Tag: రజ.
-

RK Roja | ఏపీలో నారావారి నరకాసుర పాలన! ఆర్కే రోజా ఫైర్ | ACTPnews
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం “నారావారి నరకాసుర పాలన” సాగుతోందని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత కోసం నిలబడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి వంటి నేతలతో కలిసి కేక్ కట్ చేసిన రోజా, కూటమి…
-

Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా…
-

Telugu Serials: ఒక్క క్లిక్తో 7 సీరియళ్లు చదివేయండి.. చనిపోయిన సైకో పల్లవి తల్లి.. ఇందు, రాజు శోభనం! | | ACTPnews
Illu Illalu Pillalu Serial June 1st Episode: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ జూన్ 1 ఎపిసోడ్లో, కొడుకు సాగర్ గీసిన సరిహద్దు గీతను చూసి రామరాజు, వేదవతిలు ఎమోషనల్ అవుతారు. ఇంతలో నర్మద తండ్రి ప్రసాద్ రావు సామాన్లు తీసుకొని రాగా, కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చావా అంటూ నర్మద, వేదవతిలు అతనిపై మండిపడతారు; అయితే సాగర్ మాత్రం వేదవతి పుట్టింటి గురించి అవమానకరంగా మాట్లాడి ఆ సామాన్లను ఇంట్లోకి దించుతాడు. ఈ క్రమంలో సామాన్ల…
-

Top10 News: ఇరాన్కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ధాన్యం కొనుగోళ్ల…
-

TTD Events: భక్తులకు అలర్ట్.. మే నెలలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల! ఏ రోజు ఏం జరుగుతుందంటే.. | | ACTPnews
Last Updated:Apr 26, 2026 9:53 AM IST తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మే నెలంతా TTD ఆధ్వర్యంలో పౌర్ణమి కలశాభిషేకాలు, శనివారాల విశేష పూజలు, హనుమజ్జయంతి, హనుమంత వాహనం, సీతారాముల కల్యాణం నిర్వహణ మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు.. వాటి వివరాలు..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన, అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం. ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ఆలయంలో మే నెలలో భక్తుల కోసం…
-

Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్బాగ్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…
-

Top10 News: మహానాడు నిర్ణయాలు.. సిద్ధరామయ్య రాజీనామా?.. ఈ రోజు టాప్10 న్యూస్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడు ప్రసంగంలో నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా, రాకపోయినా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. మహిళలు, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తూ కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. 2. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు?: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు…
-

Single Raju: గ్రామీణ ప్రేమకథగా ‘సింగిల్ రాజు’.. వేణు ఉడుగుల చేతుల మీదుగా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 2:34 PM IST అందమైన గ్రామీణ ప్రేమకథలకు తెలుగు తెరపై మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ కోణంలో ఎన్నో సినిమాలు రాగా.. ఇలాంటి కథకే కాస్త వైవిద్యం జోడించి ‘సింగిల్ రాజు’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. News18 అందమైన గ్రామీణ ప్రేమకథలకు తెలుగు తెరపై మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ కోణంలో ఎన్నో సినిమాలు రాగా.. ఇలాంటి కథకే కాస్త వైవిద్యం జోడించి ‘సింగిల్ రాజు’…
-

Gangamma Jathara 2026: గంగమ్మ జాతరకు సిద్దమైన టెంపుల్ సిటీ.. రేపటి నుండి రోజూ పండగే | | ACTPnews
Last Updated:May 04, 2026 10:31 AM IST Gangamma Jathara 2026: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతరల్లో ఒకటైన తిరుపతి గంగమ్మ జాతర 2026 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 5 నుండి మే 13 వరకు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించబడనుంది. Gangamma Jathara 2026 Gangamma Jathara 2026: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతరల్లో ఒకటైన తిరుపతి గంగమ్మ జాతర…
-

Dhooradarshini Movie: 90స్ కిడ్స్కు కనెక్ట్ అయ్యే సినిమా ‘దూరదర్శిని’.. ‘రాజు వెడ్స్ రాంబాయ్’ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 12:01 PM IST సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. News18 సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











