Category: World
All word Telugu news updates
-

Swiggy Instamart: స్విగ్గీ ఇన్స్టామార్ట్కు బిగ్ షాక్.. కుళ్లిన కోడిగుడ్లు, పాడైన ఆహారంపై FSSAI 9 నోటీసులు | | ACTPnews
Last Updated:Jul 11, 2026 2:03 PM IST కాలం చెల్లిన పదార్థాలు, కుళ్లిన కోడిగుడ్లు డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్స్టామార్ట్పై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (FSSAI) కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా 9 నోటీసులు జారీ చేసి, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. News18 ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్కు (Swiggy Instamart) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) భారీ షాక్ ఇచ్చింది.…
-

INS Mahendragiri: విశాఖలో జలప్రవేశం చేసిన మహేంద్రగిరి యుద్ధనౌక.. ఇక సరికొత్త చరిత్ర | | ACTPnews
“హిందూ మహాసముద్రం మన పెరటి లాంటిది, దానిని రక్షించుకోవడం మన ప్రాథమిక బాధ్యత. సాంప్రదాయేతర యుద్ధ పద్ధతులు వేగంగా మారుతున్న తరుణంలో, భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి మన సైనికులు ఎప్పుడూ సాంకేతికంగా, శారీరకంగా, మానసికంగా అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన నౌకాదళ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నేడు (జులై 11) విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డులో ప్రాజెక్ట్-17ఏ కింద స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఆరవ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి (F38)’ కమిషనింగ్ వేడుక అత్యంత…
-

PM Modi New Zealand Visit: న్యూజిలాండ్లో ప్రధాని మోదీ.. లక్సాన్తో చర్చలు, వాణిజ్య ఒప్పందం, ఎన్నారైల స్వాగతం | | ACTPnews
Last Updated:Jul 11, 2026 11:13 AM IST PM Modi New Zealand Visit: న్యూజిలాండ్ దేశం.. ఇండియా లాంటిదే. అక్కడ కూడా ఎండలు, వానలు, పర్వత ప్రాంతాలూ అన్నీ ఉంటాయి. కాకపోతే, బాగా సంపన్న దేశం. చాలా బాగుంటుంది. ఇండియాతో సంబంధాలు బాగున్నాయి. ప్రధాని మోదీ టూర్ వల్ల ఇంకా బలపడుతున్నాయి. న్యూజిలాండ్లో ప్రధాని మోదీ.. లక్సాన్తో చర్చలు, వాణిజ్య ఒప్పందం, ఎన్నారైల స్వాగతం ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (జులై 10) న్యూజిలాండ్లోని…
-

Supreme Court: సుప్రీంకోర్టులో సంచలనం.. జడ్జిలపై పిటిషనర్ ఆగ్రహం.. పత్రాలు విసిరి దుర్భాషలు | | ACTPnews
Last Updated:Jul 10, 2026 8:47 PM IST న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పిటిషనర్ కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తులను ఆదేశించే ప్రయత్నం చేశాడు. అనంతరం పత్రాలు విసిరి దుర్భాషలాడడంతో భద్రతా సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు. అయితే కోర్టు అతనిపై ధిక్కార చర్యలు తీసుకోకుండా పిటిషన్ను కొట్టివేసింది. ఎందుకంటే?….. News18 న్యూఢిల్లీ, జూలై 10: సుప్రీంకోర్టులో శుక్రవారం (జూలై 10) విచారణ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వయంగా…
-

Cyber Fraud: బిజినెస్మెన్ ఖాతా నుండి డ్రా అయిన రూ.94.88 లక్షలు 3 గంటల్లోనే జమ.. సైబర్ నేరగాళ్లకు ఇలా చెక్ పెట్టాడు | | ACTPnews
Last Updated:Jul 10, 2026 6:07 PM IST Cyber Fraud: రోజూ ఏదో ఒకచోట జరుగుతున్న సైబర్ మోసాల గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ రోజుల్లో ఇటువంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కాజేయడానికి సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తుంటారు. Cyber Fraud Cyber Fraud: రోజూ ఏదో ఒకచోట జరుగుతున్న సైబర్ మోసాల గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ రోజుల్లో…
-

Flight Accident: విమానంలో ఉత్కంఠ.. కిటికీ పగిలి ప్రయాణికుడు బయటకు.. అత్యవసర ల్యాండింగ్.. | | ACTPnews
Last Updated:Jul 10, 2026 6:13 PM IST జర్మనీకి వెళ్తున్న రయనైర్ విమానంలో ఇంజిన్ లోపం కారణంగా కిటికీ అద్దం పగిలి క్యాబిన్లో గాలి ఒత్తిడి తగ్గిపోయింది. ఈ ఘటనలో కిటికీ పక్కన కూర్చున్న 61 ఏళ్ల ప్రయాణికుడు సగం వరకు బయటకు లాగబడగా, అతడిని భార్య పట్టుకుని కాపాడింది. News18 జర్మనీకి వెళ్తున్న రయనైర్ (Ryanair) విమానంలో శుక్రవారం (జూలై 10) ఉదయం తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. ప్రయాణ మధ్యలో ఇంజిన్లో సాంకేతిక లోపం…
-

CM Vijay: నమ్మితే నన్నే తొక్కేయాలని చూశారు.. కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:Jul 10, 2026 3:36 PM IST గత ఏడాది కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ మరోసారి స్పందించారు. పోలీసుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, డీఎంకే ప్రభుత్వం ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుందని ఆరోపించారు. News18 గత ఏడాది కరూర్లో జరిగిన ఘోర తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత తొలిసారిగా శుక్రవారం అక్కడికి వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆ…
-

Snakes: చైనా వరదల్లో తప్పించుకున్న 900 నాగుపాములు.. పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ తిప్పలు | | ACTPnews
Last Updated:Jul 10, 2026 4:07 PM IST Snakes: చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్లో ‘మేసాక్’ తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించింది. దీనివల్ల వీధుల్లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తున్నాయి. పాములను పెంచే ప్రాంతాన్ని ఈ వరదలు ముంచెత్తాయి. వరద నీళ్లలో అనేక విషపూరితమైన నాగుపాములతో సహా సుమారు 900 పాములు బయటకు వచ్చాయి. News18 China Snake Attack News: మేసాక్ తుఫాను వలన సంభవించిన వరదలు చైనాలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈసారి…
-

India Australia Uranium Deal: భారత్, ఆస్ట్రేలియా యురేనియం ఒప్పందం.. నాడు ‘నో’ చెప్పిన ఆస్ట్రేలియా నేడు ఎందుకు అంగీకరించింది? | | ACTPnews
Last Updated:Jul 10, 2026 10:56 AM IST India Australia Uranium Deal: కాలం మారింది. ఈ పదిహేనేళ్లలో భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అణు వ్యాపారంలో భారత్కు ఉన్న నిబద్ధతను గుర్తిస్తూ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG) భారత్కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. భారత్ ఎన్.పి.టిపై సంతకం చేయకపోయినా, అదొక అత్యంత బాధ్యతాయుతమైన దేశమని ప్రపంచం మొత్తం అంగీకరించింది. తన అణు పరిజ్ఞానాన్ని భారత్ ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదనీ, ఇతర దేశాలకు బదిలీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













