Tag: పరత.
-

తిరుమలలో తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. టీటీడీ ఏఐ సేవలపై ప్రశంసలు..! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 6:56 AM IST తిరుమలలో పీయూష్ గోయల్ శ్రీవారి దర్శనం, ఏఐ ఆధారిత ఐసీసీసీ సేవలను ప్రశంసించారు, ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో మొక్క నాటి పర్యావరణ సందేశం ఇచ్చారు + News18 తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ ఒకే వేదికపై కలిసిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని…
-

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. భక్తుల నుంచి వేల రూపాయలు వసూలు చేసిన ఇద్దరి అరెస్ట్..! Tirumala TTD ticket scam. | | ACTPnews
Last Updated:Jun 03, 2026 9:55 PM IST తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, వసతి పేరుతో భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్, 15 రోజుల రిమాండ్, ఎస్పీ జాగ్రత్తలు సూచించారు News18 తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, ప్రత్యేక సేవలు, వసతి సౌకర్యాలు కల్పిస్తామని నమ్మించి అమాయక భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు, ఆండ్రాయిడ్ మొబైల్…
-

Summer Camps: కిషోర బాలికలకు అదిరిపోయే గిఫ్ట్! మే 2 నుంచి స్నేహా సమ్మర్ క్యాంప్స్! పూర్తి వివరాలు ఇవే | ములుగు వార్తలు (Mulugu News) | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:21 AM IST Summer Camps: తెలంగాణ ప్రభుత్వం మే 2 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్నేహా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించనుంది, 15-18 ఏళ్ల బాలికల నైపుణ్యాలు, భద్రత, విద్య, నాయకత్వంపై దృష్టి. News18 రాష్ట్రంలోని కిషోర బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “స్నేహా సమ్మర్ క్యాంప్స్” గురించి పంచాయతీరాజ్, మహిళా…
-

45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. జూన్ 12న వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ కంప్లైంట్ గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 3:06 PM IST హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో కూడిన ఓ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అదే ‘పోలీస్ కంప్లైంట్’. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్ వెండితెరపై సరికొత్త ప్రయోగాలు, వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ కోవలోనే ఇప్పుడు హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో కూడిన ఓ…
-

Tirupati VIP darshan: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం.. తమిళనాడు కేటుగాడు అరెస్ట్! | | ACTPnews
Last Updated:Apr 10, 2026 8:53 AM IST తిరుపతి పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో ఆన్లైన్ మోసం బయటపెట్టారు, సి సెంథిల్ కుమార్ అరెస్ట్, ఒక్క టికెట్కు 16500 వసూలు, భక్తులకు అధికారిక టీటీడీ సైట్ మాత్రమే వినియోగించమని హెచ్చరిక టీటీడీ లోగోతో VIP దర్శనం పేరుతో భక్తుల్ని మోసం చేసిన నిందితుడు అరెస్ట్..! తిరుపతి జిల్లా పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో అమాయక భక్తులను మోసం చేస్తున్న పెద్ద…
-

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. | | ACTPnews
Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…
-

Tirumala Temple Fraud: శ్రీవారి దర్శనం పేరుతో మోసం.. టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు అరెస్ట్! | | ACTPnews
Last Updated:Apr 27, 2026 8:33 AM IST తిరుమలలో టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారు చేసి అనిత నుంచి 36 వేల రూపాయలు దోచుకున్న చాగంటి నవీన్ కుమార్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్ టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు..! తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మరో ‘కేటుగాడి’ బాగోతాన్ని తిరుపతి పోలీసులు రట్టు చేశారు.…
-

YS Jagan Sensational Comments on Party Workers | కష్టపడిన ప్రతి కార్యకర్తలకు న్యాయం చేస్తా.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం…
-

KakaniGovardhanReddy | అమరావతి పేరుతో అప్పుల కుప్ప.. చంద్రబాబుపై కాకాణి నిప్పులు! | ACTPnews
అమరావతి రాజధానిని చంద్రబాబు కేవలం తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. “అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామంటూ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం ఒక పెద్ద డ్రామా. గతంలో వేల కోట్లు ఖర్చు చేశామన్నారు, మరి ఇప్పుడు మళ్లీ అప్పులు ఎందుకు తెస్తున్నారు?” అని ప్రశ్నించారు. అమరావతిని చంద్రబాబు ఇప్పటికే అప్పులకుప్పగా మార్చారని, గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని హితవు పలికారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












