Tag: మద.

  • Bomb Blast In Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. ప్యాసింజర్ రైలుపై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి, 47 మందికి తీవ్ర గాయాలు | | ACTPnews

    Bomb Blast In Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. ప్యాసింజర్ రైలుపై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి, 47 మందికి తీవ్ర గాయాలు | | ACTPnews

    Last Updated:May 24, 2026 12:29 PM IST బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరంలోని చమన్ ఫాటక్ సమీపంలో క్యాంట్ వైపు వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వాహన శ్రేణితో కూడిన ఘోర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బాంబ్ బ్లాస్ట్ Bomb Blast In Pakistan: పాకిస్తాన్‌లోని అశాంత బలోచిస్తాన్ ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదులు ఘోర రక్తాపాతం సృష్టించారు. బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరంలోని చమన్ ఫాటక్ సమీపంలో క్యాంట్ వైపు వెళ్తున్న…

    Continue Reading

  • PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 22, 2026 8:16 AM IST ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు. credit: x ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన…

    Continue Reading

  • దేశంలో 47000 మంది చిన్నారుల అదృశ్యం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన | | ACTPnews

    దేశంలో 47000 మంది చిన్నారుల అదృశ్యం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన | | ACTPnews

    Last Updated:May 23, 2026 5:36 PM IST దేశవ్యాప్తంగా అదృశ్యమైన 47 వేల మంది పిల్లల ఆచూకీ లభించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. AI Generated దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పిల్లల అపహరణలు, మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) కేసులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.…

    Continue Reading

  • PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:May 23, 2026 2:51 PM IST ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్‌గార్ మేళా వేదికగా కొనియాడారు. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు యువతకు మరిన్ని అవకాశాలు ఇస్తాయన్నారు. News18 భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధిపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా…

    Continue Reading

  • Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews

    Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews

    ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్-దక్షిణ కొరియా మైత్రికి చిహ్నంగా ఇరువురు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో లీ…

    Continue Reading

  • Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్..  ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్న ప్రధాని మోదీ ఒక ‘రాజకీయ ఉగ్రవాది’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని,…

    Continue Reading

  • 14 వేల మంది సినీ కార్మికుల‌ కుటుంబాలకు మంత్రి తలసాని సాయం.. | | ACTPnews

    14 వేల మంది సినీ కార్మికుల‌ కుటుంబాలకు మంత్రి తలసాని సాయం.. | | ACTPnews

    Last Updated:May 26, 2020 4:20 PM IST Talasani Srinivas Yadav: రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది.. రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున…

    Continue Reading

  • Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    ఎండల తీవ్రత నుండి ఉపశమనం.. ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో…

    Continue Reading

  • Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews

    Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews

    Last Updated: Apr 29, 2026, 16:22 IST తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న వేళ, టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్, అనంతరం మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు. విజయ్ రాకతో షిరిడీ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. “విజయ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఆయనపై బాబా ఆశీస్సులు ఉంటాయని” అభిమానులు Vox…

    Continue Reading

  • Tourism: మోదీ పిలుపుతో దేశీయ టూరిజం బూమ్.. కాశ్మీర్ నుంచి అండమాన్ వరకు ఫుల్ బుకింగ్స్ | | ACTPnews

    Tourism: మోదీ పిలుపుతో దేశీయ టూరిజం బూమ్.. కాశ్మీర్ నుంచి అండమాన్ వరకు ఫుల్ బుకింగ్స్ | | ACTPnews

    దీంతో దేశవ్యాప్తంగా విలాసవంతమైన స్టేకేషన్లు, వెల్‌నెస్ రిట్రీట్‌లు, వన్యప్రాణి రిసార్ట్‌లు, సాంస్కృతిక అనుభవాలకు సంబంధించిన టూరిజం బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్లు ఆతిథ్య రంగ సంస్థలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది తాత్కాలిక మార్పు కాకుండా భారతీయుల ప్రయాణ అలవాట్లలో చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. దేశీయ ఖర్చులతో స్థానిక ఆర్థిక వ్యవస్థలకు బలం.. మే నెల ప్రారంభంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోనే పర్యటించడం ద్వారా స్థానిక…

    Continue Reading