Tag: కగరస

  • తమిళనాడు మంత్రుల ప్రమాణ స్వీకారంలో హైడ్రామా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గవర్నర్ క్లాస్ ! | | ACTPnews

    తమిళనాడు మంత్రుల ప్రమాణ స్వీకారంలో హైడ్రామా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గవర్నర్ క్లాస్ ! | | ACTPnews

    Last Updated:May 21, 2026 1:47 PM IST తమిళనాడు క్యాబినెట్ విస్తరణలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం చేస్తూ కాంగ్రెస్ నాయకుల పేర్లతో నినాదాలు చేసిన కొత్త మంత్రి రాజేష్ కుమార్‌ను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మధ్యలోనే అడ్డుకున్నారు. News18 తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ వేదికపై ఒక ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా మంత్రి బాధ్యతలు…

    Continue Reading

  • DMK Workers Attack Congress Cadre in Mayiladuthurai | కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే శ్రేణుల దాడి | ACTPnews

    DMK Workers Attack Congress Cadre in Mayiladuthurai | కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే శ్రేణుల దాడి | ACTPnews

    తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. మయిలాడుతురై జిల్లాలో కాంగ్రెస్ మరియు డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ను గవర్నర్ సీఎంగా ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టిన నేపథ్యంలో, డీఎంకే శ్రేణులు వారిపై దాడికి దిగాయి. “మాతో పొత్తులో ఉండి విజయ్కు మద్దతు ఇస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే కార్యకర్తలు, కాంగ్రెస్ జెండాలను రోడ్డుపై పారేసి తొక్కిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Source…

    Continue Reading

  • Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Last Updated:May 20, 2026 2:55 PM IST Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు. + News18 Warangal Politics: ఉమ్మడి వరంగల్…

    Continue Reading

  • Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులుఅక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు.2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి.అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports