Tag: పరధన

  • PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews

    PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews

    Last Updated:May 24, 2026 10:16 PM IST ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ బిజీ షెడ్యూల్ మధ్య ఆఫీసులో ఇద్దరు చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. ఆ అమాయక పిల్లలను తన యువ స్నేహితులుగా పేర్కొంటూ ప్రధాని పంచుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ అత్యంత బిజీగా ఉండే పని వేళల్లో కొద్దిసేపు చిన్న పిల్లలతో గడిపారు. ‘సేవా తీర్థ్’ ప్రాంగణంలోకి ఇద్దరు నటుల వంటి చిన్న పిల్లలు…

    Continue Reading

  • Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ | ACTPnews

    Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ | ACTPnews

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో మరో మైలురాయి నమోదైంది. జేవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Phase-1) ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ఆయన విమానాశ్రయ నిర్మాణ నాణ్యతను, అత్యాధునిక సాంకేతికతను స్వయంగా పరిశీలించారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ యూపీలో భారీగా పెట్టుబడులు వస్తాయని, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని…

    Continue Reading

  • Trump | ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్ | ACTPnews

    Trump | ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్ | ACTPnews

    ఇజ్రాయెల్ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల సెగలు రేగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని అధికార కూటమిలో తీవ్ర సంక్షోభం నెలకొనడం, ఆయన పదవికే ముప్పు వచ్చేలా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతుండటంతో ట్రంప్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో జోక్ చేస్తూ.. “ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. బహుశా…

    Continue Reading

  • PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 22, 2026 8:16 AM IST ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు. credit: x ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన…

    Continue Reading

  • Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Last Updated: Mar 30, 2026, 21:28 IST కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (మార్చి 30, 2026) రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి హిందూ మతం అన్నా, ఆలయాల అన్నా నిజమైన గౌరవం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగితే, దానిపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్ (LDF) మరియు బీజేపీ…

    Continue Reading

  • PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:May 23, 2026 2:51 PM IST ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్‌గార్ మేళా వేదికగా కొనియాడారు. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు యువతకు మరిన్ని అవకాశాలు ఇస్తాయన్నారు. News18 భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధిపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా…

    Continue Reading

  • Ganga Expressway | యూపీలో గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ.. | ACTPnews

    Ganga Expressway | యూపీలో గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ.. | ACTPnews

    ఉత్తరప్రదేశ్లో రవాణా రంగాన్ని మలుపు తిప్పే గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. సుమారు 36,230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ 594 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ కారిడార్ మేరఠ్ మరియు ప్రయాగ్రాజ్ నగరాలను కలుపుతుంది. దీనివల్ల గతంలో 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 6 గంటలకే సాధ్యం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శించుకుని గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు…

    Continue Reading

  • PM Modi Jhulmudi Vendor: ‘నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’.. ప్రధాని మోదీకి ఝాల్‌ముడి తినిపించిన వ్యాపారి ఆందోళన | | ACTPnews

    PM Modi Jhulmudi Vendor: ‘నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’.. ప్రధాని మోదీకి ఝాల్‌ముడి తినిపించిన వ్యాపారి ఆందోళన | | ACTPnews

    Last Updated:May 22, 2026 1:58 PM IST ప్రధాని నరేంద్ర మోదీకి ఝాల్‌ముడి తినిపించిన విక్రమ్ సాహు కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపులు, అసభ్య కాల్స్, పోలీసులు రక్షణ కల్పించి దర్యాప్తు చేస్తున్నారు. News18 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన చేతులతో ‘ఝాల్‌ముడి’ (మరమరాల మిశ్రమం) తినిపించిన ఒక స్థానిక చిన్న వ్యాపారికి ఇప్పుడు అంతర్జాతీయ నంబర్ల నుండి ప్రాణాపాయ బెదిరింపులు వస్తున్నాయి. ఝార్గ్రామ్…

    Continue Reading

  • CM Vijay: విజయ్‌ని కలిసిన కమల్ హాసన్.. సీఎం ముందు 6 ప్రధాన డిమాండ్స్.. అవేంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    CM Vijay: విజయ్‌ని కలిసిన కమల్ హాసన్.. సీఎం ముందు 6 ప్రధాన డిమాండ్స్.. అవేంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 10:14 AM IST తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్‌ను సినీ నటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) కలిశారు. ఈ సందర్భంగా విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్‌ వేదికగా ఫొటోలను ఈ పంచుకోవడంతో విజయ్- కమల్ హాసన్ మీటింగ్ పై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. News18 తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌ను శనివారం (మే 16, 2026) ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్…

    Continue Reading

  • ‘మెలోడి’ మ్యాజిక్ నుండి చిప్స్ తయారీ వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో నిలిచిన 10 హైలైట్స్ ! | | ACTPnews

    ‘మెలోడి’ మ్యాజిక్ నుండి చిప్స్ తయారీ వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో నిలిచిన 10 హైలైట్స్ ! | | ACTPnews

    తాజా చర్చల ఫలితంగా సెమీకండక్టర్లు, లాజిస్టిక్స్, ఐటీ, మౌలిక సదుపాయాల రంగాలలో అనేక కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. కేవలం యూఏఈ దేశమే ఒంటరిగా రూ. 45,000 కోట్ల అదనపు పెట్టుబడులను ప్రకటించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఒక నమ్మకమైన ఉత్పాదక దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలపడంలో ఈ టూర్ ఎంతగానో విజయవంతమైంది. ఈ పర్యటనకు సంబంధించిన 10 ప్రధాన ముఖ్యాంశాలు ఇవే: 1. ఇంధన భద్రతకు యూఏఈ కొండంత అండ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల…

    Continue Reading