Tag: తలగణ
-

Hyderabad: మేడ్చల్లో ఐఎస్ఐ కలకలకం.. పక్కా సమాచరంతో హోటల్పై పోలీసులు దాడులు.. అనుమానితుడి అరెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 1:54 PM IST ఇన్స్టాగ్రామ్ నకిలీ తుపాకులతో (Fake Guns) రీల్స్ చేస్తూ, ఆ ముఠా దృష్టిని ఆకర్షించి, వారి ద్వారా నిజమైన ఆయుధాలను (Weapons) సేకరించేందుకు ఇతడు ప్రయత్నాలు సాగించాడు. అనుమానితుడితో పోలీసులు Hyderabad: మేడ్చల్లో ఐఎస్ఐ కలకలకం.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతు ఉన్న ఒక నేర ముఠాతో సంబంధాలు కలిగి ఉండి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్లో ఒక యువకుడిని మేడ్చల్…
-

Kavitha New Party: అన్న కేటీఆర్పై అసూయా.. బావ హరీష్పై కోపమా..? కవిత కొత్త పార్టీ వెనుక అసలు కారణం ఇదేనా..! | తెలంగాణ రాజకీయ వార్తలు (Telangana Politics) | ACTPnews
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెడుతున్నారు. పార్టీ ఆవిర్భావానికి శనివారమే ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, తన తండ్రి స్థాపించిన పార్టీ కూడా సజావుగా సాగుతున్న టైమ్లో సొంతంగా ఆమె పార్టీ ఎందుకు పెడుతున్నారని అటు రాజకీయ నాయకులతో పాటు ప్రజలను తొలస్తున్న ప్రశ్న. తండ్రి చాటు కుమార్తెగా…
-

Hyderabad: పథకం లవర్ది.. అమలు కల్పనది.. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ఒక నేపాలీ ప్రేమ కథా చిత్రం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 4:44 AM IST నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్రే భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్ లాంటి అత్యంత సంపన్న, సురక్షిత ప్రాంతంలో…
-

Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 4:56 AM IST బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా వల విసురుతున్న ఈ ముఠాలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈసారి ఏకంగా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) పేరు వాడుకుంటూ, బాధితుల ఇళ్లకే కొరియర్ ద్వారా ఫోన్లు పంపించి, గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక అంతరాష్ట్ర హైటెక్ ముఠాను…
-

Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews
తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. Source…
-

Hyderabad: జవహర్నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
నమ్మకంగా ఇంట్లో చేరి.. పుట్టినరోజు నాటకంతో స్కెచ్ పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ లోని అత్యంత విలాసవంతమైన ‘మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్’లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ పనిచేసే రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు గమనించారు. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసి లగ్జరీ లైఫ్ గడపాలని వారు పక్కా స్కెచ్…
-

Bullet Train: హైదరాబాద్ టు ముంబై.. కేవలం 3 గంటలే.. సిద్ధమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ డీపీఆర్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్కూ హైస్పీడ్ కనెక్టివిటీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
మూడు రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం ఈనాడు కథనం ప్రకారం.. ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఈ కారిడార్ మూడు రాష్ట్రాల పరిధి గుండా సాగనుంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు (68 శాతం), కర్ణాటకలో 121 కిలోమీటర్లు (18 శాతం), మరియు తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్ల (14 శాతం) మేర ట్రాక్ నిర్మిస్తారు. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైళ్లను డిజైన్…
-

Malkajgiri Deputy Collector: రూ. 100 కోట్ల తిమింగలం!.. ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ | తెలంగాణ వార్తలు | ACTPnews
11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని వంశీమోహన్ నివాసం, మేడ్చల్లోని ఆయన కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లపై మెరుపు దాడులు చేశాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న ఆయన మామ విజయభాస్కర్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం (రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా) కేవలం రూ. 6.22 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే పత్రాల్లో కనిపించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో…
-

TG POLYCET 2026 Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ లింక్, చెక్ చేసుకునే విధానం ఇదే! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 11:41 AM IST స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) శనివారం (మే 23, 2026) ఉదయం 11:30 గంటలకు పాలిసెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. చెక్ చేసుకునే విధానం ఇదే ప్రతీకాత్మక చిత్రం TG POLYCET 2026 Results: తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET 2026) రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్…
-

Hyderabad: కారుతో ఢీ కొట్టిన ఘటనలో న్యాయవాది మృతి.. వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న అడ్వకేట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 12:44 PM IST అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన న్యాయవాదుల వర్గాల్లో, నగరవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మొయినుద్దీన్ Hyderabad: హైదరాబాద్లో శనివారం ఘోరం చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని తన ఇంటి వద్ద కారు ఎక్కుతున్న తరుణంలో వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టిన ఘనటలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడి.. అనంతరం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











