Tag: మతర

  • Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews

    Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వార్షిక చందనోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అప్పన్నను వేడుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. Source link

    Continue Reading

  • Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్, నిర్మాత బండ్ల గణేష్.. | | ACTPnews

    Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్, నిర్మాత బండ్ల గణేష్.. | | ACTPnews

    Last Updated:May 06, 2026 12:02 PM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, మంత్రి వివేక్, బండ్ల గణేష్ స్వామి దర్శనం, ఇంధన ధరలపై కేంద్రాన్ని విమర్శించారు, హుండీ ఆదాయం 3.44 కోట్లు, 8 గంటల సర్వదర్శనం + News18 కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం తరలివస్తూనే ఉంటారు. తాజాగా బుధవారం ఉదయం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపి విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర…

    Continue Reading

  • గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara | | ACTPnews

    గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara | | ACTPnews

    Last Updated:May 08, 2026 1:16 PM IST తిరుపతి గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు, తమిళనాడు గవర్నర్ పై ప్రచారం అబద్ధమని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజాదరణ కోల్పోతుందని అన్నారు + News18 తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్న వేళ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. అనంతరం పలు…

    Continue Reading

  • CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో లోపాలు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర కీలక ఆదేశం | | ACTPnews

    CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో లోపాలు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర కీలక ఆదేశం | | ACTPnews

    Last Updated:May 24, 2026 7:24 PM IST సీబీఎస్ఈ రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో సాంకేతిక లోపాల వల్ల ఫీజులు వేలల్లో చూపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమస్యలను పరిష్కరించడానికి ఐఐటీ నిపుణులను రంగంలోకి దించుతూ ఆదేశాలు జారీ చేశారు. News18 సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల పునఃపరిశీలన (రీ-ఇవాల్యుయేషన్) పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను పరిష్కరించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు…

    Continue Reading

  • Marco Rubio: భారత్-అమెరికా బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    Marco Rubio: భారత్-అమెరికా బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 24, 2026 3:02 PM IST భారత్‌తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో బలమైందని, పాకిస్తాన్‌తో జరిపే సాధారణ చర్చల వల్ల దిల్లీతో ఉన్న కూటమికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. News18 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో కలిసి ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన…

    Continue Reading

  • Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews

    Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews

    Last Updated: Apr 29, 2026, 21:00 IST తెలంగాణలో చమురు సరఫరాపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరియు సోషల్ మీడియాలో వస్తున్న…

    Continue Reading

  • రష్యా చమురు వివాదం.. భారత్‌తో బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews

    రష్యా చమురు వివాదం.. భారత్‌తో బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews

    Last Updated:May 23, 2026 8:15 PM IST రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలు కేవలం భారతదేశాన్ని ఉద్దేశించినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇంధన భద్రత కోసం భారత్ ఇతర ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకోవాలని సూచించారు. News18 భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విధించిన ఆంక్షలు కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చేసినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని…

    Continue Reading

  • Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews

    Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews

    Last Updated: Apr 28, 2026, 19:21 IST అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్…

    Continue Reading

  • ఇరాన్ చర్యలు చట్టవిరుద్ధం.. అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ముప్పు: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    ఇరాన్ చర్యలు చట్టవిరుద్ధం.. అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ముప్పు: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    Last Updated:May 23, 2026 8:36 PM IST ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ సముద్ర మార్గంలో ఇరాన్ చేస్తున్న దాడులు అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పుగా మారాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఈ విషయంలో భారత్, అమెరికా ఒకే వైఖరితో ఉన్నాయన్నారు. News18 భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం సిఎన్ఎన్-న్యూస్18 (CNN-News18) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇరాన్ తీవ్రవాద పోకడలపై తీవ్రంగా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి,…

    Continue Reading

  • ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియానే మూలస్తంభం: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియానే మూలస్తంభం: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    Last Updated:May 23, 2026 6:37 PM IST ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలకు భారతదేశమే మూలస్తంభమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఇరు దేశాల రక్షణ, ఇంధన రక్షణ భాగస్వామ్యాన్ని ఆయన కొనియాడారు. News18 భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఇరు దేశాల…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports