Category: World
All word Telugu news updates
-

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
రామచందర్ రావు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందన్నారు. హైదరాబాద్లో తాగునీరు, కాలుష్య నియంత్రణ, వర్షాల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ——– 2.అరెస్ట్కు నేను సిద్ధం ప్రొఫెసర్ నాగేశ్వర్ తనపై నమోదైన కేసుల విషయంలో తాను…
-

Unwarranted: ‘మీకు అసలు హక్కే లేదు’ చైనా-పాక్లను హెచ్చరించిన భారత్! | | ACTPnews
Last Updated:May 26, 2026 8:19 PM IST “ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గతంలోనూ, ప్రస్తుతం, ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఈ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించే లేదా జోక్యం చేసుకునే ఎలాంటి చట్టపరమైన హక్కు ఇతర దేశాలకు లేదు” అని ఎంఈఏ ప్రతినిధి తేల్చి చెప్పారు. రణధీర్ జైస్వాల్ Unwarranted: భారత భూభాగాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ విషయాల్లో చైనా, పాకిస్థాన్ల అతిజోక్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. బీజింగ్ వేదికగా చైనా, పాకిస్థాన్లు విడుదల…
-

Karnataka Politics: క్లైమాక్స్కి కర్నాటక కాంగ్రెస్ సీఎం కుర్చీ ఆట.. ఎవరికి హ్యాండిస్తుందో అధిష్టానం..! | | ACTPnews
Last Updated:May 26, 2026 2:20 PM IST కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టెన్ జన్పత్లో పార్టీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు…
-

Karnataka Congress: మార్పు లేదు.. ఊహాగానాలకు చెక్.. ఢిల్లీ భేటీపై హైకమాండ్ క్లారిటీ! | | ACTPnews
Last Updated:May 26, 2026 6:12 PM IST రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదా అధికార పంపిణీ అంశంపై చర్చలు జరగలేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ హై-స్టేక్స్ సమావేశంలో చర్చలన్నీ కేవలం త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహాలు మరియు అభ్యర్థుల ఎంపికపైనే కేంద్రీకృతమయ్యాయని హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధరామయ్య, శివకుమార్ Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్…
-

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వెనుక అసలు వ్యూహం బయటపెట్టిన చౌహాన్.. మోదీ తీసుకున్న షాకింగ్ నిర్ణయాలు | | ACTPnews
Last Updated:May 26, 2026 2:22 PM IST Operation Sindoor: భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. News18 భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది జరిగిన పహల్గామ్ దారుణ ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సాయుధ…
-

Joseph Vijay: ప్రధానమంత్రి మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. కారణం ఇదే! | | ACTPnews
Last Updated:May 26, 2026 4:20 PM IST తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలవనున్నాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ మోదీని కలవడం ఇదే తొలిసారి. దాంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొని ఉంది. తమిళనాడు సీఎం విజయ్, పీఎం మోదీ Joseph Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత…
-

US-Iran War: అమెరికా డ్రోన్ను కూల్చేసాం.. ఫైటర్ జెట్ను తరిమికొట్టాం.. ఇరాన్ సంచలన ప్రకటన! | | ACTPnews
Last Updated:May 26, 2026 3:18 PM IST . ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే ఖచ్చితమైన సమయాన్ని ఇరాన్ సైన్యం వెల్లడించనప్పటికీ, అమెరికా చేస్తున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలపై తాము “చట్టబద్ధమైన, ఖచ్చితమైన” రీతిలో స్పందించే హక్కును కలిగి ఉన్నామని హెచ్చరించింది. 24 MQ-9 Reaper drone US-Iran War: ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తమ వైమానిక పరిధిలోకి (Airspace) అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన అత్యాధునిక ‘MQ-9 రీపర్’…
-

US Iran Conflict: పశ్చిమ ఆసియాలో మళ్లీ హై టెన్షన్.. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బాంబుల వర్షం.. | | ACTPnews
Last Updated:May 26, 2026 6:39 AM IST అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం, ఈ చర్యలు పూర్తిగా “ఆత్మరక్షణ” కోసమే చేపట్టినవని అధికారులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు, సైనిక బలగాలకు ముప్పు ఏర్పడిందని భావించిన నేపథ్యంలో కొన్ని ఇరానీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించారు. Smoke rises following an Israeli airstrike on the southern Lebanese village of Sultaniyeh on May…
-

Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్లో హైటెన్షన్.. సీఎం మార్పుపై ఢిల్లీలో కీలక భేటీ | | ACTPnews
Last Updated:May 26, 2026 10:33 AM IST ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరగనున్న ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాల్గొన్నట్లు సమాచారం. (PTI file) కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠభరిత పరిణామాలు అందరి దృష్టిని అటెన్షన్ చేసింది. ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్…
-

Quad Foreign Ministers Meeting: క్వాడ్ దేశాల వ్యూహాత్మక సమావేశం.. ఇండో-పసిఫిక్ భద్రతపై ఫోకస్ | | ACTPnews
న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి పాల్గొన్నారు. క్వాడ్ దేశాల మధ్య పరస్పర సహకారం, ప్రాంతీయ భద్రత, సరఫరా గొలుసులు, కనెక్టివిటీ, వ్యూహాత్మక సముద్ర మార్గాల భద్రత వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయని జైశంకర్ తెలిపారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











