని మెల్లగా దూరమవుతోందని అమెరికాకు ఇప్పుడు అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సెనేటర్లు కూడా పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం కాదని, అది తానే ఒక పెద్ద సమస్యగా మారిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. News18 బురదలో రాయి వేసినా అది తిరిగి మనకే మురికి అంటుతుందని అంటారు. కానీ అమెరికా మాత్రం నేరుగా ఆ బురదలో కాలుపెట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ విషయంలో ఇప్పటివరకు అమెరికా…
-

Bengal Govt New Initiatives: రూ.5కే చేప-బియ్యం భోజనం, అన్నపూర్ణ యోజన, మద్యంపై ఆంక్షలు.. బెంగాల్ ప్రభుత్వం కొత్త పథకాలు | | ACTPnews
నదియాలో జరిగిన ఒక పరిపాలనా సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అన్నపూర్ణ యోజన కింద మహిళలకు నెలకు రూ.3,000 అందించేందుకు మే 27 నుంచి ఫారాలు జారీ చేయడం ప్రారంభిస్తామని ప్రకటించారని న్యూస్18 తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు ఒక కిలోమీటరు పరిధిలో మద్యం దుకాణాలను అనుమతించబోమని కూడా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో వారానికి రెండుసార్లు రూ.5 రాయితీ ధరతో చేపలు, అన్నం భోజనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. పశ్చిమ…
-

PM Modi: దేశవ్యాప్తంగా భారీగా ఎండల తీవ్రత.. ప్రజలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:May 27, 2026 12:24 PM IST దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. News18 దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వేసవి వేడి ప్రభావం పిల్లలు,…
-

SIR ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఎన్నికల కమిషన్కు గ్రీన్ సిగ్నల్ | | ACTPnews
Last Updated:May 27, 2026 11:55 AM IST తీర్పు వెలువరిస్తూ కోర్టు నాలుగు ప్రధాన అంశాలను పరిశీలించినట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్కు ఈ తరహా సవరణ చేపట్టే అధికారం ఉందా? ఈ ప్రక్రియ చట్టపరంగా సముచితమా? ప్రజాప్రతినిధుల చట్టం-1950కు విరుద్ధమా? ఓటరు జాబితాల్లో చేర్పు కోసం పౌరసత్వాన్ని పరిశీలించే హక్కు కమిషన్కు ఉందా? వంటి అంశాలపై ధర్మాసనం పరిశీలన జరిపింది. News18 ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (Special Intensive Revision…
-

Rupee value: భారీగా పుంజుకున్న రూపాయి.. చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు ! | బిజినెస్ | ACTPnews
Last Updated:May 21, 2026 9:52 AM IST అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 52 పైసలు పుంజుకుంది. బుధవారం నాటి ముగింపు 96.82 నుండి గురువారం నాటి ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి 96.30 స్థాయికి బలపడింది. News18 విదేశీ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా దిగిరావడంతో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ట్రేడింగ్లో ఒక్కసారిగా దూసుకుపోయింది. బుధవారం నాటి…
-

ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన సక్సెస్.. ఇండియాకు రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు | | ACTPnews
Last Updated:May 21, 2026 10:34 AM IST ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన భారతదేశానికి భారీ పెట్టుబడులను తెచ్చిపెట్టింది. సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల (40 బిలియన్ డాలర్లు) విలువైన నూతన పెట్టుబడి ఒప్పందాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఖరారయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల (యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) అధికారిక పర్యటన భారతదేశ ఆర్థిక రంగానికి భారీ ఊతాన్ని ఇచ్చింది. ఈ విదేశీ పర్యటన…
-

UPSC prelims 2026: నేడే యూపీఎస్సీ సివిల్ సర్సీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన కీలక నిబంధనలు ఇవే! | | ACTPnews
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలను, డ్రెస్ కోడ్ నిబంధనలను విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ వివరాలు లోతుగా పరిశీలిద్దాం. పరీక్ష సమయాలు – గేట్ల మూసివేతపై కఠిన రూల్స్ ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో (పెన్ అండ్ పేపర్ మోడ్) రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ (జనరల్ స్టడీస్ – పేపర్ 1): ఉదయం 9:30 గంటల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











