Tag: మతర

  • తిరుమలలో తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. టీటీడీ ఏఐ సేవలపై ప్రశంసలు..! | | ACTPnews

    తిరుమలలో తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. టీటీడీ ఏఐ సేవలపై ప్రశంసలు..! | | ACTPnews

    Last Updated:Jun 06, 2026 6:56 AM IST తిరుమలలో పీయూష్ గోయల్ శ్రీవారి దర్శనం, ఏఐ ఆధారిత ఐసీసీసీ సేవలను ప్రశంసించారు, ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో మొక్క నాటి పర్యావరణ సందేశం ఇచ్చారు + News18 తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ ఒకే వేదికపై కలిసిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని…

    Continue Reading

  • Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో ఊహించని ట్విస్ట్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా! తలపట్టుకుంటున్న కొత్త సీఎం | | ACTPnews

    Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో ఊహించని ట్విస్ట్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా! తలపట్టుకుంటున్న కొత్త సీఎం | | ACTPnews

    కర్ణాటక రాజకీయాల్లో ‘బెంగళూరు అభివృద్ధి’ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార పీఠంలో ఉన్న ఏ పార్టీలోనైనా ఈ శాఖ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం సర్వసాధారణం. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన, రాజకీయంగా మైలేజ్ ఇచ్చే శాఖలలో ఇది ఒకటి. గతంలో 2023లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, నాటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు అభివృద్ధి యంత్రాంగంపై తన పట్టును నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసిన…

    Continue Reading

  • US-Iran War: ఖమేనీ కార్యాలయంపై దాడి సమయంలో నేనూ అక్కడే ఉన్నాను : ఇరాన్ విదేశాంగ మంత్రి! | | ACTPnews

    US-Iran War: ఖమేనీ కార్యాలయంపై దాడి సమయంలో నేనూ అక్కడే ఉన్నాను : ఇరాన్ విదేశాంగ మంత్రి! | | ACTPnews

    Last Updated:Jun 05, 2026 5:43 PM IST తాను అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం లోపలే ఉన్నానని ఆయన వెల్లడించారు. లెబనాన్‌కు చెందిన ‘అల్ మయాదీన్’ టెలివిజన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరాగ్చీ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. అబ్బాస్, ఖమేని US-Iran War: పశ్చిమ ఆసియా (Middle East) లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల (ఫిబ్రవరి 28) భీకర క్షణాలను ఇరాన్ విదేశాంగ…

    Continue Reading

  • PM Modi: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మోదీ.. కేంద్ర మంత్రి షెఖావత్ ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews

    PM Modi: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మోదీ.. కేంద్ర మంత్రి షెఖావత్ ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 31, 2026 1:00 PM IST Narendra Modi: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, విదేశాల్లో భారత ప్రతిష్ట పెరిగిందని, నరేంద్ర మోదీ దేశానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని, ఇది పర్యాటక రంగానికి ఊతమని అన్నారు. News18 ఒకప్పుడు విదేశాలలో భారతదేశ గుర్తింపు కేవలం మహాత్మా గాంధీతో మాత్రమే ముడిపడి ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు.…

    Continue Reading

  • Brahmamudi Serial Today May 31st Weekly Review: ఈ సీరియల్స్ అన్నీ ఇంతే.. హీరోయిన్లకు ఎంత తెలివి ఉన్నా గెలిచేది మాత్రం విలన్లే.. ఛీ! | | ACTPnews

    Brahmamudi Serial Today May 31st Weekly Review: ఈ సీరియల్స్ అన్నీ ఇంతే.. హీరోయిన్లకు ఎంత తెలివి ఉన్నా గెలిచేది మాత్రం విలన్లే.. ఛీ! | | ACTPnews

    Brahmamudi Serial Today May 31st Weekly Review:  ‘బ్రహ్మముడి’ సీరియల్ ఈ వారపు ఎపిసోడ్‌లలో కథ ఎంతో ఉత్కంఠభరితమైన మలుపులు తిరిగింది. ఒకవైపు సీఈఓ పోస్ట్ కోసం రాజు, ఇందుల మధ్య సాగుతున్న వ్యూహాలు, మరోవైపు రాజు వెనుక ఉండి రేఖ ఆడుతున్న నాటకాలు కాసేపు టెన్షన్ పెడితే… ఇందు తల్లి జ్ఞాపకార్థమైన నెక్లెస్‌ను రాజు విడిపించి తెచ్చివ్వడం ప్రేక్షకులను ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. ఇంకోవైపు మధ్యతరగతి కుటుంబంలో ఏఐ (AI) టెక్నాలజీ వల్ల ఉద్యోగం కోల్పోయి,…

    Continue Reading

  • ‘భారత్ చాలా శక్తివంతమైన దేశం’.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలు | | ACTPnews

    ‘భారత్ చాలా శక్తివంతమైన దేశం’.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలు | | ACTPnews

    Last Updated:May 30, 2026 12:19 PM IST భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం కురుపించారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్ ఒక “శక్తివంతమైన” శక్తిగా, వ్యూహాత్మకమైన స్తంభంగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు. News18 భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం…

    Continue Reading

  • Karnataka Politics: రాహుల్‌తో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడికి మంత్రి పదవి డిమాండ్? | | ACTPnews

    Karnataka Politics: రాహుల్‌తో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడికి మంత్రి పదవి డిమాండ్? | | ACTPnews

    Last Updated:May 29, 2026 12:24 PM IST ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. News18 కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ…

    Continue Reading

  • Sr Ntr- Balakrishna: తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా? అన్నింటిలో ఇదొక్కటి మాత్రం చాలా స్పెషల్ | | ACTPnews

    Sr Ntr- Balakrishna: తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా? అన్నింటిలో ఇదొక్కటి మాత్రం చాలా స్పెషల్ | | ACTPnews

    ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధునుడిగా మూడు పాత్రల్లో విభిన్నమైన నటన కనబరిచి మెప్పించిన సంగతి తెలిసిందే కదా. తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో నటిస్తే.. బాలయ్య.. సలీం పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో…

    Continue Reading

  • Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews

    Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వార్షిక చందనోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అప్పన్నను వేడుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. Source link

    Continue Reading

  • Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్, నిర్మాత బండ్ల గణేష్.. | | ACTPnews

    Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్, నిర్మాత బండ్ల గణేష్.. | | ACTPnews

    Last Updated:May 06, 2026 12:02 PM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, మంత్రి వివేక్, బండ్ల గణేష్ స్వామి దర్శనం, ఇంధన ధరలపై కేంద్రాన్ని విమర్శించారు, హుండీ ఆదాయం 3.44 కోట్లు, 8 గంటల సర్వదర్శనం + News18 కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం తరలివస్తూనే ఉంటారు. తాజాగా బుధవారం ఉదయం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపి విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర…

    Continue Reading