Main Story
-

India vs England T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంపిక | క్రీడా వార్తలు | ACTPnews
వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దు కాగా, రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఓటమి చవిచూసింది. దీంతో ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ను తీసుకోగా, ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. మాంచెస్టర్లో అంతర్జాతీయ…
Editor’s Picks
Trending Now
Featured News
Cover Stories
-

JNVST Class 6 Admission: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ 6th క్లాస్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం | | ACTPnews
నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి అర్హతలు 2026-27 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్న జిల్లాకే చెందిన నివాసి అయి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ, 4వ, 5వ తరగతులు పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా మళ్లీ 5వ తరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు. వయోపరిమితి 6వ తరగతి…
-

6 నెలల పసికందుకు మహాప్రభువు సేవ చేసే అదృష్టం.. పురీ ఆలయంలో అరుదైన ఘటన..! | | ACTPnews
ఆలయంలో ఎలా నిర్వహించారు?సంప్రదాయానికి అనుగుణంగా చిన్నారికి ప్రత్యేక వస్త్రాలు, కిరీటం ధరింపజేశారు. అనంతరం అనసర తాటి మార్గం గుండా మహాప్రభువు వద్దకు తీసుకెళ్లి సంప్రదాయ ప్రకారం పౌణా భేటి సమర్పింపజేశారు. తర్వాత చకటా భోగం స్వీకరింపజేసి అధికారికంగా దైతాపతి సేవకుడిగా గుర్తింపు కల్పించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆలయ ఆచార సంప్రదాయాల ప్రకారమే నిర్వహించారు. పురీ జగన్నాథ ఆలయంలో జరిగే అన్ని సేవలను “ఛత్తీసా నియోగ్” అనే వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో అనేక సేవకుల వర్గాలు…
Popular Now
-

India vs England T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంపిక | క్రీడా వార్తలు | ACTPnews
వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దు కాగా, రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఓటమి చవిచూసింది. దీంతో ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ను తీసుకోగా, ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. మాంచెస్టర్లో అంతర్జాతీయ…
-

Ice Skating: 4 ఏళ్లకే స్కేటింగ్.. ఇప్పుడు వరుసగా ఐదేళ్లు జాతీయ ఛాంపియన్.. భారత యువ సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 07, 2026 10:44 PM IST కీర్తిరాజ్ సింగ్ ఐస్ స్కేటింగ్లో వరుసగా 5వ సారి జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. 21వ నేషనల్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు గెలిచి, తన రికార్డులను బద్దలు కొట్టాడు. News18 కేవలం నాలుగేళ్ల వయసులో ఐస్ స్కేటింగ్లో అడుగుపెట్టిన ఓ చిన్నారి.. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ ఛాంపియన్గా ఎదిగాడు. మైసూరుకు చెందిన యువ స్కేటర్ కీర్తిరాజ్ సింగ్ వరుసగా ఐదేళ్ల పాటు జాతీయ ఛాంపియన్గా నిలిచి…
Must Read
-

India vs England T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంపిక | క్రీడా వార్తలు | ACTPnews
వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దు కాగా, రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఓటమి చవిచూసింది. దీంతో ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ను తీసుకోగా, ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. మాంచెస్టర్లో అంతర్జాతీయ…
-

Tirumala: భక్తులకు గుడ్న్యూస్.. తిరుమలలో 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి..! Tirumala Electric Buses | | ACTPnews
ఈ మేరకు రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన అదనపు ఈవో.. కొత్త బస్సుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం, బస్సుల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సేవలందిస్తున్న 15 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు కొత్తగా రానున్న 25 బస్సులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాల మేరకు మొత్తం 50 బస్సులకు సరిపడే ఛార్జింగ్ మౌలిక…
-

JNVST Class 6 Admission: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ 6th క్లాస్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం | | ACTPnews
నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి అర్హతలు 2026-27 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్న జిల్లాకే చెందిన నివాసి అయి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ, 4వ, 5వ తరగతులు పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా మళ్లీ 5వ తరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు. వయోపరిమితి 6వ తరగతి…
-

Ice Skating: 4 ఏళ్లకే స్కేటింగ్.. ఇప్పుడు వరుసగా ఐదేళ్లు జాతీయ ఛాంపియన్.. భారత యువ సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 07, 2026 10:44 PM IST కీర్తిరాజ్ సింగ్ ఐస్ స్కేటింగ్లో వరుసగా 5వ సారి జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. 21వ నేషనల్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు గెలిచి, తన రికార్డులను బద్దలు కొట్టాడు. News18 కేవలం నాలుగేళ్ల వయసులో ఐస్ స్కేటింగ్లో అడుగుపెట్టిన ఓ చిన్నారి.. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ ఛాంపియన్గా ఎదిగాడు. మైసూరుకు చెందిన యువ స్కేటర్ కీర్తిరాజ్ సింగ్ వరుసగా ఐదేళ్ల పాటు జాతీయ ఛాంపియన్గా నిలిచి…
-

Perni Nani | హోంగార్డుల దుస్థితిపై పేర్ని నాని ఫైర్ | ACTPnews
మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఆయన వివరించారు. హోంగార్డులకు కనీసం డీఏ (DA) కూడా ఇవ్వడం లేదని, జిల్లాల్లో బందోబస్తు విధిస్తే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. కానిస్టేబుళ్ల తరహాలో వీరికి ఎలాంటి ఆరోగ్య భద్రత లేదని, పొరపాటున ఎవరైనా చనిపోతే తోటి హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి అంత్యక్రియలు…
-

Minister Kolusu Parthasarathy | జగన్ సవాల్పై మంత్రి కౌంటర్ | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఘాటుగా స్పందించారు. అమరావతికి బదులుగా ‘మావిగన్’ (MAVIGUN)ను రాష్ట్ర రాజధానిగా మారుస్తామని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రతిపాదనను పెడతామన్న జగన్ పిలుపునకు మంత్రి సంచలన కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే జరగనివ్వండి.. మాకేం అభ్యంతరం లేదు, ప్రజలే తేలుస్తారంటూ మంత్రి కొలుసు పార్థసారథి జగన్ సవాల్ను స్వీకరించారు. Source…
Recommended News
-

India vs England T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంపిక | క్రీడా వార్తలు | ACTPnews
వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దు కాగా, రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఓటమి చవిచూసింది. దీంతో ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ను తీసుకోగా, ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. మాంచెస్టర్లో అంతర్జాతీయ…
-

Tirumala: భక్తులకు గుడ్న్యూస్.. తిరుమలలో 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి..! Tirumala Electric Buses | | ACTPnews
ఈ మేరకు రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన అదనపు ఈవో.. కొత్త బస్సుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం, బస్సుల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సేవలందిస్తున్న 15 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు కొత్తగా రానున్న 25 బస్సులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాల మేరకు మొత్తం 50 బస్సులకు సరిపడే ఛార్జింగ్ మౌలిక…
-

JNVST Class 6 Admission: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ 6th క్లాస్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం | | ACTPnews
నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి అర్హతలు 2026-27 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్న జిల్లాకే చెందిన నివాసి అయి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ, 4వ, 5వ తరగతులు పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా మళ్లీ 5వ తరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు. వయోపరిమితి 6వ తరగతి…
-

Ice Skating: 4 ఏళ్లకే స్కేటింగ్.. ఇప్పుడు వరుసగా ఐదేళ్లు జాతీయ ఛాంపియన్.. భారత యువ సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 07, 2026 10:44 PM IST కీర్తిరాజ్ సింగ్ ఐస్ స్కేటింగ్లో వరుసగా 5వ సారి జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. 21వ నేషనల్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు గెలిచి, తన రికార్డులను బద్దలు కొట్టాడు. News18 కేవలం నాలుగేళ్ల వయసులో ఐస్ స్కేటింగ్లో అడుగుపెట్టిన ఓ చిన్నారి.. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ ఛాంపియన్గా ఎదిగాడు. మైసూరుకు చెందిన యువ స్కేటర్ కీర్తిరాజ్ సింగ్ వరుసగా ఐదేళ్ల పాటు జాతీయ ఛాంపియన్గా నిలిచి…
-

Perni Nani | హోంగార్డుల దుస్థితిపై పేర్ని నాని ఫైర్ | ACTPnews
మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఆయన వివరించారు. హోంగార్డులకు కనీసం డీఏ (DA) కూడా ఇవ్వడం లేదని, జిల్లాల్లో బందోబస్తు విధిస్తే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. కానిస్టేబుళ్ల తరహాలో వీరికి ఎలాంటి ఆరోగ్య భద్రత లేదని, పొరపాటున ఎవరైనా చనిపోతే తోటి హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి అంత్యక్రియలు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

India vs England T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంపిక | క్రీడా వార్తలు | ACTPnews
-

Tirumala: భక్తులకు గుడ్న్యూస్.. తిరుమలలో 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి..! Tirumala Electric Buses | | ACTPnews
-

JNVST Class 6 Admission: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ 6th క్లాస్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం | | ACTPnews
-

Ice Skating: 4 ఏళ్లకే స్కేటింగ్.. ఇప్పుడు వరుసగా ఐదేళ్లు జాతీయ ఛాంపియన్.. భారత యువ సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews
-

















