Tag: నయస.
-

Top10 News: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇజ్రాయెల్ బీభత్సం.. పండ్ల మార్కెట్కు రేవంత్ శంకుస్థాపన.. ఈ రోజు టాప్10 న్యూస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ పండ్లు, పూలు, డెయిరీ, డ్రైఫ్రూట్స్, చేపలు, మాంసం వంటి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. 2.…
-

Free Bus pass For Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరికీ ఉచిత బస్ పాస్ స్కీమ్ అమలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 3:30 PM IST ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొదటి క్యాబినెట్ సమావేశంలో సీఎం డి.కె. శివకుమార్ ఈ ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. AI Generated Free Bus pass For Students: కర్ణాటకలోని పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…
-

FIFA World Cup 2026: భారత ఫుట్బాల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్లు ఎలా చూడాలంటే? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 11:28 AM IST అలాగే డిజిటల్ వీక్షకుల కోసం ‘జీ5’ (Zee5) ఓటీటీ యాప్లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన తర్వాత మళ్లీ ఉత్తర అమెరికా ఖండంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను భారత అభిమానులు వీక్షించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. PC: X.com FIFA World Cup 2026: భారతదేశంలో ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ (FIFA World Cup 2026) ప్రత్యక్ష ప్రసారాలపై…
-

Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా…
-

Talliki Vandanam Success | గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ..10,091 కోట్లు | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ‘తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేశారు. మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 10,091 కోట్లు జమ అయ్యాయి. గతంలో కంటే మెరుగ్గా, ప్రతి బిడ్డకు రూ. 10,500 చొప్పున అందిస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. తల్లులు ఈ నిధులను తమ పిల్లల విద్యా అవసరాలకే వినియోగించాలని సీఎం కోరారు.…
-

Top10 News: ఇరాన్కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ధాన్యం కొనుగోళ్ల…
-

RDT Funds Restart: రాయలసీమలోని ఆ జిల్లా ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తృతం | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 24, 2026 1:39 PM IST RDT Funds Restart: సంవత్సరం తర్వాత ఎఫ్ సి ఆర్ ఏ నిధులను తిరిగి మళ్ళీ అమలు చేస్తూ కేంద్రం ప్రకటించిన వార్త తెలియగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. + Rural Development Trust services RDT Funds Restart: కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT) చేస్తున్న సేవలు వర్ణనాతీతం. అయితే గత…
-

Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్బాగ్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 7:18 AM IST హైదరాబాద్ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వత చెక్.. నిమిషాల్లోనే గమ్యస్థానానికి సాఫీ ప్రయాణం.. భాగ్యనగర వాసుల దశాబ్దాల కల ఇక సాకారం! నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి…
-

ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. టీటీడీ పరీక్షల షెడ్యూల్ విడుదల | | ACTPnews
Last Updated:Apr 29, 2026 6:10 PM IST టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల కోసం CBT పరీక్షలు మే 10,11న ఏపీ వ్యాప్తంగా, ఏప్రిల్ 24-29లో సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు, వివరాలు టీటీడీ వెబ్సైట్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి టిటిడి కీలక ప్రకటన..! తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీకి సంబంధించి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











