Main Story
-

Fire Breaks Out In Empty Passenger Rail Coach : రైల్వే యార్డ్లో భారీ అగ్నిప్రమాదం! | ACTPnews
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సాబర్మతి (కాళీగామ్) రైల్వే యార్డ్లో తీవ్ర కలకలం రేగింది. యార్డ్లో నిలిపి ఉంచిన ఒక ఖాళీ ప్యాసింజర్ రైలు కోచ్ (రైలు డబ్బా)లో అచానక్గా భీకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైలు పెట్టెలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి…
Editor’s Picks
Trending Now
Featured News
Cover Stories
-

Fire Breaks Out In Empty Passenger Rail Coach : రైల్వే యార్డ్లో భారీ అగ్నిప్రమాదం! | ACTPnews
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సాబర్మతి (కాళీగామ్) రైల్వే యార్డ్లో తీవ్ర కలకలం రేగింది. యార్డ్లో నిలిపి ఉంచిన ఒక ఖాళీ ప్యాసింజర్ రైలు కోచ్ (రైలు డబ్బా)లో అచానక్గా భీకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైలు పెట్టెలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి…
-

Reliance Foundation: పూరీ రథయాత్ర 2026లో రిలయన్స్ ఫౌండేషన్ సేవలు.. 1,400 అత్యవసర సిబ్బందికి హైడ్రేషన్ సపోర్ట్ | | ACTPnews
1,400 మంది అత్యవసర సిబ్బందికి హైడ్రేషన్ సపోర్ట్ రథయాత్ర సందర్భంగా నిరంతరం విధులు నిర్వహిస్తున్న 1,400 మంది అత్యవసర సేవల సిబ్బందికి రిలయన్స్ ఫౌండేషన్ హైడ్రేషన్, రిఫ్రెష్మెంట్ సదుపాయాలను కల్పించింది. ఇందులో 840 మంది ఫైర్ సర్వీస్ సిబ్బంది, 200 మంది హోం గార్డులు, 360 మంది సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఉన్నారు. వీరు అగ్నిమాపక సేవలు, అత్యవసర స్పందన, జనసందోహ నియంత్రణ, యాత్రికుల భద్రత వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫైర్ సర్వీస్ బృందాలను శ్రీ…
Popular Now
-

Football: జపాన్లో భారత యువ ఫుట్బాల్ జట్ల జోరు.. పంజాబ్, బెంగళూరు ఎఫ్సీలకు అద్భుత విజయాలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 14, 2026 7:36 PM IST జపాన్లో జూలై 14, 2027న జరిగిన యువ ఫుట్బాల్ మ్యాచ్ల్లో భారత క్లబ్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. పంజాబ్ ఎఫ్సీ 5-0తో అవిస్పా ఫుకుఓకాను చిత్తు చేయగా, బెంగళూరు ఎఫ్సీ 3-2తో గిరావాంజ్ కిటాక్యూషుపై థ్రిల్లింగ్ విజయం సాధించింది. Indian Youth Football Teams Shine in Japan జపాన్లో జరుగుతున్న యువ ఫుట్బాల్ మ్యాచ్లలో భారత అభివృద్ధి జట్లు (డెవలప్మెంట్ స్క్వాడ్స్) ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చాయి.…
-

FIFA Grass: మీ తెలివి కాకులెత్తుకెళ్ల.. చివరికి గడ్డి పరకల్ని కూడా అమ్మేస్తున్నారుగా..! | | ACTPnews
ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జూలై 19న అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే, ఈ చరిత్రాత్మక ఫైనల్ మ్యాచ్కు ఉపయోగించే మైదానంలోని గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, వాటిని అత్యంత జాగ్రత్తగా ప్రత్యేకమైన అక్రిలిక్ డిస్ప్లే కేసుల్లో భద్రపరిచి అభిమానులకు అమ్ముతున్నారు. ఫీఫా అధికారిక స్టోర్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, ఈ గడ్డి ముక్కల ధరలు 450 డాలర్ల (సుమారు రూ.37వేలు) నుంచి ప్రారంభమై అత్యధికంగా 3,000…
Must Read
-

Fire Breaks Out In Empty Passenger Rail Coach : రైల్వే యార్డ్లో భారీ అగ్నిప్రమాదం! | ACTPnews
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సాబర్మతి (కాళీగామ్) రైల్వే యార్డ్లో తీవ్ర కలకలం రేగింది. యార్డ్లో నిలిపి ఉంచిన ఒక ఖాళీ ప్యాసింజర్ రైలు కోచ్ (రైలు డబ్బా)లో అచానక్గా భీకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైలు పెట్టెలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి…
-

Reliance Foundation: పూరీ రథయాత్ర 2026లో రిలయన్స్ ఫౌండేషన్ సేవలు.. 1,400 అత్యవసర సిబ్బందికి హైడ్రేషన్ సపోర్ట్ | | ACTPnews
1,400 మంది అత్యవసర సిబ్బందికి హైడ్రేషన్ సపోర్ట్ రథయాత్ర సందర్భంగా నిరంతరం విధులు నిర్వహిస్తున్న 1,400 మంది అత్యవసర సేవల సిబ్బందికి రిలయన్స్ ఫౌండేషన్ హైడ్రేషన్, రిఫ్రెష్మెంట్ సదుపాయాలను కల్పించింది. ఇందులో 840 మంది ఫైర్ సర్వీస్ సిబ్బంది, 200 మంది హోం గార్డులు, 360 మంది సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఉన్నారు. వీరు అగ్నిమాపక సేవలు, అత్యవసర స్పందన, జనసందోహ నియంత్రణ, యాత్రికుల భద్రత వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫైర్ సర్వీస్ బృందాలను శ్రీ…
-

BRS Holds Blood Donation Camp : సిరిసిల్లలో భారీ రక్తదాన శిబిరం! | ACTPnews
కాలేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. “బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని కోసి పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మా రక్తమే కావాలంటే తీసుకోండి కానీ, ఎండిపోతున్న రైతుల పంట పొలాలకు వెంటనే కాలేశ్వరం…
-

Reliance Foundation: పూరీ రథయాత్ర 2026కు రిలయన్స్ ‘టెక్ ఫర్ సేవా’.. అన్నసేవ కోసం ప్రత్యేక GIS ప్లాట్ఫారమ్ | | ACTPnews
ఈ GIS (Geographic Information System) ఆధారిత ప్లాట్ఫారమ్లో జియోట్యాగ్ చేసిన ఫీల్డ్ డేటాను సమగ్రంగా అందుబాటులో ఉంచారు. ఇందులో అన్నసేవ కేంద్రాలు, పోలీసు బూత్లు, వాల్ ర్యాప్లు, అవుట్డోర్ హోర్డింగ్లు, బులెటిన్ బోర్డులు, పోల్ కియోస్క్లు, దేవాలయాలు, అలాగే ఇతర కీలక ప్రదేశాల సమాచారాన్ని ఒకే ఇంటరాక్టివ్ మ్యాప్లో సమీకరించారు. ఈ డిజిటల్ మ్యాప్ ద్వారా వినియోగదారులు ప్రతి సేవా కేంద్రం లేదా మౌలిక సదుపాయం యొక్క ఖచ్చితమైన స్థానం, ఫోటోలు, సంబంధిత వివరాలను సులభంగా…
-

Top 10 News: తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్.. 5 నిమిషాల్లో అన్ని విషయాలు తెలుసుకోండి | | ACTPnews
సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నేతగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందారు.సామాజిక న్యాయం, కాపు రిజర్వేషన్ల అంశంపై ఎన్నో ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. తిరుమలలో అలాంటి దర్శనమే లేదు.. తిరుమల శ్రీవారి నిత్య హారతి దర్శనంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల…
-

Football: జపాన్లో భారత యువ ఫుట్బాల్ జట్ల జోరు.. పంజాబ్, బెంగళూరు ఎఫ్సీలకు అద్భుత విజయాలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 14, 2026 7:36 PM IST జపాన్లో జూలై 14, 2027న జరిగిన యువ ఫుట్బాల్ మ్యాచ్ల్లో భారత క్లబ్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. పంజాబ్ ఎఫ్సీ 5-0తో అవిస్పా ఫుకుఓకాను చిత్తు చేయగా, బెంగళూరు ఎఫ్సీ 3-2తో గిరావాంజ్ కిటాక్యూషుపై థ్రిల్లింగ్ విజయం సాధించింది. Indian Youth Football Teams Shine in Japan జపాన్లో జరుగుతున్న యువ ఫుట్బాల్ మ్యాచ్లలో భారత అభివృద్ధి జట్లు (డెవలప్మెంట్ స్క్వాడ్స్) ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చాయి.…
Recommended News
-

Fire Breaks Out In Empty Passenger Rail Coach : రైల్వే యార్డ్లో భారీ అగ్నిప్రమాదం! | ACTPnews
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సాబర్మతి (కాళీగామ్) రైల్వే యార్డ్లో తీవ్ర కలకలం రేగింది. యార్డ్లో నిలిపి ఉంచిన ఒక ఖాళీ ప్యాసింజర్ రైలు కోచ్ (రైలు డబ్బా)లో అచానక్గా భీకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైలు పెట్టెలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి…
-

Reliance Foundation: పూరీ రథయాత్ర 2026లో రిలయన్స్ ఫౌండేషన్ సేవలు.. 1,400 అత్యవసర సిబ్బందికి హైడ్రేషన్ సపోర్ట్ | | ACTPnews
1,400 మంది అత్యవసర సిబ్బందికి హైడ్రేషన్ సపోర్ట్ రథయాత్ర సందర్భంగా నిరంతరం విధులు నిర్వహిస్తున్న 1,400 మంది అత్యవసర సేవల సిబ్బందికి రిలయన్స్ ఫౌండేషన్ హైడ్రేషన్, రిఫ్రెష్మెంట్ సదుపాయాలను కల్పించింది. ఇందులో 840 మంది ఫైర్ సర్వీస్ సిబ్బంది, 200 మంది హోం గార్డులు, 360 మంది సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఉన్నారు. వీరు అగ్నిమాపక సేవలు, అత్యవసర స్పందన, జనసందోహ నియంత్రణ, యాత్రికుల భద్రత వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫైర్ సర్వీస్ బృందాలను శ్రీ…
-

BRS Holds Blood Donation Camp : సిరిసిల్లలో భారీ రక్తదాన శిబిరం! | ACTPnews
కాలేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. “బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని కోసి పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మా రక్తమే కావాలంటే తీసుకోండి కానీ, ఎండిపోతున్న రైతుల పంట పొలాలకు వెంటనే కాలేశ్వరం…
-

Reliance Foundation: పూరీ రథయాత్ర 2026కు రిలయన్స్ ‘టెక్ ఫర్ సేవా’.. అన్నసేవ కోసం ప్రత్యేక GIS ప్లాట్ఫారమ్ | | ACTPnews
ఈ GIS (Geographic Information System) ఆధారిత ప్లాట్ఫారమ్లో జియోట్యాగ్ చేసిన ఫీల్డ్ డేటాను సమగ్రంగా అందుబాటులో ఉంచారు. ఇందులో అన్నసేవ కేంద్రాలు, పోలీసు బూత్లు, వాల్ ర్యాప్లు, అవుట్డోర్ హోర్డింగ్లు, బులెటిన్ బోర్డులు, పోల్ కియోస్క్లు, దేవాలయాలు, అలాగే ఇతర కీలక ప్రదేశాల సమాచారాన్ని ఒకే ఇంటరాక్టివ్ మ్యాప్లో సమీకరించారు. ఈ డిజిటల్ మ్యాప్ ద్వారా వినియోగదారులు ప్రతి సేవా కేంద్రం లేదా మౌలిక సదుపాయం యొక్క ఖచ్చితమైన స్థానం, ఫోటోలు, సంబంధిత వివరాలను సులభంగా…
-

Top 10 News: తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్.. 5 నిమిషాల్లో అన్ని విషయాలు తెలుసుకోండి | | ACTPnews
సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నేతగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందారు.సామాజిక న్యాయం, కాపు రిజర్వేషన్ల అంశంపై ఎన్నో ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. తిరుమలలో అలాంటి దర్శనమే లేదు.. తిరుమల శ్రీవారి నిత్య హారతి దర్శనంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
























