Tag: వయఖయల
-

గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara | | ACTPnews
Last Updated:May 08, 2026 1:16 PM IST తిరుపతి గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు, తమిళనాడు గవర్నర్ పై ప్రచారం అబద్ధమని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజాదరణ కోల్పోతుందని అన్నారు + News18 తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్న వేళ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. అనంతరం పలు…
-

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచుతున్న ఆ రెండు.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 11:16 AM IST మరో మ్యాచ్లో 265 పరుగులు చేసినా దానిని డిఫెండ్ చేయలేరు. ఇది ఒక వ్యక్తి వైఫల్యం కాదు, జట్టు మొత్తానిది. మనం మెరుగైన క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది, అదే జీవిత పరమార్థం” అని బదానీ స్పష్టం చేశారు. PC : IPL IPL 2026: ఈ సీజన్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీరు ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2026లో ఏడు ఇన్నింగ్స్ ఆడిన…
-

Bandi Sanjay Slams Revanth | మహిళా రిజర్వేషన్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన **’మహిళా ఆక్రోశ పాదయాత్ర’**లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు అవలంబిస్తూ మహిళా లోకాన్ని మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. “పార్లమెంటులో బిల్లు ముందుకు సాగకుండా కాంగ్రెస్ వంటి కుటుంబ పార్టీలే అడ్డుకుంటున్నాయి. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత లభించడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు” అని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు కాంగ్రెస్…
-

Marco Rubio: భారత్-అమెరికా బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:May 24, 2026 3:02 PM IST భారత్తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో బలమైందని, పాకిస్తాన్తో జరిపే సాధారణ చర్చల వల్ల దిల్లీతో ఉన్న కూటమికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. News18 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో కలిసి ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన…
-

Amit Shah : నక్సలిజం కథ ముగిసింది! పార్లమెంట్ లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు | ACTPnews
దేశం నుండి నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, ఏప్రిల్ 1 నుండి భారత్ నక్సల్ రహిత దేశంగా మారుతుందని హోంమంత్రి అమిత్ షా సోమవారం (మార్చి 30, 2026) లోక్సభలో ప్రకటించారు. బస్తర్ ప్రాంతం ఇప్పుడు తుపాకుల మోత నుండి స్కూలు గంటల వైపు మళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంపై ఆయన విమర్శలు గుప్పించారు. 1970వ దశకంలో ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహించారని, దానివల్లే దేశంలో 12…
-

PM Modi: కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:May 22, 2026 8:16 AM IST ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు. credit: x ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన…
-

రష్యా చమురు వివాదం.. భారత్తో బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews
Last Updated:May 23, 2026 8:15 PM IST రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలు కేవలం భారతదేశాన్ని ఉద్దేశించినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇంధన భద్రత కోసం భారత్ ఇతర ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకోవాలని సూచించారు. News18 భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విధించిన ఆంక్షలు కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకుని చేసినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని…
-

Ponguleti Srinivas Reddy Shocking Comments on KCR | కేసీఆర్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు | ACTPnews
తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం మరియు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన భారీ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ కమిషన్ సమర్పించిన సుమారు 114 పేజీల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేల…
-

IPL 2026: ఆ రెండిటి వల్లే ఓడాం.. వరుసగా నాలుగో ఓటమిపై శ్రేయస్ సంచలన వ్యాఖ్యలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 11:10 AM IST తాము నిర్దేశించిన భారీ స్కోరును కాపాడుకోవడంలో బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ (PBKS) ప్రస్థానం ఇప్పుడు తలకిందులైంది. గత నాలుగు మ్యాచ్ల్లో ఎదురైన వరుస పరాజయాలు ఆ జట్టు బలహీనతలను ఎండగట్టాయి. ముఖ్యంగా సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చేతిలో ఎదురైన ఘోర పరాజయం…
-

Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్న ప్రధాని మోదీ ఒక ‘రాజకీయ ఉగ్రవాది’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











