Tag: తలగణ
-

Hyderabad: విశ్రాంత ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి.. ఇద్దరు నిందితుల అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 4:50 AM IST నమ్మకంగా ఇంట్లోనే ఉంటూ యజమానురాలి ప్రాణాలు తీయడానికి పథకం రచించిన నేపాలీ పనిమనిషి కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్ పరిధిలో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య, భారీ దోపిడీ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అంతర్రాష్ట్ర నేపాలీ ముఠాలోని…
-

Hyderabad: హైదరాబాద్లో వింతైన దొంగ.. మనోడి టార్గెట్ ఏసీలోని ఆ పైపులే.. వాటికి మార్కెట్లో ఫుల్ డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 5:05 AM IST ఏసీ మెకానిక్లు, టెక్నీషియన్లు మాత్రమే గుర్తించగల ఈ ఖరీదైన కాపర్ పైపులనే తన ప్రధాన లక్ష్యంగా మార్చుకుని, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ దొంగను పట్టుకోవడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: భాగ్యనగరంలోని విలాసవంతమైన ప్రాంతాలైన బంజారాహిల్స్, ఫిల్మ్నగర్ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా ఏసీల కాపర్ పైపులు మాయమవుతూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వినూత్న చోరీలతో కలకలం రేపుతున్న…
-

Today Top 10 News: ఒక్కరోజులో దేశంలో ఏం జరిగింది? టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
హరీశ్రావు అమెరికా పర్యటనలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో నిలవవని వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్న చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ——– 2.భగీరథ్ను దాచిపెట్టారు బండి భగీరథ్పై ఉన్న పోక్సో కేసులో సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమ్మక్కై…
-

Hyderabad: ఇన్స్టాగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్.. నకిలీ యాప్తో వైద్యులను బురిడీ కొట్టించి రూ.2 కోట్ల టోకరా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 5:56 AM IST క్లిక్ చేసిన కొద్దిసేపటికే ‘ప్రతిమా బన్సల్’ అనే పేరుతో ఒక మహిళ సదరు వైద్యుడి వాట్సాప్ నంబర్కు మెసేజ్ పంపి సంప్రదించింది. తాము అంతర్జాతీయ స్థాయి ట్రేడింగ్ నిర్వహిస్తామని, తమ ద్వారా పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల లాభాలు వస్తాయని నమ్మబలికింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టించే సైబర్ కేటుగాళ్లు ఈసారి సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వైద్యులను లక్ష్యంగా చేసుకున్నారు.…
-

Hyderabad: 20 రోజుల్లోనే 2.60 లక్షల వాటర్ ట్యాంకర్ల సరఫరా.. హైదరాబాద్లో మునుపెన్నడూ లేనివిధంగా పెరిగిన నీటి డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 12:39 PM IST మే నెల ప్రారంభమైన మొదటి 20 రోజుల్లోనే నగరవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల ట్యాంకర్లను జలమండలి సరఫరా చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మహా నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తోడు భూగర్భ జలాలు (Groundwater Levels) పాతాళానికి పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నీటి కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో తాగునీటి అవసరాల కోసం…
-

Hyderabad: హైదరాబాద్లో ఏసీల మోత.. గురువారం 4,750 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 8:31 AM IST ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు 24 గంటలూ నిరంతరాయంగా తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మహా నగరం హైదరాబాద్ ప్రస్తుతం తీవ్రమైన వేడిగాలులతో కుతకుత ఉడుకుతోంది. భానుడి భగభగలకు తోడు నగర వీధులు నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఆరుబయట పరిస్థితి అలా ఉంటే,…
-

Opinion | తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్: బీసీ అస్త్రంతో కాషాయ దండు.. మోదీ మదిలో మాస్టర్ ప్లాన్ ఇదేనా? | తెలంగాణ వార్తలు | ACTPnews
అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయోత్సాహంలో ఉన్న సమయంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా, దీర్ఘకాల వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్తో జరిగిన రాజకీయ పోరాటాన్ని మళ్లీ ప్రజల్లో గుర్తుచేస్తూ, ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే సంకేతాన్ని కార్యకర్తలకు మోదీ స్పష్టంగా ఇచ్చారు. అయితే ఈ సభకు ముందు రోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం…
-

Hyderabad: కోర్టులో విడాకుల కేసు.. నడిరోడ్డుపై భార్య గొంతు కోసిన భర్త! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 4:28 AM IST ఆమె పనిచేసే కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలో ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత విచక్షణా రహితంగా, కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే, నడిరోడ్డుపై కాపుగాసి, ఆమె పనిచేసే కార్యాలయ…
-

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్స్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న: తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది…
-

Hyderabad: హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి తిమింగలం.. రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు.. లాకర్లలో ఇంకెంతుందో! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 4:47 AM IST కుమార్తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో కళ్ళు చెదిరేలా అక్రమ ఆస్తుల సామ్రాజ్యం వెలుగుచూసింది. ఏసీబీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (జీఎం) అనంత్ లక్ష్మీ కుమార్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











