Tag: కసల
-

Hyderabad: బాలికల ట్రాప్ కేసులో ముగిసిన కస్టడీ.. తల్లి, మేనమామ సహా మరో ఐదుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 5:30 AM IST ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేస్తూ మంగళవారం మరో ఐదుగురిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇందులో నిందితుల తల్లి మరియు మేనమామ కూడా ఉండటం గమనార్హం. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సంపన్న కుటుంబాల బాలికలను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ట్రాప్ చేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన…
-

Ebola Crisis: ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం.. ఆ రెండు దేశాల్లో ఏకంగా 1100కి పైగా కేసులు.. డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 10:53 AM IST ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరిక (ఇంటర్నేషనల్ హెల్త్ అలర్ట్) జారీ చేసిన కొన్ని వారాలకే ఈ గణాంకాలు వెలువడటం గమనార్హం. ఎబోలా వైరస్ Ebola Crisis: ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ (Ebola Virus) మహమ్మారి మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR Congo), పొరుగు దేశమైన ఉగాండాలలో 1,100 మందికి పైగా ఎబోలా బారిన పడినట్లు అనుమానిస్తున్నట్లు…
-

Hyderabad: పథకం ప్రకారమే పనిమనిషిగా చేరిందా! విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో సంచలన నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:35 AM IST ‘నేపాలీ కల్పన’ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అత్యంత పక్కా ప్లాన్తో జరిగిన ఈ దోపిడీ హత్య వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: నగరంలోని అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన ఒక దారుణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే…
-

Abhishek Banerjee Attack Case: అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో భారీ ట్విస్ట్.. దాడి చేసినవారికి మాజీ TMC ఎమ్మెల్యేతో సంబంధాలు! | | ACTPnews
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించి అరెస్టు అయిన నిందితులలో కనీసం నలుగురు ఒకప్పుడు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అరుంధతి మైత్రా (లవ్లీ మైత్రా)కు సన్నిహితులుగా ఉండేవారని తెలిసింది. వీరిని తపన్ మైతి, నిర్మల్య సేన్గుప్తా అలియాస్ జాయ్, కాజల్ దాస్, దేబాశిష్ దత్తా గా గుర్తించారు. అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించి పోలీసులు ఈ నలుగురినీ అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి అరెస్టు అయిన మరో నిందితుడు…
-

Avinash Reddy : వివేకా హత్య కేసులో సునీత పక్కదారి పట్టిస్తున్నారు.. | ACTPnews
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత నాటకం సృష్టించిందే సునీతారెడ్డి, ఆమె భర్త అని ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాలను సునీత పక్కదారి పట్టించారని, తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై ఆమె ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం హత్య) అనే కోణంలో సునీత ఎందుకు విచారణ…
-

Hyderabad: నేపాలీ కల్పన నేర ప్రస్థానం.. ఐఏఎస్ అధికారి భార్య హత్య కేసులో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 5:00 AM IST పక్కా స్కెచ్తో దోపిడీలకు పాల్పడే ఒక ‘మాయలేడి’ అని పోలీసుల విచారణలో తేలింది. నేపాలీ మూలాలున్న కల్పన అనే ఈ నిందితురాలి నేర చరిత్ర ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్…
-

Bandi Bhagirath: పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. భగీరథ్ ఎక్కడా..?,వెలుగులోకి కొత్త వీడియో | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 12, 2026 10:35 AM IST Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరోవైపు ఈకేసులో బండి సంజయ్ది ముమ్మాటికి తప్పేనని..అతడ్ని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. Bandi Bhagirath Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్…
-

Hyderabad: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఒకసారి చలికాలం కాపాడింది! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 6:04 AM IST విద్యాసంస్థల నిర్వాహకుడు ముజాహిద్ అలంబార్ అలీయాస్ బాబా ఆదేశాల మేరకు సుపారీ ముఠా సభ్యులు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. అయితే దీనిపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖాజా మొయిజుద్దీన్ Hyderabad: రాజధానిలో కోట్ల విలువైన భూవివాదాలు, కోర్టు కేసుల చుట్టూ తిరగలేక ఓ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రొఫెషనల్ న్యాయవాదిని అంతమొందించేందుకు పక్కా వ్యూహంతో సుపారీ ముఠాను రంగంలోకి దించిన…
-

టీటీడీకి కాసుల వర్షం.. శ్రీవారి లడ్డూతో పాటూ వీటికి భారీగా పెరిగిన డిమాండ్.. క్యూలో నిలబడి మరీ ఎందుకు కొంటున్నారో తెలుసా? | | ACTPnews
Last Updated:Apr 22, 2026 6:18 AM IST తిరుమలలో శ్రీవారి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది, బంగారం వెండి రాగి డాలర్ల విక్రయంతో టీటీడీకి ఆదాయం పెరిగి ధార్మిక సేవలకు వినియోగం, భక్తులు ఆన్లైన్ విక్రయ విస్తరణ కోరుతున్నారు News18 కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం, ఆ స్వామి ఆశీస్సులకు గుర్తుగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించేవి ‘శ్రీవారి డాలర్లు’. ప్రస్తుతం తిరుమలలో ఈ డాలర్ల అమ్మకాలు విపరీతంగా…
-

Online Rummy: ఆన్లైన్ రమ్మీ కాటేసింది.. తల్లి, భార్యను చంపి సూసైడ్ చేసుకున్న మోహన్ కేసులో వీడిన మిస్టరీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Apr 24, 2026 5:02 AM IST తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఆన్లైన్ రమ్మీ అనే మాయాజాలంలో చిక్కుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి, తన కన్నతల్లిని, భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా.. తన ఇద్దరు పిల్లల మరణానికి కూడా కారణమయ్యాడు మోహన్ కుటుంబం Online Rummy: సాంకేతికత వినోదం కోసం పుడితే, అది వ్యసనంగా మారితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి తిరుపతి జిల్లాలో జరిగిన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











