Tag: వసత

  • YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

    YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. వీకెండ్ వస్తే చాలు ఈ ముగ్గురు నేతలు ప్యాకప్ చెప్పుకుని హైదరాబాద్ చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వీరికి అధికారం ఇచ్చింది…

    Continue Reading

  • రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్‌లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్‌లో.. | తెలంగాణ వార్తలు | ACTPnews

    రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్‌లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్‌లో.. | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 04, 2026 7:18 AM IST మీరూ జాబ్ కోసం వేరే ఊరికి వెళ్తున్నారా? అయితే ఈ యువకుడికి ఎదురైన చేదు అనుభవం మీకో గుణపాఠం! రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్‌లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్‌లో.. ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ఒక్కోసారి ఎదురయ్యే అనుభవాలు తీవ్ర నిరాశకు గురిచేస్తుంటాయి. ఉన్న ఊరిని విడిచి, మంచి ఉద్యోగం సాధించాలనే తపనతో ఎంతో కష్టపడి సుదూర ప్రాంతాలకు వెళ్లినా, కొన్ని కంపెనీల వ్యవహారశైలి…

    Continue Reading

  • Pawan Kalyan : ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా? | ACTPnews

    Pawan Kalyan : ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా? | ACTPnews

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “ఒకరిని జైల్లో వేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎవరిని జైల్లో వేయాలో చెప్పాల్సిన అవసరం తనకు లేదని, తప్పు చేసిన వారిని శిక్షించడానికి దేశంలో జడ్జిలు, న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే…

    Continue Reading

  • Tirumala: తిరుమలకు వస్తే తిప్పలు తప్పవు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. అప్పటి వరకు కొండపైకి రావొద్దని ప్రకటన | | ACTPnews

    Tirumala: తిరుమలకు వస్తే తిప్పలు తప్పవు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. అప్పటి వరకు కొండపైకి రావొద్దని ప్రకటన | | ACTPnews

    Last Updated:May 21, 2026 10:14 AM IST Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు పూర్తవడం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. tirumala rush today Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు,…

    Continue Reading

  • Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 21, 2026 5:20 AM IST తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుంటూ వస్తుండగా స్థానిక యువకుడొకరు మొబైల్‌లో వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక తండ్రికి భార్య కుటుంబ సభ్యులే కాలయముళ్లయ్యారు. పిల్లలను చూపిస్తారనుకుంటే.. విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన అత్యంత దారుణమైన ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్ స్టేషన్…

    Continue Reading